🌹🌹 *సందేహాలు - సమాధానాలు*
DAY - 72
https://t.me/TS_TEACHERS
*🌺ప్రశ్న:*
610 మేరకు ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు మారితే సీనియారిటీ ఎలా లెక్కపెడతారు ?
*✅జవాబు:*
అతని పాత సీనియారిటీ కొనసాగుతుంది.
•••••••••
*🌺ప్రశ్న:*
నేను SA గా పదోన్నతి పొందాను.నాకు ప్రస్తుతం 56 ఇయర్స్.GOT పాస్ అయ్యాను.నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా??
*✅జవాబు:*
మెమో.21073 తేదీ:21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు.
•••••••••
https://t.me/TS_TEACHERS
*🌺ప్రశ్న:*
నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా??
*✅జవాబు:*
వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51 తేదీ:24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.
•••••••••
https://t.me/TS_TEACHERS
*🌺ప్రశ్న:*
11 రోజులను కూడా సరెండర్ చేసుకోవచ్చా??
*✅జవాబు:*
జీఓ.334 తేదీ:28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.
•••••••••
*🌺ప్రశ్న:*
సరెండర్ కాలానికి ఏవేవి చెల్లించబడతాయి??
*✅జవాబు:*
జీఓ.172 తేదీ:1.7.74 ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్, అడిషనల్ ఇంక్రిమెంట్ లు,స్పెషల్ పే చెల్లించబడతాయి.ఐతే IR మాత్రం చెల్లించబడదు.
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి 👇👇
https://t.me/TS_TEACHERS
మరింత సమాచారం కొరకు మా ఫోన్ నెంబర్ 7382685101 మీ గ్రూప్ లలో Add చేయండి
షేర్ చేసినందుకు ధన్యవాదములు
DAY - 72
https://t.me/TS_TEACHERS
*🌺ప్రశ్న:*
610 మేరకు ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు మారితే సీనియారిటీ ఎలా లెక్కపెడతారు ?
*✅జవాబు:*
అతని పాత సీనియారిటీ కొనసాగుతుంది.
•••••••••
*🌺ప్రశ్న:*
నేను SA గా పదోన్నతి పొందాను.నాకు ప్రస్తుతం 56 ఇయర్స్.GOT పాస్ అయ్యాను.నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా??
*✅జవాబు:*
మెమో.21073 తేదీ:21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు.
•••••••••
https://t.me/TS_TEACHERS
*🌺ప్రశ్న:*
నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా??
*✅జవాబు:*
వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51 తేదీ:24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.
•••••••••
https://t.me/TS_TEACHERS
*🌺ప్రశ్న:*
11 రోజులను కూడా సరెండర్ చేసుకోవచ్చా??
*✅జవాబు:*
జీఓ.334 తేదీ:28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.
•••••••••
*🌺ప్రశ్న:*
సరెండర్ కాలానికి ఏవేవి చెల్లించబడతాయి??
*✅జవాబు:*
జీఓ.172 తేదీ:1.7.74 ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్, అడిషనల్ ఇంక్రిమెంట్ లు,స్పెషల్ పే చెల్లించబడతాయి.ఐతే IR మాత్రం చెల్లించబడదు.
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి 👇👇
https://t.me/TS_TEACHERS
మరింత సమాచారం కొరకు మా ఫోన్ నెంబర్ 7382685101 మీ గ్రూప్ లలో Add చేయండి
షేర్ చేసినందుకు ధన్యవాదములు
💥💥 *EHS Hospitals Details* 💥💥
https://tsemployees.in/ehshospital/
*తెలంగాణ రాష్ట్రంలోని అన్ని EHS హాస్పిటల్స్ పూర్తి సమాచారం హాస్పిటల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ మొదలైన వివరాలు ఒకే ఒక క్లిక్ తో పొందవచ్చు*
👉 *EHS Hospitals list ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు* 👇👇 👇
https://tsemployees.in/ehshospital/
💥💥 మెడికల్ Reimbursement Online Software 💥💥
https://tsemployees.in/medical-reimbursement-form/
*Medical Reimbursement ప్రపోజల్స్ కు అవసరమైన అన్ని ఫారంలు ఆన్లైన్ లోనే మన మొబైల్ లోనే అతి సులభంగా ప్రిపేర్ చేసి Forms ను పిడిఎఫ్ లో కింద లింకు లో ఉన్న సాఫ్ట్వేర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు*
👇
https://tsemployees.in/medical-reimbursement-form/
*ఇది మరింత ఉపయోగకరంగా చేయుటకు సూచనలు ఇవ్వాలని మనవి*
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి 👇👇
https://t.me/TS_TEACHERS
మరింత సమాచారం కొరకు మా ఫోన్ నెంబర్ 7382685101 మీ గ్రూప్ లలో Add చేయండి
షేర్ చేసినందుకు ధన్యవాదములు
https://tsemployees.in/ehshospital/
*తెలంగాణ రాష్ట్రంలోని అన్ని EHS హాస్పిటల్స్ పూర్తి సమాచారం హాస్పిటల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ మొదలైన వివరాలు ఒకే ఒక క్లిక్ తో పొందవచ్చు*
👉 *EHS Hospitals list ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు* 👇👇 👇
https://tsemployees.in/ehshospital/
💥💥 మెడికల్ Reimbursement Online Software 💥💥
https://tsemployees.in/medical-reimbursement-form/
*Medical Reimbursement ప్రపోజల్స్ కు అవసరమైన అన్ని ఫారంలు ఆన్లైన్ లోనే మన మొబైల్ లోనే అతి సులభంగా ప్రిపేర్ చేసి Forms ను పిడిఎఫ్ లో కింద లింకు లో ఉన్న సాఫ్ట్వేర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు*
👇
https://tsemployees.in/medical-reimbursement-form/
*ఇది మరింత ఉపయోగకరంగా చేయుటకు సూచనలు ఇవ్వాలని మనవి*
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి 👇👇
https://t.me/TS_TEACHERS
మరింత సమాచారం కొరకు మా ఫోన్ నెంబర్ 7382685101 మీ గ్రూప్ లలో Add చేయండి
షేర్ చేసినందుకు ధన్యవాదములు
tsemployees.in
TS Medical Reimbursement Proposal Submission Online Application Form
TS Medical Reimbursement Proposal Submission Online Application Form Telangana Teachers Medical Reimbursement Software Medical Reimbursement Claim Proposal forms TS Employees Medical Bills Proposal Application Form, How to Apply Medical Reimbursement Online…
✍️ *సందేహాలు - సమాధానాలు**
DAY- 74*
https://t.me/TS_TEACHERS
*191. ❓ప్రశ్న:*
ఇపుడు కారుణ్య నియామకాలకు అర్హత ఏమిటీ??
*✅జవాబు:*
*జీఓ.112 తేదీ:18.8.2017 ప్రకారం జూనియర్ అసిస్టెంట్/టైపిస్టు స్థాయి పోస్టులకు కారుణ్య నియామకం లకి ఇంటర్మీడియట్ కనీస అర్హత.2015 లో రాష్ట్ర ప్రభుత్వం కనీస అర్హతగా డిగ్రీ చేసింది. దీన్ని ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ గా మార్పు చేసింది. ఐతే ఇలా నియామకం పొందిన వారు 5 ఇయర్స్ లోగా డిగ్రీ అర్హత సంపాదించాలి.*
•••••••••
*192. ❓ప్రశ్న:*
ఆన్ డ్యూటీ తర్వాత రోజు CL పెట్టవచ్చా??
*✅జవాబు:*
*కొన్ని సందర్భంలలో OD పై వెళ్ళినప్పుడు TA చెల్లిస్తారు. అదే మీరు తర్వాత రోజు CL పెడితే TA చెల్లించరు.TA వద్దనుకుంటే CL పెట్టుకోవచ్చు.*
•••••••••
https://t.me/TS_TEACHERS
*193. ❓ప్రశ్న:*
ఉమ్మడి సర్వీసు రూల్స్ లో డిపార్ట్మెంట్ టెస్టుల ప్రస్తావన ఏమిటి??
*✅జవాబు:*
*బి.కామ్ , కామర్స్ అర్హత లు కలిగిన వారికి పదోన్నతి కి అవకాశం కల్పించారు. గజిటెడ్ ఆఫీసర్ పోస్టులకు ఈఓ,జిఓ టెస్టులు పాస్ కావాలి.45 ఇయర్స్ వయస్సు దాటిన వారికి మొదటి పదోన్నతి,50 ఇయర్స్ వయస్సు దాటిన వారికి టెస్టుల నుండి మినహాయింపు ఇచ్చారు.*
•••••••••
*194. ❓ప్రశ్న:*
*వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??*
*✅జవాబు:*
వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు.
•••••••••
https://t.me/TS_TEACHERS
*195. ❓ప్రశ్న:*
*సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??*
*✅జవాబు:*
ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.
🙋🏻♂️
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి** 👇👇
https://t.me/TS_TEACHERS
మరింత సమాచారం కొరకు మా ఫోన్ నెంబర్ 7382685101 మీ గ్రూప్ లలో Add చేయండి
షేర్ చేసినందుకు ధన్యవాదములు
DAY- 74*
https://t.me/TS_TEACHERS
*191. ❓ప్రశ్న:*
ఇపుడు కారుణ్య నియామకాలకు అర్హత ఏమిటీ??
*✅జవాబు:*
*జీఓ.112 తేదీ:18.8.2017 ప్రకారం జూనియర్ అసిస్టెంట్/టైపిస్టు స్థాయి పోస్టులకు కారుణ్య నియామకం లకి ఇంటర్మీడియట్ కనీస అర్హత.2015 లో రాష్ట్ర ప్రభుత్వం కనీస అర్హతగా డిగ్రీ చేసింది. దీన్ని ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ గా మార్పు చేసింది. ఐతే ఇలా నియామకం పొందిన వారు 5 ఇయర్స్ లోగా డిగ్రీ అర్హత సంపాదించాలి.*
•••••••••
*192. ❓ప్రశ్న:*
ఆన్ డ్యూటీ తర్వాత రోజు CL పెట్టవచ్చా??
*✅జవాబు:*
*కొన్ని సందర్భంలలో OD పై వెళ్ళినప్పుడు TA చెల్లిస్తారు. అదే మీరు తర్వాత రోజు CL పెడితే TA చెల్లించరు.TA వద్దనుకుంటే CL పెట్టుకోవచ్చు.*
•••••••••
https://t.me/TS_TEACHERS
*193. ❓ప్రశ్న:*
ఉమ్మడి సర్వీసు రూల్స్ లో డిపార్ట్మెంట్ టెస్టుల ప్రస్తావన ఏమిటి??
