Forwarded from Gampa Nageshwer Rao ~
YouTube
Tanikellla bharani gari talk on art of Adjustment
Tanikella Bharani is an Indian film actor, screenwriter, dialogue writer, poet, theatre actor, playwright and director predominant in Telugu cinema. He has worked in more than 750 films. He has garnered three Andhra Pradesh State Nandi Awards
🔺మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది.
🔺మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి.
🔺మనం ఇతరులలో లోపాన్ని ఎత్తి చూపే ముందు మనలో ఆ లోపం ఉండకుండా చూసుకోవాలి.
🔺మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే, అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది.
🔺మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది.
🔺మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.
🔺మనం చదివినదంతా మరచిపోయినప్పుడు చదువే వెనుక నుండి మనల్ని బలపరిచేందుకు మిగులుతుంది.
🔺మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం.
🔺మనం చేసే పనిని పదిమందీ పంచుకుంటే, చేసే పని ఎంతో తేలికైపోతుంది.
🔺మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం
🍃🌺
🔺మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి.
🔺మనం ఇతరులలో లోపాన్ని ఎత్తి చూపే ముందు మనలో ఆ లోపం ఉండకుండా చూసుకోవాలి.
🔺మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే, అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది.
🔺మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది.
🔺మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.
🔺మనం చదివినదంతా మరచిపోయినప్పుడు చదువే వెనుక నుండి మనల్ని బలపరిచేందుకు మిగులుతుంది.
🔺మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం.
🔺మనం చేసే పనిని పదిమందీ పంచుకుంటే, చేసే పని ఎంతో తేలికైపోతుంది.
🔺మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం
🍃🌺
*Six pointer wisdom*
*1 When you are alone,
mind your thoughts.
*2 when you are with
friends,mind your tongue
*3. When you are Angry,
mind your temper
*4 when you are with a
group, mind your Behavior
*5 When you are in
trouble,mind your
emotions
*6 When God starts blessing
you,mind ur ego....
*1 When you are alone,
mind your thoughts.
*2 when you are with
friends,mind your tongue
*3. When you are Angry,
mind your temper
*4 when you are with a
group, mind your Behavior
*5 When you are in
trouble,mind your
emotions
*6 When God starts blessing
you,mind ur ego....
🙏శుభోదయం
☆ ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు. ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి. అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే, దీనివల్ల చాలా లాభాలున్నాయి. నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటంవల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతలవారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కాని, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. తిరుగు లేదు. దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి. రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది.మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు. చెడుగా ఆలోచించి, ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దయ్యంలా చెడు పట్టుకుంటుంది. అది అవతలవారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం. దుర్యోధనుడు ఒకసారి వెదికితే ఎక్కడా అతడికి ఒక్క మంచివాడు కూడా కనపడలేదట. చెడ్డవాడికి మంచి ఎక్కడ కనిపిస్తుంది? ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది. ఉదయం లేవగానే ఈ లోకం బాగుండాలి, అందరూ బాగుండాలి అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి. ఇలా చేస్తే, మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నా యి. గురువులు బోధిస్తున్నారు. మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి. మంచి చెడుల మిశ్రమమే జీవితం. సుఖదుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు. మంచికి, ధర్మానికి మారుపేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు, మహా పాపి అయిన రావణాసురుడూ ఉన్నాడు. ఏ యుగమూ చెడ్డను తప్పించుకోలేదు. మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు. చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడుభావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి.☆
☆ ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు. ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి. అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే, దీనివల్ల చాలా లాభాలున్నాయి. నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటంవల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతలవారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కాని, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. తిరుగు లేదు. దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి. రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది.మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు. చెడుగా ఆలోచించి, ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దయ్యంలా చెడు పట్టుకుంటుంది. అది అవతలవారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం. దుర్యోధనుడు ఒకసారి వెదికితే ఎక్కడా అతడికి ఒక్క మంచివాడు కూడా కనపడలేదట. చెడ్డవాడికి మంచి ఎక్కడ కనిపిస్తుంది? ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది. ఉదయం లేవగానే ఈ లోకం బాగుండాలి, అందరూ బాగుండాలి అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి. ఇలా చేస్తే, మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నా యి. గురువులు బోధిస్తున్నారు. మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి. మంచి చెడుల మిశ్రమమే జీవితం. సుఖదుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు. మంచికి, ధర్మానికి మారుపేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు, మహా పాపి అయిన రావణాసురుడూ ఉన్నాడు. ఏ యుగమూ చెడ్డను తప్పించుకోలేదు. మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు. చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడుభావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి.☆
ఓ మంచి కథ:
ఒక వ్యక్తి మరణించాడు. అతడు చేసిన పాప పుణ్యాలకు ఒకరోజు నరకం ఒకరోజు స్వర్గం లో ఉండాలని చెప్పడం తో నరకం లోకి కాలుపెట్టాడు..🚶
🕸అక్కడ చుట్టూ చెత్తా దుమ్ము తో చాలా మురికిగా ఉంది.🕸
మనుషులూఅందరూ ఎక్కడంటే అక్కడ పడుకొని దొర్లుతూన్నారు. 👎
చూడ్డానికి మాత్రమ్ బక్క చిక్కిపోయి ఉన్నారు.🕴🕴
అన్నము తిని ఎన్నిరోజులు ఐనదో అనేలా ఉన్నారు. 🙁🙁
ఎవరి ముఖము చూసినా విచారము తో దిగులుగా ఉంది. 😕😪
ఆ వ్యక్తి వీళ్ళకు అన్నము పెట్టకుండా ఇలా వదిలేస్తారేమో ఆకలితో అనుకొన్నాడు.😨
ఇంతలో ఒక గంట మ్రోగింది.🔔🙄
వెంటనే అందరూ ఒక పెద్ద హాలు వంటి గది వైపు వెళుతున్నారు.. 🏃🏃🏃
అతడు వెళ్ళాడు.
వెళ్ళి నిర్ఘాంతపోయాడు. 🤔
అది ఒక పెద్ద భోజనశాల.
మధ్య లో చలా పొడవైన బల్ల ఉంది. 🚧🚧🚧
దానిమీద అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నయ్. 😋😋
శఖాహార, మాంసాహార పదార్థాలు మిఠాయిలు ఫలాహారాలు. 🤒🤒🤒
మరి వాళ్ళు యెందుకు బక్క చిక్కి పోయారు అని ఆ వ్యక్తి కి సందేహం వచినది. 🤔🤔🤔🤔
అందరూ బల్లలకు ఇరువైపులా కూర్చోగానే వాళ్ళ చేతులకి పెద్ద పెద్ద గరిటెలు కట్టారు. 😦😧
అవి చాలా పొడవుగా ఉన్నాయి.
అందరూ తినడానికి ప్రయత్నము చేసారు.
అంత పొడవు గరిటెలతో తినడము అసాధ్యమైనది.😥
చివరకు కొన్ని మెతుకులు మత్రమే నోటిలో పడ్డాయి.😞
సమయము ముగియడం తో అందరూ నిరాశగా వెనుదిరిగి వెళ్ళారు..😞
🔔ఆ రోజు రాత్రి భోజనసమయము లో కుడా అలాగే జరిగింది.😞
🚶ఉదయాన్నే ఆ వ్యక్తినీ స్వర్గానికి తీసుకెళ్ళారు.
స్వర్గము చాలా అందముగా,శుభ్రం గా ఉంది.😊
అక్కడున్న వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బలము గా ఉన్నారు. ☺
పరిసరాలను శుభ్ర పరుస్తూ మొక్కలకు నీళ్ళు పోస్తూ పనుల్లో ఉన్నారు. 🤔
మధ్యాహ్నం అవుతూనే అక్కడ కూడా గంట 🔔కొట్టారు వెంటనే వాళ్ళందరూ భోజనశాల కివెళ్ళారు.
అది కుడా నరకం లో మాదిరే పొడవుగా ఉంది.
నరకం లో మాదిరే అన్ని పదార్ధాలు ఉన్నాయి. 🤔
తినడానికి కూర్చోగానే వాళ్ళచేతులకూ పొడవైన గరిటెలు కట్టారు....😉
అది చూస్తూనే ఆ వ్యక్తి కి ఏమీ అర్థము కాలేదు.. 🙁🙁
ఇక్కడ కుడా అలాగే ఉంటే మరి వాళ్ళు యేల అంత బలము గా ఉన్నారో అనుకొంటూ ఉండగా వాళ్ళు తినడము మొదలు పెట్టారు...😋
చూస్తుండగానే అన్ని తినేసారు......... 😇😇
ఎవరి చేత్తో వాళ్ళు తినకుండా ఎదురుగా కుర్చున్న వాళ్ళకు తినిపించుకోన్నారు...🤒🤒
అలా కడుపునిండా తినగలిగారు..😀😀
👉మనము ఎదుటివారికి సహాయము చేస్తున్నాము అంటే స్వర్గము లో ఉన్నాము అని, ఆ సహాయము మనకు ఏదో ఒక రూపము లో మనకు తిరిగి వస్తుంది.😊😊
..
..
స్వార్ధం తో నేను మాత్రమే అనుకొంటే నరకం లో ఉన్నట్లే.
☝Always help to others👏
🌺🌺💐 💐
ఒక వ్యక్తి మరణించాడు. అతడు చేసిన పాప పుణ్యాలకు ఒకరోజు నరకం ఒకరోజు స్వర్గం లో ఉండాలని చెప్పడం తో నరకం లోకి కాలుపెట్టాడు..🚶
🕸అక్కడ చుట్టూ చెత్తా దుమ్ము తో చాలా మురికిగా ఉంది.🕸
మనుషులూఅందరూ ఎక్కడంటే అక్కడ పడుకొని దొర్లుతూన్నారు. 👎
చూడ్డానికి మాత్రమ్ బక్క చిక్కిపోయి ఉన్నారు.🕴🕴
అన్నము తిని ఎన్నిరోజులు ఐనదో అనేలా ఉన్నారు. 🙁🙁
ఎవరి ముఖము చూసినా విచారము తో దిగులుగా ఉంది. 😕😪
ఆ వ్యక్తి వీళ్ళకు అన్నము పెట్టకుండా ఇలా వదిలేస్తారేమో ఆకలితో అనుకొన్నాడు.😨
ఇంతలో ఒక గంట మ్రోగింది.🔔🙄
వెంటనే అందరూ ఒక పెద్ద హాలు వంటి గది వైపు వెళుతున్నారు.. 🏃🏃🏃
అతడు వెళ్ళాడు.
వెళ్ళి నిర్ఘాంతపోయాడు. 🤔
అది ఒక పెద్ద భోజనశాల.
మధ్య లో చలా పొడవైన బల్ల ఉంది. 🚧🚧🚧
దానిమీద అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నయ్. 😋😋
శఖాహార, మాంసాహార పదార్థాలు మిఠాయిలు ఫలాహారాలు. 🤒🤒🤒
మరి వాళ్ళు యెందుకు బక్క చిక్కి పోయారు అని ఆ వ్యక్తి కి సందేహం వచినది. 🤔🤔🤔🤔
అందరూ బల్లలకు ఇరువైపులా కూర్చోగానే వాళ్ళ చేతులకి పెద్ద పెద్ద గరిటెలు కట్టారు. 😦😧
అవి చాలా పొడవుగా ఉన్నాయి.
అందరూ తినడానికి ప్రయత్నము చేసారు.
అంత పొడవు గరిటెలతో తినడము అసాధ్యమైనది.😥
చివరకు కొన్ని మెతుకులు మత్రమే నోటిలో పడ్డాయి.😞
సమయము ముగియడం తో అందరూ నిరాశగా వెనుదిరిగి వెళ్ళారు..😞
🔔ఆ రోజు రాత్రి భోజనసమయము లో కుడా అలాగే జరిగింది.😞
🚶ఉదయాన్నే ఆ వ్యక్తినీ స్వర్గానికి తీసుకెళ్ళారు.
స్వర్గము చాలా అందముగా,శుభ్రం గా ఉంది.😊
అక్కడున్న వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బలము గా ఉన్నారు. ☺
పరిసరాలను శుభ్ర పరుస్తూ మొక్కలకు నీళ్ళు పోస్తూ పనుల్లో ఉన్నారు. 🤔
మధ్యాహ్నం అవుతూనే అక్కడ కూడా గంట 🔔కొట్టారు వెంటనే వాళ్ళందరూ భోజనశాల కివెళ్ళారు.
అది కుడా నరకం లో మాదిరే పొడవుగా ఉంది.
నరకం లో మాదిరే అన్ని పదార్ధాలు ఉన్నాయి. 🤔
తినడానికి కూర్చోగానే వాళ్ళచేతులకూ పొడవైన గరిటెలు కట్టారు....😉
అది చూస్తూనే ఆ వ్యక్తి కి ఏమీ అర్థము కాలేదు.. 🙁🙁
ఇక్కడ కుడా అలాగే ఉంటే మరి వాళ్ళు యేల అంత బలము గా ఉన్నారో అనుకొంటూ ఉండగా వాళ్ళు తినడము మొదలు పెట్టారు...😋
చూస్తుండగానే అన్ని తినేసారు......... 😇😇
ఎవరి చేత్తో వాళ్ళు తినకుండా ