ఆస్తి కోసం, డబ్బు కోసం, సొంత తల్లిని కోర్టుకి లాగాడు ఈ సైకో @ysjagan .. చెల్లిని రోడ్డు పాలు చేసాడు ఈ శాడిస్ట్..
ఇప్పుడు విషయం బయటకు రావటంతో, వాళ్ళని మరింత క్షోభ పెడుతున్నాడు. కేవలం తల్లిని, చెల్లిని తిట్టించటానికి, 24 గంటల్లోనే, తన సైకో ముఠా మొత్తాన్ని దింపి, మరింత క్షోభ పెట్టేలా ప్రవర్తిస్తున్నాడు.
ఇలాంటి సైకో, శాడిస్టు, పిచ్చోడు, ప్రజా జీవితంలో ఉంటే, ప్రజలకు కూడా ఇలాంటి కష్టాలే పెడతాడు. గత 5 ఏళ్ళలో చూపించింది శాంపుల్ మాత్రమే. ఇలాంటి వాడి కక్షకు తల్లి, చెల్లికే దిక్కులేదు. ఇక ఓడించిన ప్రజల పై ఎంత కక్షకట్టి ఉంటాడో..
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
ఇప్పుడు విషయం బయటకు రావటంతో, వాళ్ళని మరింత క్షోభ పెడుతున్నాడు. కేవలం తల్లిని, చెల్లిని తిట్టించటానికి, 24 గంటల్లోనే, తన సైకో ముఠా మొత్తాన్ని దింపి, మరింత క్షోభ పెట్టేలా ప్రవర్తిస్తున్నాడు.
ఇలాంటి సైకో, శాడిస్టు, పిచ్చోడు, ప్రజా జీవితంలో ఉంటే, ప్రజలకు కూడా ఇలాంటి కష్టాలే పెడతాడు. గత 5 ఏళ్ళలో చూపించింది శాంపుల్ మాత్రమే. ఇలాంటి వాడి కక్షకు తల్లి, చెల్లికే దిక్కులేదు. ఇక ఓడించిన ప్రజల పై ఎంత కక్షకట్టి ఉంటాడో..
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
నిజం గెలవాలి...నిజమే గెలిచింది...
చంద్రగిరి నియోజకవర్గ చరిత్రలో ఆరోజు రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేసిన రోజు..
నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా "నిజం గెలవాలి" అనే కార్యక్రమంతో మొట్టమొదటి సారిగా రాజకీయ సభలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్న రోజు..
వేల సంఖ్యలో మహిళలతో సభా స్థలం కిక్కిరిసిపోయేలా మహిళ బలం దేశానికి తెలియజేసిన రోజు.. వైసిపి పతనానికి అడుగులు పడిన రోజు.
చరిత్ర మరిచిపోని ఆరోజుకు నేటికీ సరిగ్గా ఒక సంవత్సరం.
#NaraBhuvaneswari
#AndhraPradesh
చంద్రగిరి నియోజకవర్గ చరిత్రలో ఆరోజు రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేసిన రోజు..
నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా "నిజం గెలవాలి" అనే కార్యక్రమంతో మొట్టమొదటి సారిగా రాజకీయ సభలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్న రోజు..
వేల సంఖ్యలో మహిళలతో సభా స్థలం కిక్కిరిసిపోయేలా మహిళ బలం దేశానికి తెలియజేసిన రోజు.. వైసిపి పతనానికి అడుగులు పడిన రోజు.
చరిత్ర మరిచిపోని ఆరోజుకు నేటికీ సరిగ్గా ఒక సంవత్సరం.
#NaraBhuvaneswari
#AndhraPradesh
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
"ఆయన్ని (చంద్రబాబు గారిని) ఇంప్రెస్ చేయటానికి, పసుపు చీర కట్టుకుని వెళ్ళింది"
సొంత చెల్లి గురించి, తన శాడిస్టు ముఠాతో, ఈ సైకో @ysjagan ఎలా జుగుప్సాకరంగా తిట్టిస్తున్నాడో చూడండి.. ఇంప్రెస్ చేయటానికి, పసుపు చీరలు కట్టుకుని వెళ్లిందనే నీచ స్థాయికి రాజకీయాలని దింపేసాడు, ఈ సైకో జగన్.
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
సొంత చెల్లి గురించి, తన శాడిస్టు ముఠాతో, ఈ సైకో @ysjagan ఎలా జుగుప్సాకరంగా తిట్టిస్తున్నాడో చూడండి.. ఇంప్రెస్ చేయటానికి, పసుపు చీరలు కట్టుకుని వెళ్లిందనే నీచ స్థాయికి రాజకీయాలని దింపేసాడు, ఈ సైకో జగన్.
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు గారి పై ఏడుస్తున్న వైసీపీ నేతలకు, సైకో @ysjagan కు రెండు ప్రశ్నలు..
చంద్రబాబు గారి సమక్షంలో జగన్, షర్మిల మధ్య ఎంవోయూ జరిగిందా?
తల్లిని కోర్టుకి లాగమని చంద్రబాబు గారు చెప్తే, సైకో జగన్ కోర్టులో పిటిషన్ వేసాడా ?
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
చంద్రబాబు గారి సమక్షంలో జగన్, షర్మిల మధ్య ఎంవోయూ జరిగిందా?
తల్లిని కోర్టుకి లాగమని చంద్రబాబు గారు చెప్తే, సైకో జగన్ కోర్టులో పిటిషన్ వేసాడా ?
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
నా తల్లికి కోర్టుకి నేనే ఈడ్చా... నా చెల్లిని రోడ్డు మీద పడేసా.. ఇది ఘర్ ఘర్ కి కహాని అని గొప్పగా చెప్పింది మీ సైకో జగన్. మరి మా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు ? తాడేపల్లి కొంపకి వెళ్లి, మీ సైకోని అడగండి..
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
5 ఏళ్ళ నీ దరిద్రిపు పాలనలో, 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజల నడ్డి విరిచిన నువ్వు, విద్యుత్ చార్జీల గురించి మాట్లాడుతున్నావా జగన్ ?
ఈఆర్సీ తాజాగా చేసిన ప్రతిపాదన నీ పాపం కాదా ? తల్లికి అన్యాయం చేసినట్టు, 5 ఏళ్ళు ప్రజలతో ఆడుకున్నావ్. నీ పాపాలు, శాపాలుగా మారి ప్రజలను వెంటాడుతున్నాయి. ఈ సర్దుబాటు చార్జీల పాపం కచ్చితంగా నీ దరిద్రపు పాలనదే. 2022-23లో విద్యుత్ కొనుగోలు భారాన్ని, ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచేలా ఈఆర్సీ ప్రతిపాదించింది. ఈ ప్రాసెస్ అంతా జరిగింది నీ హయాంలోనే అనే విషయం మర్చిపోయావా ? 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత ఎఫ్పీపీసీఏ ఆధారంగా యూనిట్కు అదనంగా రూ.1.27 చార్జీ విధించాలని డిస్కమ్లు ఆ రోజే అడిగాయి. ఎఫ్పీపీసీఏ ద్వారా విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించేందుకు నాడు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ 2023లోనే సమీక్ష అనంతరం ఆమోదం తెలిపింది. ప్రజలపై రూ.6,072.86 కోట్ల భారం మోపండని 2023లో ఈఆర్సీకి చెప్పింది నువ్వే కదా జగన్, మర్చిపోయావా ? ఎన్నికల ఏడాది కూడా చార్జీలు పెంచితే ప్రజలు ఊస్తారని, నీ ప్రభుత్వంలో వడ్డించాల్సిన చార్జీలను వాయిదా వేసింది నువ్వు కదా జగన్ ? జగస్ రెడ్డి హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతోనే నేడు ప్రజలపై విద్యుత్ సర్దుబాటు చార్జీల భారంగా మారాయి. కమిషన్ నిర్ణయం ఆలస్యం కారణంగా ఆ మొత్తం భారం కూటమి ప్రభుత్వంలో కట్టాల్సిన వస్తోంది
విద్యుత్ రంగంలో దోచుకోవటానికి నాడు అక్రమ విద్యుత్ కొనుగోళ్లు చేసి, పీపీఏల రద్దు చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఏపీ జెన్కో లో విద్యుదుత్పత్తిని తగ్గించి, జగన్ రెడ్డి బినామీ కంపెనీల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసారు. విద్యుత్ ను అధిక ధరలకు కొనుగోలు చేసి, దోచుకున్నది జగన్ రెడ్డి ముఠా. మార్కెట్ లో యూనిట్ రూ.3-4కి దొరుకుతుంటే, యూనిట్ రూ.12 పెట్టి మరీ తమ బినామీల నుంచి విద్యుత్ కొని దోచుకున్నారు. కేవలం విద్యుత్ కొనుగోళ్లు మాత్రమే కాకుండా బొగ్గు కొనుగోళ్ల వ్యవహారం అంతా కూడా రహస్యంగా జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి నడిపించారు. నాటి సైకో జగన్ అనుసరించిన విద్యుత్ విధానాల పాపమే నేడు ప్రజల మెడకు చుట్టుకుంది. నాడు డిస్కంల ప్రతిపాదనలపై వెంటనే స్పందించాల్సిన ఈఆర్సీ, రెండేళ్ల తరువాత స్పందించింది. దీని ఫలితమే విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు. పాపాలన్నీ జగన్ అండ్ కో చేసి కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలా జగన్ రెడ్డి కబుర్లు చెప్తున్నాడు. ఇప్పటికే జగన్ ముఠా చేసిన విద్యుత్ దోపిడీ పై విచారణ జరుగుతుంది.
మళ్ళీ చెప్తున్నాం. ఈ పాపం నువ్వు చేసింది. 2022-23లో నువ్వు దోచుకోవటానికి విద్యుత్ని అధిక రేటుకి కొనుగోలు చేసావ్. 2023లో ఆ కొనుగోలు భారం ప్రజల మీద వేయమన్నావ్. ఇప్పుడు నువ్వే ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావ్. చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం, విద్యుత్ చార్జీలు పెంచమని కొత్తగా ఎక్కడా ప్రతిపాదిన చేయలేదు. అది ఆయనకు ఉన్న కమిట్మెంట్.
#FamilyVillainJagan
#PsychoFekuJagan
#AndhraPradesh
ఈఆర్సీ తాజాగా చేసిన ప్రతిపాదన నీ పాపం కాదా ? తల్లికి అన్యాయం చేసినట్టు, 5 ఏళ్ళు ప్రజలతో ఆడుకున్నావ్. నీ పాపాలు, శాపాలుగా మారి ప్రజలను వెంటాడుతున్నాయి. ఈ సర్దుబాటు చార్జీల పాపం కచ్చితంగా నీ దరిద్రపు పాలనదే. 2022-23లో విద్యుత్ కొనుగోలు భారాన్ని, ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచేలా ఈఆర్సీ ప్రతిపాదించింది. ఈ ప్రాసెస్ అంతా జరిగింది నీ హయాంలోనే అనే విషయం మర్చిపోయావా ? 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత ఎఫ్పీపీసీఏ ఆధారంగా యూనిట్కు అదనంగా రూ.1.27 చార్జీ విధించాలని డిస్కమ్లు ఆ రోజే అడిగాయి. ఎఫ్పీపీసీఏ ద్వారా విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించేందుకు నాడు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ 2023లోనే సమీక్ష అనంతరం ఆమోదం తెలిపింది. ప్రజలపై రూ.6,072.86 కోట్ల భారం మోపండని 2023లో ఈఆర్సీకి చెప్పింది నువ్వే కదా జగన్, మర్చిపోయావా ? ఎన్నికల ఏడాది కూడా చార్జీలు పెంచితే ప్రజలు ఊస్తారని, నీ ప్రభుత్వంలో వడ్డించాల్సిన చార్జీలను వాయిదా వేసింది నువ్వు కదా జగన్ ? జగస్ రెడ్డి హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతోనే నేడు ప్రజలపై విద్యుత్ సర్దుబాటు చార్జీల భారంగా మారాయి. కమిషన్ నిర్ణయం ఆలస్యం కారణంగా ఆ మొత్తం భారం కూటమి ప్రభుత్వంలో కట్టాల్సిన వస్తోంది
విద్యుత్ రంగంలో దోచుకోవటానికి నాడు అక్రమ విద్యుత్ కొనుగోళ్లు చేసి, పీపీఏల రద్దు చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఏపీ జెన్కో లో విద్యుదుత్పత్తిని తగ్గించి, జగన్ రెడ్డి బినామీ కంపెనీల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసారు. విద్యుత్ ను అధిక ధరలకు కొనుగోలు చేసి, దోచుకున్నది జగన్ రెడ్డి ముఠా. మార్కెట్ లో యూనిట్ రూ.3-4కి దొరుకుతుంటే, యూనిట్ రూ.12 పెట్టి మరీ తమ బినామీల నుంచి విద్యుత్ కొని దోచుకున్నారు. కేవలం విద్యుత్ కొనుగోళ్లు మాత్రమే కాకుండా బొగ్గు కొనుగోళ్ల వ్యవహారం అంతా కూడా రహస్యంగా జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి నడిపించారు. నాటి సైకో జగన్ అనుసరించిన విద్యుత్ విధానాల పాపమే నేడు ప్రజల మెడకు చుట్టుకుంది. నాడు డిస్కంల ప్రతిపాదనలపై వెంటనే స్పందించాల్సిన ఈఆర్సీ, రెండేళ్ల తరువాత స్పందించింది. దీని ఫలితమే విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు. పాపాలన్నీ జగన్ అండ్ కో చేసి కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలా జగన్ రెడ్డి కబుర్లు చెప్తున్నాడు. ఇప్పటికే జగన్ ముఠా చేసిన విద్యుత్ దోపిడీ పై విచారణ జరుగుతుంది.
మళ్ళీ చెప్తున్నాం. ఈ పాపం నువ్వు చేసింది. 2022-23లో నువ్వు దోచుకోవటానికి విద్యుత్ని అధిక రేటుకి కొనుగోలు చేసావ్. 2023లో ఆ కొనుగోలు భారం ప్రజల మీద వేయమన్నావ్. ఇప్పుడు నువ్వే ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావ్. చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం, విద్యుత్ చార్జీలు పెంచమని కొత్తగా ఎక్కడా ప్రతిపాదిన చేయలేదు. అది ఆయనకు ఉన్న కమిట్మెంట్.
#FamilyVillainJagan
#PsychoFekuJagan
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తుంది. టిడిపి కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా ప్రమాద బీమా పరిమితిని 2 నుంచి 5 లక్షలకు పెంచారు.
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#TDPFamily #TDP
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#TDPFamily #TDP
సీఎం చంద్రబాబు గారిని కలిసిన 3ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు. తూర్పు గోదావరి జిల్లాలో రూ.300 కోట్లతో గ్రీన్ఫీల్డ్ సౌకర్యంతో పెట్టుబడులకు సంసిద్ధత. సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ఇచ్చిన సంస్థ ఎండీ, డైరెక్టర్
#ChandrababuNaidu
#AndhraPradesh
#ChandrababuNaidu
#AndhraPradesh