*✅జవాబు:*
*బి.కామ్ , కామర్స్ అర్హత లు కలిగిన వారికి పదోన్నతి కి అవకాశం కల్పించారు. గజిటెడ్ ఆఫీసర్ పోస్టులకు ఈఓ,జిఓ టెస్టులు పాస్ కావాలి.45 ఇయర్స్ వయస్సు దాటిన వారికి మొదటి పదోన్నతి,50 ఇయర్స్ వయస్సు దాటిన వారికి టెస్టుల నుండి మినహాయింపు ఇచ్చారు.*
•••••••••
*194. ❓ప్రశ్న:*
*వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??*
*✅జవాబు:*
వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు.
•••••••••
https://t.me/TS_TEACHERS
*195. ❓ప్రశ్న:*
*సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??*
*✅జవాబు:*
ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.
🙋🏻♂️
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి** 👇👇
https://t.me/TS_TEACHERS
మరింత సమాచారం కొరకు మా ఫోన్ నెంబర్ 7382685101 మీ గ్రూప్ లలో Add చేయండి
షేర్ చేసినందుకు ధన్యవాదములు
*🔊🛵పిల్లలతో వెళ్తుంటే బైక్ వేగం ‘40’ దాటొద్దు*
*💫4 ఏండ్ల లోపు వారికి హెల్మెట్ తప్పనిసరి: కేంద్రం ముసాయిదా*
న్యూఢిల్లీ, *🌍బైక్పై వెళ్తున్నప్పుడు పిల్లల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర రోడ్డురవాణా, హైవే మంత్రిత్వ శాఖ పలు ప్రతిపాదనలతో ముసాయిదా నోటిఫికేషన్ జారీచేసింది. నాలుగేండ్లలోపు పిల్ల లు బైక్ వెనుకాల కూర్చుంటే వాహన వేగం గంటకు 40 కిలోమీటర్లు మించకూడదని పేర్కొంది. 9 నెలల నుంచి 4 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలు తప్పనిసరిగా క్రాష్ హెల్మెట్ ధరించాలని తెలిపింది. రక్షణ కోసం లైఫ్ జాకెట్ లాంటి జాకెట్ను పిల్లలకు తొడుగాలని, ఆ జాకెట్కు ఉన్న స్ట్రాప్స్ను డ్రైవర్ నడుముకు బెల్ట్ మాదిరిగా చుట్టుకోవాలని సూచించింది. ఈ ప్రతిపాదనలపై సలహాలు, సూచనలను ఆహ్వానించింది. నిబంధనలు ఖరారైన తర్వాత ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి.*
*💫4 ఏండ్ల లోపు వారికి హెల్మెట్ తప్పనిసరి: కేంద్రం ముసాయిదా*
న్యూఢిల్లీ, *🌍బైక్పై వెళ్తున్నప్పుడు పిల్లల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర రోడ్డురవాణా, హైవే మంత్రిత్వ శాఖ పలు ప్రతిపాదనలతో ముసాయిదా నోటిఫికేషన్ జారీచేసింది. నాలుగేండ్లలోపు పిల్ల లు బైక్ వెనుకాల కూర్చుంటే వాహన వేగం గంటకు 40 కిలోమీటర్లు మించకూడదని పేర్కొంది. 9 నెలల నుంచి 4 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలు తప్పనిసరిగా క్రాష్ హెల్మెట్ ధరించాలని తెలిపింది. రక్షణ కోసం లైఫ్ జాకెట్ లాంటి జాకెట్ను పిల్లలకు తొడుగాలని, ఆ జాకెట్కు ఉన్న స్ట్రాప్స్ను డ్రైవర్ నడుముకు బెల్ట్ మాదిరిగా చుట్టుకోవాలని సూచించింది. ఈ ప్రతిపాదనలపై సలహాలు, సూచనలను ఆహ్వానించింది. నిబంధనలు ఖరారైన తర్వాత ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి.*
*🔊💉‘కొవాగ్జిన్’పై మరింత సమాచారం అవసరం*
*🌀డబ్ల్యూహెచ్ఓ బృందం నిర్ణయం అనుమతిపై 3న భేటీ*
*🍥ఐరాస/జెనీవా: కొవిడ్ టీకా కొవాగ్జిన్ వినియోగ అనుమతిపై తుది మదింపునకు గాను భారత్ బయోటెక్ నుంచి ‘అదనపు సమాచారం’ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక సలహా బృందం నిర్ణయించింది. ‘‘ఈ వారాంతంలో భారత్ బయోటెక్ నుంచి అవసరమైన సమాచారం అందుతుందని సాంకేతిక సలహా బృందం భావిస్తోంది. ఈ మేరకు తుది మదింపునకు గాను నవంబరు 3 (బుధవారం)న తిరిగి సమావేశమవుతుంది’’ అని పీటీఐ అడిగిన ఓ ప్రశ్నకు డబ్ల్యూహెచ్ఓ మంగళవారం సమాధానం ఇచ్చింది. అయితే అంతకుముందు డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి డాక్టర్ మార్గరెట్ హారిస్ విలేకరులతో మాట్లాడుతూ.. కొవాగ్జిన్కు అత్యవసర అనుమతిపై ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు భారత్ బయోటెక్ రూపొందించిన ‘కొవాగ్జిన్’ టీకా అత్యవసర వినియోగ అనుమతికి సిఫార్సు చేసే విషయమై మంగళవారం డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం సమీక్ష నిర్వహించింది.*
*🌀డబ్ల్యూహెచ్ఓ బృందం నిర్ణయం అనుమతిపై 3న భేటీ*
*🍥ఐరాస/జెనీవా: కొవిడ్ టీకా కొవాగ్జిన్ వినియోగ అనుమతిపై తుది మదింపునకు గాను భారత్ బయోటెక్ నుంచి ‘అదనపు సమాచారం’ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక సలహా బృందం నిర్ణయించింది. ‘‘ఈ వారాంతంలో భారత్ బయోటెక్ నుంచి అవసరమైన సమాచారం అందుతుందని సాంకేతిక సలహా బృందం భావిస్తోంది. ఈ మేరకు తుది మదింపునకు గాను నవంబరు 3 (బుధవారం)న తిరిగి సమావేశమవుతుంది’’ అని పీటీఐ అడిగిన ఓ ప్రశ్నకు డబ్ల్యూహెచ్ఓ మంగళవారం సమాధానం ఇచ్చింది. అయితే అంతకుముందు డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి డాక్టర్ మార్గరెట్ హారిస్ విలేకరులతో మాట్లాడుతూ.. కొవాగ్జిన్కు అత్యవసర అనుమతిపై ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు భారత్ బయోటెక్ రూపొందించిన ‘కొవాగ్జిన్’ టీకా అత్యవసర వినియోగ అనుమతికి సిఫార్సు చేసే విషయమై మంగళవారం డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం సమీక్ష నిర్వహించింది.*
*🔊రిజర్వేషన్లకు నిర్దిష్ట సూత్రం ఉండాలి*
*♦️లేకుంటే నిరంతరం సమస్యలే*
*💫రూపొందించే బాధ్యత సుప్రీందేఅటార్నీ జనరల్ వేణుగోపాల్*
దిల్లీ: *🌍ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై నిర్దిష్ట, నిర్ణయాత్మక ప్రాతిపదికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును కోరింది. ఈ విషయమై దాఖలైన వ్యాజ్యాలను విచారిస్తున్న జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎస్సీ, ఎస్టీలు ఎన్నో శతాబ్దాల తరబడి ప్రధాన జీవన స్రవంతి నుంచి దూరంగా ఉండిపోయారు. దేశ హితం దృష్ట్యా వారికి సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంది. ఇందుకోసం రిజర్వేషన్ల రూపంలో సమానత్వ సాధకుడు (ఈక్వలైజర్)ని తీసుకొచ్చాం. ఈ విషయంలో నిర్ధిష్ట, నిర్ణయాత్మక ప్రాతిపదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించకపోతే చాలా దావాలు వస్తూనే ఉంటాయి. ప్రతిభ లేకుంటే సీట్లు భర్తీ చేయలేం. కానీ శతాబ్దాలుగా నిరాదరణకు గురయిన వర్గం ఒకటి ఉంది. వారి కోసం సమానత్వ సాధకుడిని తీసుకొచ్చాం. నా దృష్టిలో అది నిష్పత్తి ఆధారిత ప్రాతినిధ్యంలాంటిది. అది సమానత్వ హక్కును ఇస్తుంది. ఈ రిజర్వేషన్ల కల్పనకు ఓ సూత్రం ఉండాలి. దీన్ని రూపొందించే బాధ్యతను ప్రభుత్వాలకు అప్పగించడం సరికాదు. ఏ మేరకు రిజర్వేషన్లు ఉండాలనే విషయమై 1950 నుంచే సమస్య ఉంది. గత ఏడు దశాబ్దాలుగా విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఎంతవరకు ఫలించాయో పరిశీలించండి. అవి సంతృప్తికరంగా లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం కోర్టు విధి. దురదృష్టవంతులకు కల్పిస్తున్న ఈ అవకాశాలు సమానత్వ సాధన ప్రక్రియలాంటివి. ఇక బలహీన వర్గాల విషయానికి వస్తే దేశంలో 52 శాతం మంది బీసీలు ఉన్నారు. ఆ నిష్పత్తి ప్రకారం మొత్తం 74.5 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నా, 50 శాతానికే పరిమితం చేశాం. గ్రూపు-ఏ కేటగిరీలోని ఉన్నత ఉద్యోగాలు పొందడం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కష్టంగా మారింది. 1975లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 3.5 శాతం మంది ఎస్సీలు, 0.62 శాతం మంది ఎస్టీలు ఉండగా 2008 నాటికి అది 17.5 శాతం, 6.8 శాతంగా పెరిగింది. పెరుగుదల కనిపిస్తున్నా అది సరిపోదు. అందుకే రిజర్వేషన్లు కొనసాగాలి. ఈ విషయంలో సుస్థిర ప్రాతిపదికను న్యాయస్థానమే సూచించాలి’’ అని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.*
*♦️లేకుంటే నిరంతరం సమస్యలే*
*💫రూపొందించే బాధ్యత సుప్రీందేఅటార్నీ జనరల్ వేణుగోపాల్*
దిల్లీ: *🌍ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై నిర్దిష్ట, నిర్ణయాత్మక ప్రాతిపదికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును కోరింది. ఈ విషయమై దాఖలైన వ్యాజ్యాలను విచారిస్తున్న జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎస్సీ, ఎస్టీలు ఎన్నో శతాబ్దాల తరబడి ప్రధాన జీవన స్రవంతి నుంచి దూరంగా ఉండిపోయారు. దేశ హితం దృష్ట్యా వారికి సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంది. ఇందుకోసం రిజర్వేషన్ల రూపంలో సమానత్వ సాధకుడు (ఈక్వలైజర్)ని తీసుకొచ్చాం. ఈ విషయంలో నిర్ధిష్ట, నిర్ణయాత్మక ప్రాతిపదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించకపోతే చాలా దావాలు వస్తూనే ఉంటాయి. ప్రతిభ లేకుంటే సీట్లు భర్తీ చేయలేం. కానీ శతాబ్దాలుగా నిరాదరణకు గురయిన వర్గం ఒకటి ఉంది. వారి కోసం సమానత్వ సాధకుడిని తీసుకొచ్చాం. నా దృష్టిలో అది నిష్పత్తి ఆధారిత ప్రాతినిధ్యంలాంటిది. అది సమానత్వ హక్కును ఇస్తుంది. ఈ రిజర్వేషన్ల కల్పనకు ఓ సూత్రం ఉండాలి. దీన్ని రూపొందించే బాధ్యతను ప్రభుత్వాలకు అప్పగించడం సరికాదు. ఏ మేరకు రిజర్వేషన్లు ఉండాలనే విషయమై 1950 నుంచే సమస్య ఉంది. గత ఏడు దశాబ్దాలుగా విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఎంతవరకు ఫలించాయో పరిశీలించండి. అవి సంతృప్తికరంగా లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం కోర్టు విధి. దురదృష్టవంతులకు కల్పిస్తున్న ఈ అవకాశాలు సమానత్వ సాధన ప్రక్రియలాంటివి. ఇక బలహీన వర్గాల విషయానికి వస్తే దేశంలో 52 శాతం మంది బీసీలు ఉన్నారు. ఆ నిష్పత్తి ప్రకారం మొత్తం 74.5 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నా, 50 శాతానికే పరిమితం చేశాం. గ్రూపు-ఏ కేటగిరీలోని ఉన్నత ఉద్యోగాలు పొందడం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కష్టంగా మారింది. 1975లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 3.5 శాతం మంది ఎస్సీలు, 0.62 శాతం మంది ఎస్టీలు ఉండగా 2008 నాటికి అది 17.5 శాతం, 6.8 శాతంగా పెరిగింది. పెరుగుదల కనిపిస్తున్నా అది సరిపోదు. అందుకే రిజర్వేషన్లు కొనసాగాలి. ఈ విషయంలో సుస్థిర ప్రాతిపదికను న్యాయస్థానమే సూచించాలి’’ అని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.*
*🔊ఏడాదిలో ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికెట్: ఈపీఎఫ్*
*🍥ఈపీఎఫ్ వో పింఛనుదారులకు ఆ సంస్థ ఓ తీపి కబురు చెప్పింది. ప్రతి ఏటా నవంబరులో సమర్పించే లైఫ్ సర్టిఫికెట్/జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఇకపై ఏడాదిలోని ఏ నెలలో* *అయినా అందజేయవచ్చని ఈపీఎఫ్ వో హైదరాబాద్ ప్రాంతీయ*
*కమిషనర్ విపిన్ కుమార్ శర్మ తెలిపారు. అయితే, ఒక ఏడాదిలో ఏ నెలలో అయితే ఆ సర్టిఫికెట్* *సమర్పించామో.. తదుపరి ఏడాదిలో కూడా*
*అదే నెలలో ఇవ్వాలని చెప్పారు. లైఫ్ సర్టిఫికెట్ ను ఆన్ లైన్లో పంపించే సదుపాయం ఇప్పటికే కల్పించామన్నారు. విధంగా డిజిటల్ రూపంలో.. పోస్టాఫీసు, కామన్ సర్వీస్ సెంటర్, బ్యాంకు ద్వారా పంపించవచ్చని శర్మ పేర్కొన్నారు.*
*🍥ఈపీఎఫ్ వో పింఛనుదారులకు ఆ సంస్థ ఓ తీపి కబురు చెప్పింది. ప్రతి ఏటా నవంబరులో సమర్పించే లైఫ్ సర్టిఫికెట్/జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఇకపై ఏడాదిలోని ఏ నెలలో* *అయినా అందజేయవచ్చని ఈపీఎఫ్ వో హైదరాబాద్ ప్రాంతీయ*
*కమిషనర్ విపిన్ కుమార్ శర్మ తెలిపారు. అయితే, ఒక ఏడాదిలో ఏ నెలలో అయితే ఆ సర్టిఫికెట్* *సమర్పించామో.. తదుపరి ఏడాదిలో కూడా*
*అదే నెలలో ఇవ్వాలని చెప్పారు. లైఫ్ సర్టిఫికెట్ ను ఆన్ లైన్లో పంపించే సదుపాయం ఇప్పటికే కల్పించామన్నారు. విధంగా డిజిటల్ రూపంలో.. పోస్టాఫీసు, కామన్ సర్వీస్ సెంటర్, బ్యాంకు ద్వారా పంపించవచ్చని శర్మ పేర్కొన్నారు.*
*🔊పదోన్నతుల్లో కోటాపై.. నిర్దిష్ట కొలమానాన్ని మీరే నిర్ణయించండి*
*ఎస్సీ, ఎస్టీలు ఇంకా వెనుకబడే ఉన్నారు*
*వారికి రిజర్వేషన్ తప్పనిసరి*
*ప్రమోషన్లలో కూడా ఇవ్వాల్సిందే*
*అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు*
*సుప్రీంకోర్టు తీర్పు వాయిదా*
*ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానమే నిర్దిష్ట, నిర్ణయాత్మక కొలమానాన్ని నిర్ధారించాలని భారత అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోరారు. ఈ అంశాన్ని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకే వదిలేస్తే.. అంతులేని కథగా తయారవుతుందన్నారు. కోర్టుల్లో లెక్కలేనన్ని వ్యాజ్యాలు దాఖలవుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు కోటా కల్పించే విషయమై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం కేంద్రం తరఫున అటార్నీ జనరల్ తన వాదనలు వినిపించారు. అనంతరం తన తీర్పును వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీలు వందల ఏళ్లుగా నిరాదరణకు గురై.. ప్రధాన జీవన స్రవంతికి దూరంగా ఉన్నారని ఏజీ ఈ సందర్భంగా కోర్టుకు నివేదించారు. ‘దేశహితం దృష్ట్యా వారికి రిజర్వేషన్ రూపంలో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలను కోర్టు నిర్ణయించకపోతే.. లెక్కకుమిక్కిలి లిటిగేషన్లు వచ్చిపడతాయి. దేని ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి? ప్రభుత్వానికి వదిలేస్తే.. రిజర్వేషన్లు ఎంత వరకు అవసరమో.. ఎంత కాదో తెలియదు. ఈ కథకు ఇక అంతు ఉండదు. వందల ఏళ్ల అణచివేత, అస్పృశ్యత కారణంగా.. మిగతావారితో పోటీపడలేని పరిస్థితి. అందుచేత ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్నది నిర్వివాదాంశం. రిజర్వేషన్ కల్పన ద్వారా అర్హతలు, మార్కుల విషయంలో సడలింపులు, మినహాయింపులు ఇచ్చాం*
*ఎంత వరకు వీరికి రిజర్వేషన్ కల్పించాలన్నది 1950లోనే చర్చకు వచ్చింది. విద్య, ఉద్యోగావకాశాల్లో గత ఏడు దశాబ్దాల్లో కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు ఏం చేశాయి? రిజర్వేషన్లు ఫలితాన్నిచ్చాయో లేదో ధర్మాసనమే పరిశీలించాలి. ఆ చర్యలు సంతృప్తి కలిగించకపోతే.. ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత కోర్టుపైనే ఉంది. నిర్దిష్ట కొలమానం ప్రాతిపదికన అమలయ్యే విధానాన్ని మీరు సూచించాలి. సమాన అవకాశాల కల్పన రాత్రికి రాత్రి జరిగేది కాదు. కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. ఎస్సీ, ఎస్టీలు ఇప్పటికీ ప్రధాన జీవన స్రవంతిలోకి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దేశ జనాభాలో వెనుకబడిన వర్గాలు 52 శాతం ఉన్నాయి. దానిప్రకారం చూస్తే ఎస్సీ, ఎస్టీలతో కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 74.5 శాతం ఉండాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు యాభై శాతానికి మించకూడదని కటాఫ్ పెట్టింది’ అని గుర్తుచేశారు. గ్రూప్ ఏ కేటగిరీలో అత్యున్నత ఉద్యోగాలు పొందడం ఎస్సీ, ఎస్టీలకు కష్టసాధ్యమని.. అందుచేత వారితోపాటు ఓబీసీలతో ఖాళీల భర్తీకి కోర్టు నిర్మాణాత్మక ప్రమాణాలు సూచించాలని కూడా కోరారు. 1991లో ఇందిరా సాహ్ని (మండల్ కమిషన్) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2018లో జర్నైల్సింగ్ కేసులో ఇచ్చిన తీర్పు వరకు ఏజీ అన్నిటినీ ప్రస్తావించారు. 1975లో ప్రభుత్వోద్యోగాల్లో ఎస్సీలు 3.5 శాతం, ఎస్టీలు 0.62 శాతం ఉండేవారని.. 2008 నాటికి 17.5, 6.8 శాతానికి పెరిగారని.. అయినప్పటికీ ఇది తక్కువేనని చెప్పారు. అందుకే కోటాను సమర్థిస్తున్నానని తెలిపారు. వాస్తవానికి పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా ఇచ్చే విషయంలో గతంలో తానిచ్చిన ఆదేశాల పునఃసమీక్షకు ఽధర్మాసనం గత నెల 14న నిరాకరించింది. దానినెలా అమలు చేయాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని స్పష్టంచేసింది.*
*ఎస్సీ, ఎస్టీలు ఇంకా వెనుకబడే ఉన్నారు*
*వారికి రిజర్వేషన్ తప్పనిసరి*
*ప్రమోషన్లలో కూడా ఇవ్వాల్సిందే*
*అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు*
*సుప్రీంకోర్టు తీర్పు వాయిదా*
*ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానమే నిర్దిష్ట, నిర్ణయాత్మక కొలమానాన్ని నిర్ధారించాలని భారత అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోరారు. ఈ అంశాన్ని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకే వదిలేస్తే.. అంతులేని కథగా తయారవుతుందన్నారు. కోర్టుల్లో లెక్కలేనన్ని వ్యాజ్యాలు దాఖలవుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు కోటా కల్పించే విషయమై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం కేంద్రం తరఫున అటార్నీ జనరల్ తన వాదనలు వినిపించారు. అనంతరం తన తీర్పును వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీలు వందల ఏళ్లుగా నిరాదరణకు గురై.. ప్రధాన జీవన స్రవంతికి దూరంగా ఉన్నారని ఏజీ ఈ సందర్భంగా కోర్టుకు నివేదించారు. ‘దేశహితం దృష్ట్యా వారికి రిజర్వేషన్ రూపంలో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలను కోర్టు నిర్ణయించకపోతే.. లెక్కకుమిక్కిలి లిటిగేషన్లు వచ్చిపడతాయి. దేని ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి? ప్రభుత్వానికి వదిలేస్తే.. రిజర్వేషన్లు ఎంత వరకు అవసరమో.. ఎంత కాదో తెలియదు. ఈ కథకు ఇక అంతు ఉండదు. వందల ఏళ్ల అణచివేత, అస్పృశ్యత కారణంగా.. మిగతావారితో పోటీపడలేని పరిస్థితి. అందుచేత ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్నది నిర్వివాదాంశం. రిజర్వేషన్ కల్పన ద్వారా అర్హతలు, మార్కుల విషయంలో సడలింపులు, మినహాయింపులు ఇచ్చాం*
*ఎంత వరకు వీరికి రిజర్వేషన్ కల్పించాలన్నది 1950లోనే చర్చకు వచ్చింది. విద్య, ఉద్యోగావకాశాల్లో గత ఏడు దశాబ్దాల్లో కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు ఏం చేశాయి? రిజర్వేషన్లు ఫలితాన్నిచ్చాయో లేదో ధర్మాసనమే పరిశీలించాలి. ఆ చర్యలు సంతృప్తి కలిగించకపోతే.. ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత కోర్టుపైనే ఉంది. నిర్దిష్ట కొలమానం ప్రాతిపదికన అమలయ్యే విధానాన్ని మీరు సూచించాలి. సమాన అవకాశాల కల్పన రాత్రికి రాత్రి జరిగేది కాదు. కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. ఎస్సీ, ఎస్టీలు ఇప్పటికీ ప్రధాన జీవన స్రవంతిలోకి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దేశ జనాభాలో వెనుకబడిన వర్గాలు 52 శాతం ఉన్నాయి. దానిప్రకారం చూస్తే ఎస్సీ, ఎస్టీలతో కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 74.5 శాతం ఉండాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు యాభై శాతానికి మించకూడదని కటాఫ్ పెట్టింది’ అని గుర్తుచేశారు. గ్రూప్ ఏ కేటగిరీలో అత్యున్నత ఉద్యోగాలు పొందడం ఎస్సీ, ఎస్టీలకు కష్టసాధ్యమని.. అందుచేత వారితోపాటు ఓబీసీలతో ఖాళీల భర్తీకి కోర్టు నిర్మాణాత్మక ప్రమాణాలు సూచించాలని కూడా కోరారు. 1991లో ఇందిరా సాహ్ని (మండల్ కమిషన్) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2018లో జర్నైల్సింగ్ కేసులో ఇచ్చిన తీర్పు వరకు ఏజీ అన్నిటినీ ప్రస్తావించారు. 1975లో ప్రభుత్వోద్యోగాల్లో ఎస్సీలు 3.5 శాతం, ఎస్టీలు 0.62 శాతం ఉండేవారని.. 2008 నాటికి 17.5, 6.8 శాతానికి పెరిగారని.. అయినప్పటికీ ఇది తక్కువేనని చెప్పారు. అందుకే కోటాను సమర్థిస్తున్నానని తెలిపారు. వాస్తవానికి పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా ఇచ్చే విషయంలో గతంలో తానిచ్చిన ఆదేశాల పునఃసమీక్షకు ఽధర్మాసనం గత నెల 14న నిరాకరించింది. దానినెలా అమలు చేయాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని స్పష్టంచేసింది.*
*🔊ఉద్యోగుల బీమా సౌకర్యానికి 31 గడువు*
హైదరాబాద్, *🌍ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు బీమా సౌకర్యం పొందేందుకు ఈ నెల 31తో గడువు పూర్తవుతున్నదని, ఈలోగా ప్రీమియంతోపాటు సంబంధిత పత్రాలు సమర్పించాలని రాష్ట్ర బీమా నిర్దేశాలయం సంచాలకుడు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ బీమాశాఖ నిబంధనల ప్రకారం 58 ఏండ్లలోపు వయసు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు బీమా ప్రీమియం చెల్చించి నిర్ణీత పత్రాలను సమర్పించాలని కోరారు. ఇప్పటివరకు 31 శాతం మంది మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని పేర్కొన్నారు.*
హైదరాబాద్, *🌍ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు బీమా సౌకర్యం పొందేందుకు ఈ నెల 31తో గడువు పూర్తవుతున్నదని, ఈలోగా ప్రీమియంతోపాటు సంబంధిత పత్రాలు సమర్పించాలని రాష్ట్ర బీమా నిర్దేశాలయం సంచాలకుడు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ బీమాశాఖ నిబంధనల ప్రకారం 58 ఏండ్లలోపు వయసు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు బీమా ప్రీమియం చెల్చించి నిర్ణీత పత్రాలను సమర్పించాలని కోరారు. ఇప్పటివరకు 31 శాతం మంది మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని పేర్కొన్నారు.*
*🔊భృతి లేదు.. భర్తీ లేదు!*
*నిరుద్యోగ భృతి ఊసెత్తని సర్కారు.. రూ.3016 ఇస్తామని 2018లో వెల్లడి*
*‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’ నిరుద్యోగులే 24.82 లక్షల మంది..*
*29 లక్షలు ఉంటారంటున్న నిరుద్యోగ సంఘాలు*
*ఉద్యోగ ఖాళీల భర్తీపై ప్రభుత్వ మౌనవ్రతం..*
*ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన ఖాళీలు 67,128*
*ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైలు పెండింగ్.. నిర్ణయంపై దోబూచులాట*
ఆశలు ఆవిరి..
ఈ ఆర్థిక సంవత్సరం నుంచే భృతి వస్తుందని నిరుద్యోగులు ఎంతో ఆశపడ్డారు. మంత్రి కేటీఆర్ ప్రకటనతో మరిన్ని ఆశలు పెంచుకున్నారు. కానీ, ప్రభుత్వం ప్రకటనతోనే సరిపెట్టింది! 2018 ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతిని అందజేస్తామని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చింది. నిరుద్యోగులకు నెలకు రూ.3016 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తామని తెలిపింది. 2019-20 బడ్జెట్లో ఈ పథకానికి రూ.1810 కోట్లను కేటాయించింది. నెలకు కనీసం రూ.150.88 కోట్లను వ్యయం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయినా ఆ ఆర్థిక సంవత్సరంలో పథకం అమలు కాలేదు. కనీసం 2020-21లోనైనా అమలవుతుందని నిరుద్యోగులు భావించారు. అప్పుడూ మొండి చెయ్యే ఎదురైంది. ఇక ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన 2021-22 బడ్జెట్లో దీని ఊసే లేదు. కానీ, జనవరిలో కేటీఆర్ నిరుద్యోగ భృతి అందజేస్తామని ప్రకటించారు. 9 నెలలు గడిచినా అది అమలు కాలేదు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. విధివిధానాలనూ ఖరారు చేయలేదు. అసలు నిరుద్యోగుల గుర్తింపు ప్రక్రియనే ప్రారంభించలేదు. టీఎ్సపీఎస్సీలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కింద నమోదైన నిరుద్యోగులు 24,82,888 మంది ఉన్నారు. ఈ సంఖ్య 29 లక్షల వరకు ఉంటుందని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు వివరిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిననాటి నుంచి ప్రైవేటు రంగంలో తప్ప ప్రభుత్వ రంగంలో చెప్పుకోదగ్గ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదని చెబుతున్నాయి. పోలీసు పోస్టులు భర్తీ అయ్యాయే తప్ప ఇతర శాఖల్లోని ఖాళీలు భర్తీ కాలేదని, ఫలితంగా చాలా మంది నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారని విద్యార్థి నేతలు వివరిస్తున్నారు.
ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు పుండు మీద కారం చల్లినట్లయింది. 58 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. ఇలాంటి సందర్భంలోనైనా నిరుద్యోగ భృతిని అమలు చేయాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోయిందని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత రమేశ్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, రిటైర్మెంట్ వయసును పెంచడంపై దృష్టి పెట్టిందే తప్ప.. తల్లిదండ్రులకు భారంగా మారిన నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసే అంశాన్ని ప్రభుత్వం అటకెక్కించింది. రాష్ట్రంలో మొత్తం 56,979 ఖాళీలున్నాయంటూ అధికారులు రాష్ట్ర మంత్రిమండలికి నివేదించారు. అయితే ఈ వివరాలు అసమగ్రంగా ఉన్నాయని మే రెండో వారంలో జరిగిన కేబినెట్ సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. మళ్లీ కసరత్తు చేసిన అధికారులు 67,128 ఖాళీలున్నట్లు తేల్చారు. ఈ నివేదికను సీఎం కార్యాలయానికి పంపారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా.. ఇంకా సమీక్షలు జరగలేదు. ఫైలు సీఎంవోలోనే ఉందని అధికారులు చెబుతున్నారు.
పుండు మీద కారం..
ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు పుండు మీద కారం చల్లినట్లయింది. 58 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. ఇలాంటి సందర్భంలోనైనా నిరుద్యోగ భృతిని అమలు చేయాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోయిందని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత రమేశ్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, వయసును పెంచడంపై దృష్టి పెట్టిందే తప్ప.. తల్లిదండ్రులకు భారంగా మారిన నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసే అంశాన్ని ప్రభుత్వం అటకెక్కించింది. రాష్ట్రంలో మొత్తం 56,979 ఖాళీలున్నాయంటూ అధికారులు రాష్ట్ర మంత్రిమండలికి నివేదించారు. అయితే ఈ వివరాలు అసమగ్రంగా ఉన్నాయని మే రెండో వారంలో జరిగిన కేబినెట్ సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది.
*నిరుద్యోగ భృతి ఊసెత్తని సర్కారు.. రూ.3016 ఇస్తామని 2018లో వెల్లడి*
*‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’ నిరుద్యోగులే 24.82 లక్షల మంది..*
*29 లక్షలు ఉంటారంటున్న నిరుద్యోగ సంఘాలు*
*ఉద్యోగ ఖాళీల భర్తీపై ప్రభుత్వ మౌనవ్రతం..*
*ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన ఖాళీలు 67,128*
*ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైలు పెండింగ్.. నిర్ణయంపై దోబూచులాట*
`రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో నానాటికీ నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయి. అటు ఉద్యోగ నియామకాలు లేక, ఇటు ప్రభుత్వం ఇస్తామన్న నిరుద్యోగ భృతీ చేతికందక తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. జనవరిలో మంత్రి కేటీఆర్ నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానీ, 9 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆ ప్రకటన అమలుకు నోచుకోలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగానైనా అందుతుందా అన్నది అనుమానమేనని నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం కూడా ఎటూ తేలడం లేదు. దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయే తప్ప.. అడుగు ముందుకు పడడం లేదు. ఆశలు ఆవిరి..
ఈ ఆర్థిక సంవత్సరం నుంచే భృతి వస్తుందని నిరుద్యోగులు ఎంతో ఆశపడ్డారు. మంత్రి కేటీఆర్ ప్రకటనతో మరిన్ని ఆశలు పెంచుకున్నారు. కానీ, ప్రభుత్వం ప్రకటనతోనే సరిపెట్టింది! 2018 ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతిని అందజేస్తామని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చింది. నిరుద్యోగులకు నెలకు రూ.3016 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తామని తెలిపింది. 2019-20 బడ్జెట్లో ఈ పథకానికి రూ.1810 కోట్లను కేటాయించింది. నెలకు కనీసం రూ.150.88 కోట్లను వ్యయం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయినా ఆ ఆర్థిక సంవత్సరంలో పథకం అమలు కాలేదు. కనీసం 2020-21లోనైనా అమలవుతుందని నిరుద్యోగులు భావించారు. అప్పుడూ మొండి చెయ్యే ఎదురైంది. ఇక ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన 2021-22 బడ్జెట్లో దీని ఊసే లేదు. కానీ, జనవరిలో కేటీఆర్ నిరుద్యోగ భృతి అందజేస్తామని ప్రకటించారు. 9 నెలలు గడిచినా అది అమలు కాలేదు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. విధివిధానాలనూ ఖరారు చేయలేదు. అసలు నిరుద్యోగుల గుర్తింపు ప్రక్రియనే ప్రారంభించలేదు. టీఎ్సపీఎస్సీలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కింద నమోదైన నిరుద్యోగులు 24,82,888 మంది ఉన్నారు. ఈ సంఖ్య 29 లక్షల వరకు ఉంటుందని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు వివరిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిననాటి నుంచి ప్రైవేటు రంగంలో తప్ప ప్రభుత్వ రంగంలో చెప్పుకోదగ్గ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదని చెబుతున్నాయి. పోలీసు పోస్టులు భర్తీ అయ్యాయే తప్ప ఇతర శాఖల్లోని ఖాళీలు భర్తీ కాలేదని, ఫలితంగా చాలా మంది నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారని విద్యార్థి నేతలు వివరిస్తున్నారు.
ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు పుండు మీద కారం చల్లినట్లయింది. 58 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. ఇలాంటి సందర్భంలోనైనా నిరుద్యోగ భృతిని అమలు చేయాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోయిందని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత రమేశ్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, రిటైర్మెంట్ వయసును పెంచడంపై దృష్టి పెట్టిందే తప్ప.. తల్లిదండ్రులకు భారంగా మారిన నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసే అంశాన్ని ప్రభుత్వం అటకెక్కించింది. రాష్ట్రంలో మొత్తం 56,979 ఖాళీలున్నాయంటూ అధికారులు రాష్ట్ర మంత్రిమండలికి నివేదించారు. అయితే ఈ వివరాలు అసమగ్రంగా ఉన్నాయని మే రెండో వారంలో జరిగిన కేబినెట్ సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. మళ్లీ కసరత్తు చేసిన అధికారులు 67,128 ఖాళీలున్నట్లు తేల్చారు. ఈ నివేదికను సీఎం కార్యాలయానికి పంపారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా.. ఇంకా సమీక్షలు జరగలేదు. ఫైలు సీఎంవోలోనే ఉందని అధికారులు చెబుతున్నారు.
పుండు మీద కారం..
ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు పుండు మీద కారం చల్లినట్లయింది. 58 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. ఇలాంటి సందర్భంలోనైనా నిరుద్యోగ భృతిని అమలు చేయాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోయిందని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత రమేశ్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, వయసును పెంచడంపై దృష్టి పెట్టిందే తప్ప.. తల్లిదండ్రులకు భారంగా మారిన నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసే అంశాన్ని ప్రభుత్వం అటకెక్కించింది. రాష్ట్రంలో మొత్తం 56,979 ఖాళీలున్నాయంటూ అధికారులు రాష్ట్ర మంత్రిమండలికి నివేదించారు. అయితే ఈ వివరాలు అసమగ్రంగా ఉన్నాయని మే రెండో వారంలో జరిగిన కేబినెట్ సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది.
మళ్లీ కసరత్తు చేసిన అధికారులు 67,128 ఖాళీలున్నట్లు తేల్చారు. ఈ నివేదికను సీఎం కార్యాలయానికి అందజేశారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా.. ఇంకా సమీక్షలు జరగలేదు. ఫైలు సీఎంవోలోనే ఉందని అధికారులు చెబుతున్నారు.
`*📚✍పీఆర్సీ లేదు.. డీఏలు రావు✍📚*
*Oct 29 2021 @ 03:20AM*
*♦నెలనెలా జీతం కోసమూ ఎదురుచూపులే*
*♦మూడేళ్లు దాటిన పీఆర్సీ ప్రక్రియ*
*♦చరిత్రలోనే ఇది అతి సుదీర్ఘ నిరీక్షణ*
*♦నివేదిక చేతిలోనే ఉన్నా ప్రభుత్వ నిర్లిప్తత*
*♦పీఆర్సీ జాప్యంతో 5,600 కోట్ల బకాయి*
*♦డీఏ బకాయిలు రూ.12,492 కోట్లు*
*♦ఇతర బకాయిలు రూ.3,000 కోట్లు*
*♦నేడు కౌన్సిల్ మొదటి సమావేశం*
*♦ఉద్యోగులకు ‘ఆర్థిక’ కష్టాలు.. నేటి స్టాఫ్ కౌన్సిల్లో ఏం సాధిస్తారో!?*
🔺‘పీఆర్సీ ఒక ఏడాది ఆలస్యమవడం సహజం. ఇప్పుడు మూడేళ్లా నాలుగు నెలల నుంచీ పెండింగ్లోనే ఉంది. డీఏలు అందడంలేదు. 15వ తేదీ దాకా పెన్షన్లు వేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేసి... పాత పెన్షన్ అమలు చేస్తామన్నారు. అయినా పట్టించుకోలేదు. చివరికి... ఒకటో తేదీన జీతం వస్తే చాలనుకునే పరిస్థితి వచ్చింది!’’
*💥- ఉద్యోగుల అసంతృప్తి*
*🌻(అమరావతి - ఆంధ్రజ్యోతి)*
ఐదేళ్లకోసారి దక్కాల్సిన పీఆర్సీ... గడువు ముగిసి మూడేళ్లు దాటినా కొలిక్కి రావడంలేదు. ఎప్పటికప్పుడు అందాల్సిన డీఏలు అందనంత దూరంలోనే ఆగిపోతున్నాయి. రిటైర్ అయిన ఉద్యోగులకు నెలల తరబడి ఆర్థిక ప్రయోజనాలు అందడంలేదు. చివరికి... ఒకటో తేదీన జీతం వస్తే చాలు అనుకునే పరిస్థితి! అంతా గందరగోళం! అస్తవ్యస్తం! ఇలాంటి పరిస్థితుల మధ్య శుక్రవారం కీలకమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏం తేల్చుతారోనని ఉద్యోగులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
*♦ఉద్యోగులకు ఐదేళ్లకొకసారి పీఆర్సీ ఇవ్వాలి. కానీ*, ప్రస్తుత ఐదేళ్ల కాలంలో ఇప్పటికే మూడేళ్ల నాలుగు నెలలు గడిచిపోయాయి. చంద్రబాబు హయాంలో పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నివేదిక సిద్ధమైంది. అది సిద్ధమయ్యే రెండేళ్ల నాలుగు నెలలవుతోంది. ఆపై మరో ఏడాది గడిచిపోయినా.. ఇప్పటికీ సర్కార్ పీఆర్సీ ఊసెత్తడం లేదు. మరోవైపు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని పీఆర్సీ అడిగేందుకు ఇన్నాళ్లుగా వెనకడుగేశాయి. ఇప్పుడు సంఘాలన్నీ కలిసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్గా ఏర్పడి ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామంటూ ముందుకొస్తున్నాయి. ఈ కౌన్సిల్ తొలిసమావేశం శుక్రవారం జరుగుతోంది. అంతకుముందు నుంచే ఈ నెలాఖరుకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించబోతోందంటూ కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చెప్తూ వస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తే ఎంత ఇస్తుంది? ఎంత శాతానికి ఎంత ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది? ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తమకింత శాతం పీఆర్సీ కావాలని ఏమైనా డిమాం డ్ చేస్తున్నారా? ఎంతిస్తే అంత తీసుకుందామనే ధోరణిలో ఉన్నారా?.. ఇలా అన్నీ ప్రశ్నలే...
*♦సవరణపై స్పష్టత ఏదీ?*
ప్రస్తుతం ఉద్యోగులకు 2019 జూలై ఒకటో తేదీ నుంచి 27 శాతం ఐఆర్ ఇస్తున్నారు. తెలంగాణ తరహాలో ఆ 27 శాతం ఐఆర్కి ఇంకో 3 శాతం ఫిట్మెంట్ ఇచ్చి 30 శాతం పీఆర్సీ అ మలు చేసే అవకాశాలున్నాయని మెజారిటీ ఉద్యోగులు చెప్తున్నారు. అయితే, పీఆర్సీ అమల్లోకి రాగానే తక్షణమే హెచ్ఆర్ఏ శాతాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం 30 శాతం హెచ్ఆర్ఏ పరిఽధిలో ఉండే ఉద్యోగి హెచ్ఆర్ఏ శాతంలో 24 శాతానికి పడిపోతాడు. 20, 15 శాతం హెచ్ఆర్ఏలు తీసుకుంటున్న ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ఏ శాతాలు తగ్గుతాయి. ఓవైపు ఫిట్మెంట్ రూపంలో వేతనం పెరిగినా .. ఆ పెరిగిన వేతనంలో మెజారిటీ భాగాన్ని హెచ్ఆర్ఏ తగ్గడం వల్ల కోల్పోతున్నాడు. అంటే 30 శాతం పీఆర్సీ వల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండబోదని ఉద్యోగులు చెప్తున్నారు. కనీసం 33 శాతం పీఆర్సీ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, ఉద్యోగ సంఘాల నాయకులెవరూ ప్రభుత్వాన్ని ఇంతవరకూ తమకింత శాతం పీఆర్సీ కావాలని బహిరంగంగా ఎక్కడా అడిగినట్టు కనపడడం లేదు.
♦ఇప్పుడు అమల్లో ఉన్న 27 శాతం ఐఆర్కి అనుగుణంగా 3 శాతం ఫిట్మెంట్ ఇచ్చి 30 శాతం పీఆర్సీ ఇస్తే నెలకు అదనంగా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.100 కోట్లు. ఇందులో కూడా తగ్గిన హెచ్ఆర్ఏల వల్ల ప్రభుత్వానికి కొంత మిగులుతుంది. ప్రస్తుతం అమలవుతున్న ఐఆర్పై పెరిగే ప్రతి ఒక శాతం ఫిట్మెంట్కి అదనంగా ప్రభుత్వానికి రూ.33 కోట్లు ఖర్చవుతుంది. అలా 3 శాతం ఫిట్మెంట్కి లెక్కిస్తే అది రూ.100 కోట్లవుతుంది. అదే ఉద్యోగులు కోరుకుంటున్నట్టు 33 శాతం పీఆర్సీ ఇస్తే నెలకు అదనంగా ప్రభుత్వానికి రూ.200 కోట్ల ఖర్చవుతుంది. ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేస్తారా? తెలంగాణ తరహాలో 30 శాతం అడుగుతారా? ఉద్యోగులు కోరుకుంటున్నట్టు 33 శాతం డిమాండ్ చేస్తారా? అనేది వేచి చూడాలి.
*♦ఏడాదిన్నర డీఏ నష్టం..*
డీఏల రూపంలో ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం రూ.12,492 కోట్లు బకాయి పడింది. 2018 జూలై 1నాటి డీఏను 2021 జనవరి ఒకటో తేదీ నుంచి వేతనంతో కలిపి ఇస్తున్నారు. 2018 జూలై నుంచి 2020 డిసెంబరు వరకు ఉన్న 30 నెలలకు సంబంధించిన డీఏ బకాయి రూ.3,000 కోట్లుగా తేలింది.
*Oct 29 2021 @ 03:20AM*
*♦నెలనెలా జీతం కోసమూ ఎదురుచూపులే*
*♦మూడేళ్లు దాటిన పీఆర్సీ ప్రక్రియ*
*♦చరిత్రలోనే ఇది అతి సుదీర్ఘ నిరీక్షణ*
*♦నివేదిక చేతిలోనే ఉన్నా ప్రభుత్వ నిర్లిప్తత*
*♦పీఆర్సీ జాప్యంతో 5,600 కోట్ల బకాయి*
*♦డీఏ బకాయిలు రూ.12,492 కోట్లు*
*♦ఇతర బకాయిలు రూ.3,000 కోట్లు*
*♦నేడు కౌన్సిల్ మొదటి సమావేశం*
*♦ఉద్యోగులకు ‘ఆర్థిక’ కష్టాలు.. నేటి స్టాఫ్ కౌన్సిల్లో ఏం సాధిస్తారో!?*
🔺‘పీఆర్సీ ఒక ఏడాది ఆలస్యమవడం సహజం. ఇప్పుడు మూడేళ్లా నాలుగు నెలల నుంచీ పెండింగ్లోనే ఉంది. డీఏలు అందడంలేదు. 15వ తేదీ దాకా పెన్షన్లు వేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేసి... పాత పెన్షన్ అమలు చేస్తామన్నారు. అయినా పట్టించుకోలేదు. చివరికి... ఒకటో తేదీన జీతం వస్తే చాలనుకునే పరిస్థితి వచ్చింది!’’
*💥- ఉద్యోగుల అసంతృప్తి*
*🌻(అమరావతి - ఆంధ్రజ్యోతి)*
ఐదేళ్లకోసారి దక్కాల్సిన పీఆర్సీ... గడువు ముగిసి మూడేళ్లు దాటినా కొలిక్కి రావడంలేదు. ఎప్పటికప్పుడు అందాల్సిన డీఏలు అందనంత దూరంలోనే ఆగిపోతున్నాయి. రిటైర్ అయిన ఉద్యోగులకు నెలల తరబడి ఆర్థిక ప్రయోజనాలు అందడంలేదు. చివరికి... ఒకటో తేదీన జీతం వస్తే చాలు అనుకునే పరిస్థితి! అంతా గందరగోళం! అస్తవ్యస్తం! ఇలాంటి పరిస్థితుల మధ్య శుక్రవారం కీలకమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏం తేల్చుతారోనని ఉద్యోగులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
*♦ఉద్యోగులకు ఐదేళ్లకొకసారి పీఆర్సీ ఇవ్వాలి. కానీ*, ప్రస్తుత ఐదేళ్ల కాలంలో ఇప్పటికే మూడేళ్ల నాలుగు నెలలు గడిచిపోయాయి. చంద్రబాబు హయాంలో పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నివేదిక సిద్ధమైంది. అది సిద్ధమయ్యే రెండేళ్ల నాలుగు నెలలవుతోంది. ఆపై మరో ఏడాది గడిచిపోయినా.. ఇప్పటికీ సర్కార్ పీఆర్సీ ఊసెత్తడం లేదు. మరోవైపు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని పీఆర్సీ అడిగేందుకు ఇన్నాళ్లుగా వెనకడుగేశాయి. ఇప్పుడు సంఘాలన్నీ కలిసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్గా ఏర్పడి ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామంటూ ముందుకొస్తున్నాయి. ఈ కౌన్సిల్ తొలిసమావేశం శుక్రవారం జరుగుతోంది. అంతకుముందు నుంచే ఈ నెలాఖరుకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించబోతోందంటూ కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చెప్తూ వస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తే ఎంత ఇస్తుంది? ఎంత శాతానికి ఎంత ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది? ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తమకింత శాతం పీఆర్సీ కావాలని ఏమైనా డిమాం డ్ చేస్తున్నారా? ఎంతిస్తే అంత తీసుకుందామనే ధోరణిలో ఉన్నారా?.. ఇలా అన్నీ ప్రశ్నలే...
*♦సవరణపై స్పష్టత ఏదీ?*
ప్రస్తుతం ఉద్యోగులకు 2019 జూలై ఒకటో తేదీ నుంచి 27 శాతం ఐఆర్ ఇస్తున్నారు. తెలంగాణ తరహాలో ఆ 27 శాతం ఐఆర్కి ఇంకో 3 శాతం ఫిట్మెంట్ ఇచ్చి 30 శాతం పీఆర్సీ అ మలు చేసే అవకాశాలున్నాయని మెజారిటీ ఉద్యోగులు చెప్తున్నారు. అయితే, పీఆర్సీ అమల్లోకి రాగానే తక్షణమే హెచ్ఆర్ఏ శాతాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం 30 శాతం హెచ్ఆర్ఏ పరిఽధిలో ఉండే ఉద్యోగి హెచ్ఆర్ఏ శాతంలో 24 శాతానికి పడిపోతాడు. 20, 15 శాతం హెచ్ఆర్ఏలు తీసుకుంటున్న ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ఏ శాతాలు తగ్గుతాయి. ఓవైపు ఫిట్మెంట్ రూపంలో వేతనం పెరిగినా .. ఆ పెరిగిన వేతనంలో మెజారిటీ భాగాన్ని హెచ్ఆర్ఏ తగ్గడం వల్ల కోల్పోతున్నాడు. అంటే 30 శాతం పీఆర్సీ వల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండబోదని ఉద్యోగులు చెప్తున్నారు. కనీసం 33 శాతం పీఆర్సీ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, ఉద్యోగ సంఘాల నాయకులెవరూ ప్రభుత్వాన్ని ఇంతవరకూ తమకింత శాతం పీఆర్సీ కావాలని బహిరంగంగా ఎక్కడా అడిగినట్టు కనపడడం లేదు.
♦ఇప్పుడు అమల్లో ఉన్న 27 శాతం ఐఆర్కి అనుగుణంగా 3 శాతం ఫిట్మెంట్ ఇచ్చి 30 శాతం పీఆర్సీ ఇస్తే నెలకు అదనంగా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.100 కోట్లు. ఇందులో కూడా తగ్గిన హెచ్ఆర్ఏల వల్ల ప్రభుత్వానికి కొంత మిగులుతుంది. ప్రస్తుతం అమలవుతున్న ఐఆర్పై పెరిగే ప్రతి ఒక శాతం ఫిట్మెంట్కి అదనంగా ప్రభుత్వానికి రూ.33 కోట్లు ఖర్చవుతుంది. అలా 3 శాతం ఫిట్మెంట్కి లెక్కిస్తే అది రూ.100 కోట్లవుతుంది. అదే ఉద్యోగులు కోరుకుంటున్నట్టు 33 శాతం పీఆర్సీ ఇస్తే నెలకు అదనంగా ప్రభుత్వానికి రూ.200 కోట్ల ఖర్చవుతుంది. ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేస్తారా? తెలంగాణ తరహాలో 30 శాతం అడుగుతారా? ఉద్యోగులు కోరుకుంటున్నట్టు 33 శాతం డిమాండ్ చేస్తారా? అనేది వేచి చూడాలి.
*♦ఏడాదిన్నర డీఏ నష్టం..*
డీఏల రూపంలో ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం రూ.12,492 కోట్లు బకాయి పడింది. 2018 జూలై 1నాటి డీఏను 2021 జనవరి ఒకటో తేదీ నుంచి వేతనంతో కలిపి ఇస్తున్నారు. 2018 జూలై నుంచి 2020 డిసెంబరు వరకు ఉన్న 30 నెలలకు సంబంధించిన డీఏ బకాయి రూ.3,000 కోట్లుగా తేలింది.
అలాగే, 2019 జనవరి 1నాటి డీఏను 2021 జూలై 1 నుంచి వేతనంతో కలిపి ఇస్తున్నారు. 2019 జనవరి నుంచి 2021 జూలై మధ్య ఉన్న 30 నెలలకు సంబంధించి డీఏ బకాయి మరో రూ.3,000 కోట్లుగా తేలింది. 2019 జూలై ఒ కటో తేదీ నుంచి ఇవ్వాల్సిన డీఏ 2021 అక్టోబరు నెలతో కలుపుకొని 28 నెలలుగా పెండింగ్లో ఉన్నట్టు. దీని విలువ రూ.4638 కోట్లు. ఇక్కడివరకు డీఏ బకాయిలు రూ.10,638 కోట్లకు చేరుకున్నాయి. 2020 జనవరి ఒకటో తేదీన, 2020 జూలై ఒకటో తేదీన, 2021 జనవరి ఒకటో తేదీన ఇవ్వాల్సిన 3 డీఏలకు కలిపి కేంద్రం ఒకేసారి 11 శాతం డీఏను ప్రకటించింది. వీటిని 2021 జూలై ఒకటో తేదీ నుంచి వేతనంతో కలిపి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే ఏడాదిన్నరపాటు ఉద్యోగులు డీఏ కోల్పోయారు. దీన్ని రాష్ట్రానికి అన్వయించుకుంటే 2021 జూలై నుంచి అక్టోబరు వరకు ఉన్న 4 నెలల కాలానికి సంబంధించి ఉద్యోగులకు రావాల్సిన డీఏల విలువ రూ.1457 కోట్లు. 2021 జూలై ఒకటో తేదీ నుంచి ఇంకో డీఏ రావాలి. జూలై - అక్టోబరు నెలలకు డీఏల పెండింగ్ విలువ రూ.397 కోట్లు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం బాకీపడిన డీఏలు రూ.12,492 కోట్లుగా లెక్కకొచ్చింది.
*♦మూడు శాతమా? ఆరు శాతమా?*
ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం పీఆర్సీ రూపంలో కూడా బకాయి పడింది. 2019 జూలై ఒకటో తేదీ నుంచి 27 శాతం ఐఆర్ అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఎంతో కొంత ఫిట్మెంట్ ఇచ్చి పీఆర్సీ ప్రకటిస్తే 2019 జూలై ఒకటో తేదీ నుంచి ఆ పీఆర్సీని అ మలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రభుత్వం మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే బకాయిలు రూ.2,800 కోట్లుగా, ఉద్యోగులు కోరుకుంటున్నట్టు ఆరు శాతం ఫిట్మెంట్ ఇస్తే బకాయిలు రూ.5,600 కోట్లకు చేరుకుంటాయి. ఇవికాకుండా తమకు వివిధ రూపాల్లో ఇంకో రూ.3,000 కోట్ల వరకు బాకీ ఉండొచ్చని ఉద్యోగులు చెప్తున్నారు. ఏపీజీఎల్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీల రూపంలో ప్రభుత్వం నుంచి ఇంకా రూ.3,000 కోట్లు రావాల్సి ఉందని వారు చెప్తున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*♦మూడు శాతమా? ఆరు శాతమా?*
ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం పీఆర్సీ రూపంలో కూడా బకాయి పడింది. 2019 జూలై ఒకటో తేదీ నుంచి 27 శాతం ఐఆర్ అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఎంతో కొంత ఫిట్మెంట్ ఇచ్చి పీఆర్సీ ప్రకటిస్తే 2019 జూలై ఒకటో తేదీ నుంచి ఆ పీఆర్సీని అ మలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రభుత్వం మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే బకాయిలు రూ.2,800 కోట్లుగా, ఉద్యోగులు కోరుకుంటున్నట్టు ఆరు శాతం ఫిట్మెంట్ ఇస్తే బకాయిలు రూ.5,600 కోట్లకు చేరుకుంటాయి. ఇవికాకుండా తమకు వివిధ రూపాల్లో ఇంకో రూ.3,000 కోట్ల వరకు బాకీ ఉండొచ్చని ఉద్యోగులు చెప్తున్నారు. ఏపీజీఎల్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీల రూపంలో ప్రభుత్వం నుంచి ఇంకా రూ.3,000 కోట్లు రావాల్సి ఉందని వారు చెప్తున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*🔊రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా శాఖ*👆👆👆👆
*🍥కొందరు ఉద్యోగులు, టీచర్లు తమ వయస్సు (53) సంవత్సరములు నిండక ముందే*
*ప్రీమియం మినహాయింపులను ప్రారంభించినప్పటికినీ, ప్రతిపాదన పత్రములు బీమా* *కార్యాలయములందు*
*సమర్పించి పాలసీలు* *పొందియుండలేదు. అట్టి వారి వినతిని మన్నించి రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ. ఆర్ టి.నెం. 904, ఆర్థిక* *(పరిపాలన - 1) శాఖ తేది : 26.04.2021 ద్వారా* *(53) సంవత్సరముల వయస్సు దాటకముందు నుండి* *ప్రీమియం తగ్గింపులు ప్రారంభించి, కొనసాగిస్తూ, ప్రస్తుతము* *(ప్రతిపాదన పత్రములు*
*సమర్పిచే తేదీకి) వారి వయస్సు* *(58) సంవత్సరముల లోపు ఉండి, సర్వీసులో ఉన్న వారికి, ప్రతిపాదన*
*పత్రములు సమర్పించి పాలసీలు పొందుటకు తేది : 31.10.2021 వరకు అవకాశం కల్పించడం జరిగినది.*
*🌀ఇట్టి గడువు ముగియనున్నందున అర్హులైన మిగిలిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతిపాదన పత్రములు సమర్పించుటకు వీలుగా తేది : 31.10.2021 (ఆదివారము) నాడు కూడా అన్ని జిల్లా బీమా కార్యాలయములు తెరిచి (ఓ పెన్ చేయబడి) ఉండునని తెలియచేయడమైనది.*
*💠ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా దయచేసి* *సహకరించవలసినదిగా అన్ని*
*ఉద్యోగుల, ఉపాధ్యాయుల* *సంఘాలను, డి. డి. ఓ. లను కోరడమైనది.*
*♦️సంచాలకులు*
*♦️బీమా నిర్దేశాలయము*
*♦️తెలంగాణ ప్రభుత్వము*
*♦️హైద్రాబాద్*
*🍥కొందరు ఉద్యోగులు, టీచర్లు తమ వయస్సు (53) సంవత్సరములు నిండక ముందే*
*ప్రీమియం మినహాయింపులను ప్రారంభించినప్పటికినీ, ప్రతిపాదన పత్రములు బీమా* *కార్యాలయములందు*
*సమర్పించి పాలసీలు* *పొందియుండలేదు. అట్టి వారి వినతిని మన్నించి రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ. ఆర్ టి.నెం. 904, ఆర్థిక* *(పరిపాలన - 1) శాఖ తేది : 26.04.2021 ద్వారా* *(53) సంవత్సరముల వయస్సు దాటకముందు నుండి* *ప్రీమియం తగ్గింపులు ప్రారంభించి, కొనసాగిస్తూ, ప్రస్తుతము* *(ప్రతిపాదన పత్రములు*
*సమర్పిచే తేదీకి) వారి వయస్సు* *(58) సంవత్సరముల లోపు ఉండి, సర్వీసులో ఉన్న వారికి, ప్రతిపాదన*
*పత్రములు సమర్పించి పాలసీలు పొందుటకు తేది : 31.10.2021 వరకు అవకాశం కల్పించడం జరిగినది.*
*🌀ఇట్టి గడువు ముగియనున్నందున అర్హులైన మిగిలిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతిపాదన పత్రములు సమర్పించుటకు వీలుగా తేది : 31.10.2021 (ఆదివారము) నాడు కూడా అన్ని జిల్లా బీమా కార్యాలయములు తెరిచి (ఓ పెన్ చేయబడి) ఉండునని తెలియచేయడమైనది.*
*💠ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా దయచేసి* *సహకరించవలసినదిగా అన్ని*
*ఉద్యోగుల, ఉపాధ్యాయుల* *సంఘాలను, డి. డి. ఓ. లను కోరడమైనది.*
*♦️సంచాలకులు*
*♦️బీమా నిర్దేశాలయము*
*♦️తెలంగాణ ప్రభుత్వము*
*♦️హైద్రాబాద్*
SERVIVE RULES
DAY 78
https://t.me/TS_TEACHERS
24 year scale*
*🌎ముఖ్యంగా SGT / ఉద్యోగ మిత్రులు దీనిపై సరైన అవగాహన లేకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు*
*🌎24 year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ...*
*🌎ప్రమోషన్ ద్వారా రావలసిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది*
https://t.me/TS_TEACHERS
*🌎మరియు తదుపరి కొత్త కేడర్ లో AAS అంటే 6-12-18 స్కేళ్ళు రావు*
*🌎ఎవరైనా మన SGT మిత్రులు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి*
*🌎మరో ముఖ్య విషయం*
*మనం 24 సంవత్సరాలు service పూర్తి చేసుకుని, డిపార్ట్మెంటల్ పరిక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 year scale తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు*
*🌎మనం DDO కు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంటులాంటిది కాదు*
https://t.me/TS_TEACHERS
💁🏻♂️ *🌹ఒక ఉదాహరణ చూద్దాం*
*🌎A అనే వ్యక్తి 25 సంవత్సరాలు sgt గా పనిచేసి తధుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం*
*🌎A తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది.*
*🌎మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి*
*🌎A కు ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. అతడు 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు*
https://t.me/TS_TEACHERS
*🌎B అనే టీచరు కూడా A తో పాటు సర్వీసు లోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందాం*
*🌎B మాత్రం 24 సంవత్సరాల స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6 , 12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు*
*🌎మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు*
💁🏻♂️ *🌎కావున మిత్రులు సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు*
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి** 👇👇
https://t.me/TS_TEACHERS
మరింత సమాచారం కొరకు మా ఫోన్ నెంబర్ 7382685101 మీ గ్రూప్ లలో Add చేయండి
షేర్ చేసినందుకు ధన్యవాదములు
DAY 78
https://t.me/TS_TEACHERS
24 year scale*
*🌎ముఖ్యంగా SGT / ఉద్యోగ మిత్రులు దీనిపై సరైన అవగాహన లేకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు*
*🌎24 year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ...*
*🌎ప్రమోషన్ ద్వారా రావలసిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది*
https://t.me/TS_TEACHERS
*🌎మరియు తదుపరి కొత్త కేడర్ లో AAS అంటే 6-12-18 స్కేళ్ళు రావు*
