ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సీఎం చంద్రబాబు.. ముమ్మడివరం మండలం సీహెచ్ గున్నేపల్లిలో పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ...
*ఏలూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. కలెక్టరేట్లో పని చేసే నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ - Ntv*
🟡 *Budget Update* :
✅ జూన్ 3వ తేదీన జరగనున్న RBI వేలం లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.
• *వేలం తేదీ* : జూన్ 3
• *అప్పు* : 7,000 కోట్లు
• *పేమెంట్ వచ్చు తేది* : జూన్ 4 #Budget
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ జూన్ 3వ తేదీన జరగనున్న RBI వేలం లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.
• *వేలం తేదీ* : జూన్ 3
• *అప్పు* : 7,000 కోట్లు
• *పేమెంట్ వచ్చు తేది* : జూన్ 4 #Budget
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔴 *Citizen Self Ekyc* :: https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/CitizenSelfEkyc
రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ.. జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీకి సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,74,057 మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ-మంత్రి నాదెండ్ల మనోహర్
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు.. ప్రతిరోజు రెండు సెషన్లుగా డీఎస్సీ నిర్వహణ.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. 2,700 కోవిడ్ కేసులు, ఏడు మరణాలు నమోదు.. మే 25 తర్వాత ఐదు రెట్లు పెరిగిన పాజిటివ్ కేసులు.. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో తీవ్రత అధికం, కేరళ-1,147, మహారాష్ట్ర-424, ఢిల్లీ-294 కేసులు
ఢిల్లీలో కోవిడ్ తో రెండో మరణం.. కరోనాతో 60 ఏళ్ల మహిళ మృతి.. దేశంలో ఇప్పటి వరకు 22 కోవిడ్ మరణాలు..
Pending Pensions To Be Disbursed Is Opened To All Functionary Logins
*జూన్ 1 నుంచి ఫెయిర్ ప్రైస్ షాపులు తిరిగి ప్రారంభం*
రాష్ట్రవ్యాప్తంగా 29,760 ఫెయిర్ ప్రైస్ దుకాణాలు జూన్ 1 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ X లో ట్వీట్ చేశారు.
ఈ షాపులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఉదయం 8AM–12PM, సాయంత్రం 4PM–8PM వరకు తెరిచి ఉంటాయి. దీనివల్ల 1 కోటి 46 లక్షల కార్డు దారులకు లబ్ధి చేకూరనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 29,760 ఫెయిర్ ప్రైస్ దుకాణాలు జూన్ 1 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ X లో ట్వీట్ చేశారు.
ఈ షాపులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఉదయం 8AM–12PM, సాయంత్రం 4PM–8PM వరకు తెరిచి ఉంటాయి. దీనివల్ల 1 కోటి 46 లక్షల కార్డు దారులకు లబ్ధి చేకూరనుంది.
ఏఎస్ పేట మండలం జమ్మవరం గ్రామ సచివాలయం పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కాకర్లపాడు గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కు సంబంధించిన ఎకరా 78 సెంట్లు భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నాడు. అయితే పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసి ఇచ్చేందుకు వీఆర్వో గంగాధర్ 15000 డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లంచం ఇచ్చేంత స్తోమత లేకపోవడంతో అశోక్ కుమార్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్క ప్రణాళికతో అశోక్ కుమార్ వద్దనుండి డబ్బులు తీసుకుంతుండగా వీఆర్వో గంగాధర్ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
_Received as forwarded_ 🙏
_Received as forwarded_ 🙏
🌾 *ఏపీ రేషన్ అప్డేట్* :
➥ దివ్యాంగులు, వృద్ధులకు ఇంటివద్దకే రేషన్ పంపిస్తారు.
➥ రేషన్ సరకులు వద్దనుకుంటే DBT పద్ధతిలో నగదు ఇస్తామని ప్రకటన ప్రభుత్వం చేసింది .
➥ రేషన్ షాపులు జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజూ 8am-12pm, 4pm-8 మధ్య పనిచేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
➥ దివ్యాంగులు, వృద్ధులకు ఇంటివద్దకే రేషన్ పంపిస్తారు.
➥ రేషన్ సరకులు వద్దనుకుంటే DBT పద్ధతిలో నగదు ఇస్తామని ప్రకటన ప్రభుత్వం చేసింది .
➥ రేషన్ షాపులు జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజూ 8am-12pm, 4pm-8 మధ్య పనిచేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఏపీలో షాపుల దగ్గరే రేషన్ సరుకుల పంపిణీ. పిఠాపురం 18వ వార్డులో రేషన్ పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల. ప్రతి నెల ఒకటి నుంచి 15 వరకు రెండు పూటల సరుకుల పంపిణీ. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే డోర్ డెలవరీ.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మే 2025 శాలరీ బిల్స్ కు బ్యాచ్ నంబర్స్ ఆలౌట్ అయ్యాయి. సాలరీస్ రేపు ఉదయం నుండి క్రెడిట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది.