Telugu Desam Party
19.3K subscribers
47.2K photos
14K videos
1.25K files
1.29K links
Official account for TDP Broadcasts
Download Telegram
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 48వ రోజు ప్రజాదర్బార్‌కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ఉండవల్లి నివాసంలో మంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవించారు.

తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించకుండా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ మధు పేరు చెప్పి బెదిరిస్తున్నారని సత్యసాయి జిల్లా తూపల్లికి చెందిన సి.అమ్మాజీ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం, దరిమడుగులో పేద రైతులకు చెందిన 13.70 ఎకరాలను ఆక్రమించి మాజీ మంత్రి, వైసీపీ నేత ఆదిమూలపు సురేష్, అతని సోదరుడు ఆదిమూలపు సతీష్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించారని, విచారించి తగిన న్యాయం చేయాలని గ్రామానికి చెందిన బట్టగిరి వెంకట రామాంజులరెడ్డి, దర్శికి చెందిన కేసరి రంగలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 1,800 మందికి వేతనాల పెంపుతో పాటు సర్వీస్ తో కూడిన వర్తింపజేయాలని రూరల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. సౌదీ నుంచి తన భర్తను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా తంగెళ్లమూడికి చెందిన షేక్ నగీన వేడుకున్నారు.
ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యలు పరిష్కరిస్తామని, సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
#PRAJADARBAR
#NaraLokesh
#NaraLokeshForPeople
#AndhraPradesh
ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.
#ChandrababuNaidu
#PawanKalyan
#AndhraPradesh
గ్రామ, వార్డు సచివాలయాలపై ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి గారు, అధికారులు హాజరయ్యారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
గత 5 ఏళ్ళు విద్యుత్ రంగంలో, జగన్ చేసిన పాపానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరో పదేళ్లు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి.
#PsychoFekuJagan
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
మేనేజ్మెంట్ విద్యలో మేరు శిఖరంగా... ప్రపంచంలోనే ఒక ప్రత్యేక వ్యాపార విద్యాకేంద్రంగా ఎదిగిన హైదరాబాద్ లోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ఏర్పాటు వెనుక ఓ నాయకుడి పట్టుదల, అసమాన కృషి, దూరదృష్టి ఉన్నాయి. ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ నాయకుడు ఎవరు?2001 డిసెంబర్ 2న ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి చేతుల మీదుగా ప్రారంభమైన ISB రాక వెనుక ఉన్న స్పూర్తిదాయకమైన కథనాన్ని వీడియోలో చూడండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
జగన్ తన ఐదేళ్ల పాలనలో ఎక్కువ ధరకు విద్యుత్ కొని, తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, సామాన్య వినియోగదారులపై రూ.32000 కోట్లు భారం మోపాడు.
#GlobalCorruptionKingJagan
#PsychoFekuJagan
#AndhraPradesh
సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ గారు, అధికారులు, పాల్గొన్నారు.
#ChandraBabuNaidu
#AndhraPradesh