*🌎ఎవరైనా మన SGT మిత్రులు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి*
*🌎మరో ముఖ్య విషయం*
*మనం 24 సంవత్సరాలు service పూర్తి చేసుకుని, డిపార్ట్మెంటల్ పరిక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 year scale తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు*
*🌎మనం DDO కు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంటులాంటిది కాదు*
https://t.me/TS_TEACHERS
💁🏻♂️ *🌹ఒక ఉదాహరణ చూద్దాం*
*🌎A అనే వ్యక్తి 25 సంవత్సరాలు sgt గా పనిచేసి తధుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం*
*🌎A తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది.*
*🌎మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి*
*🌎A కు ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. అతడు 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు*
https://t.me/TS_TEACHERS
*🌎B అనే టీచరు కూడా A తో పాటు సర్వీసు లోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందాం*
*🌎B మాత్రం 24 సంవత్సరాల స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6 , 12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు*
*🌎మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు*
💁🏻♂️ *🌎కావున మిత్రులు సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు*
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి** 👇👇
https://t.me/TS_TEACHERS
మరింత సమాచారం కొరకు మా ఫోన్ నెంబర్ 7382685101 మీ గ్రూప్ లలో Add చేయండి
షేర్ చేసినందుకు ధన్యవాదములు
🔥🔥 *TSGLI ని జాగ్రత్తగా చూసుకో* 🔥🔥
CHECK YOUR TSGLI BOND DETAILS
https://www.tsemployees.in/tsgli-policy-details/
👉 *జిల్లాలో కొందరు ఉద్యోగులు TSGLI ప్రీమియం క్రింద కట్ అవుతున్న అమౌంట్ కి సమానమైన బాండ్లు తీసికొనలేదు*
👉 *ప్రీమియం పెంచినా ఎన్ హన్స్ మెంట్ ప్రపోజల్ పూర్తి చేసి MEO/DDO ద్వారా జిల్లా TSGLI కార్యాలయానికి పంపక పోతే అదనపు బాండ్ రాదు*
👉 *బాండ్ రాకుండా నెల నెల జీతం లో అమౌంట్ కట్ అయ్యి TSGLI కి జమ అయినా బాండ్ పొందకపోతే ఇన్సూరెన్స్ కవర్ కాదు*
👉 *కోవిడ్ తో మరణించిన చాలామంది టీచర్లు/ఉద్యోగులు ఈ కారణంగా ఇన్సూరెన్స్ పొందలేదు*
👉 *ఇప్పటికైనా ఒకసారి ఉద్యోగుల ఉన్న బాండ్స్ చెక్ చేసుకోవాలి. మీ ఎన్ని ఆక్టివ్ గా ఉన్నాయో ఈ క్రింది ఈ క్రింద లింక్ లో పరిశీలించుకోండి. తేడా ఉన్న వారు వెంటనే అదనపు బాండ్ కి అప్లై చేయండి* 👇👇👇
https://www.tsemployees.in/tsgli-policy-details/
✍️✍️ మీ TSGLI ప్రీమియం పెంచడానికి మరియు మీ TSGLI అకౌంట్ లో ఏదైనా మిస్సింగ్ Credits ఉంటే ఈ క్రింది లింక్ ద్వారా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని TSGLI ఆఫీస్ లో సబ్మిట్ చేయగలరు
https://tsemployees.in/allforms/
ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి 👇👇
https://t.me/TS_TEACHERS
మా ఫోన్ నెంబర్ 7382685101 మీ గ్రూప్ లలో Add చేయండి
షేర్ చేసినందుకు ధన్యవాదములు
CHECK YOUR TSGLI BOND DETAILS
https://www.tsemployees.in/tsgli-policy-details/
👉 *జిల్లాలో కొందరు ఉద్యోగులు TSGLI ప్రీమియం క్రింద కట్ అవుతున్న అమౌంట్ కి సమానమైన బాండ్లు తీసికొనలేదు*
👉 *ప్రీమియం పెంచినా ఎన్ హన్స్ మెంట్ ప్రపోజల్ పూర్తి చేసి MEO/DDO ద్వారా జిల్లా TSGLI కార్యాలయానికి పంపక పోతే అదనపు బాండ్ రాదు*
👉 *బాండ్ రాకుండా నెల నెల జీతం లో అమౌంట్ కట్ అయ్యి TSGLI కి జమ అయినా బాండ్ పొందకపోతే ఇన్సూరెన్స్ కవర్ కాదు*
👉 *కోవిడ్ తో మరణించిన చాలామంది టీచర్లు/ఉద్యోగులు ఈ కారణంగా ఇన్సూరెన్స్ పొందలేదు*
👉 *ఇప్పటికైనా ఒకసారి ఉద్యోగుల ఉన్న బాండ్స్ చెక్ చేసుకోవాలి. మీ ఎన్ని ఆక్టివ్ గా ఉన్నాయో ఈ క్రింది ఈ క్రింద లింక్ లో పరిశీలించుకోండి. తేడా ఉన్న వారు వెంటనే అదనపు బాండ్ కి అప్లై చేయండి* 👇👇👇
https://www.tsemployees.in/tsgli-policy-details/
✍️✍️ మీ TSGLI ప్రీమియం పెంచడానికి మరియు మీ TSGLI అకౌంట్ లో ఏదైనా మిస్సింగ్ Credits ఉంటే ఈ క్రింది లింక్ ద్వారా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని TSGLI ఆఫీస్ లో సబ్మిట్ చేయగలరు
https://tsemployees.in/allforms/
ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి 👇👇
https://t.me/TS_TEACHERS
మా ఫోన్ నెంబర్ 7382685101 మీ గ్రూప్ లలో Add చేయండి
షేర్ చేసినందుకు ధన్యవాదములు
www.tsemployees.in
TSGLI POLICY DETAILS
TSGLI Policy Details Download Telangana TSGLI Policy A B C D Details with Premium Download Bonus Value Calculator, Maturiy Value amount, How to check TSGLI Retirement amount and benefits. After retirement How much money i get from APGLI / TSGLI, TSGLI/TAPGLI…
📌📌 సందేహాలు - సమాధానాలు 📌📌
DAY - 87
https://t.me/TS_TEACHERS
*ప్రశ్న:*
ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.
*✅జవాబు:*
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.
•••••••••
*ప్రశ్న:*
ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?
*✅జవాబు:*
మార్చి1 నుండి ఇవ్వాలి.AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.
https://t.me/TS_TEACHERS
*ప్రశ్న:*
OD తర్వాత CL పెట్టవచ్చా??
*✅జవాబు:*
మీరు వాడిన OD కి TA&DA ఇస్తే మాత్రం CL పెట్టకూడదు.
•••••••••
*ప్రశ్న:*
మున్సిపల్ టీచర్ల కి కూడా పిల్లల ఫీజు రీ- అ0బర్సుమెంట్ అవకాశం ఉందా??
*✅జవాబు:*
RC.14311,తేదీ:15.7.13 ప్రకారం అవకాశం ఉంది.
•••••••••
*ప్రశ్న:*
చైల్డ్ కేర్ లీవ్ మూడు సార్లు మాత్రమే వాడుకోవాలా??
*✅జవాబు:*
బిడ్డల వయస్సు 18 ఇయర్స్ లోపు ఎన్ని పర్యాయాలు ఐనా వాడుకోవచ్చు. ఐతే మొత్తం 90 మాత్రమే వాడుకోవాలి.
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి 👇👇
https://t.me/TS_TEACHERS
మరింత సమాచారం కొరకు మా ఫోన్ నెంబర్ 7382685101 మీ గ్రూప్ లలో Add చేయండి
షేర్ చేసినందుకు ధన్యవాదములు
DAY - 87
https://t.me/TS_TEACHERS
*ప్రశ్న:*
ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.
*✅జవాబు:*
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.
•••••••••
*ప్రశ్న:*
ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?
*✅జవాబు:*
మార్చి1 నుండి ఇవ్వాలి.AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.
https://t.me/TS_TEACHERS
*ప్రశ్న:*
OD తర్వాత CL పెట్టవచ్చా??
*✅జవాబు:*
మీరు వాడిన OD కి TA&DA ఇస్తే మాత్రం CL పెట్టకూడదు.
•••••••••
*ప్రశ్న:*
మున్సిపల్ టీచర్ల కి కూడా పిల్లల ఫీజు రీ- అ0బర్సుమెంట్ అవకాశం ఉందా??
*✅జవాబు:*
RC.14311,తేదీ:15.7.13 ప్రకారం అవకాశం ఉంది.
•••••••••
*ప్రశ్న:*
చైల్డ్ కేర్ లీవ్ మూడు సార్లు మాత్రమే వాడుకోవాలా??
*✅జవాబు:*
బిడ్డల వయస్సు 18 ఇయర్స్ లోపు ఎన్ని పర్యాయాలు ఐనా వాడుకోవచ్చు. ఐతే మొత్తం 90 మాత్రమే వాడుకోవాలి.
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి 👇👇
https://t.me/TS_TEACHERS
మరింత సమాచారం కొరకు మా ఫోన్ నెంబర్ 7382685101 మీ గ్రూప్ లలో Add చేయండి
షేర్ చేసినందుకు ధన్యవాదములు
Forwarded from TG GOVT EMPLOYEES
💥💥 *TS EHS HOSPITALS* 💥💥
https://tsemployees.in/ehshospital/
*తెలంగాణ రాష్ట్రంలోని అన్ని EHS హాస్పిటల్స్ పూర్తి సమాచారం హాస్పిటల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ మొదలైన వివరాలు ఒకే ఒక క్లిక్ తో పొందవచ్చు*
👉 *EHS Hospitals list ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు* 👇👇 👇
https://tsemployees.in/ehshospital/
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి 👇👇
https://t.me/TGEMPLOYEES
షేర్ చేసినందుకు ధన్యవాదములు
https://tsemployees.in/ehshospital/
*తెలంగాణ రాష్ట్రంలోని అన్ని EHS హాస్పిటల్స్ పూర్తి సమాచారం హాస్పిటల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ మొదలైన వివరాలు ఒకే ఒక క్లిక్ తో పొందవచ్చు*
👉 *EHS Hospitals list ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు* 👇👇 👇
https://tsemployees.in/ehshospital/
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో Join అవండి 👇👇
https://t.me/TGEMPLOYEES
షేర్ చేసినందుకు ధన్యవాదములు
Telegram
TG GOVT EMPLOYEES
ఈ గ్రూపు కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించింది. కేవలం వివిధ రూల్స్, కోడ్స్, జివో ల వంటి వాటిపై అవగాహన పెంచుకోవడం, ఉద్యోగులకు సంబంధించిన విషయాల పై చర్చ సలహాలు, సూచనలు మరియు ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం జరుగుతుంది.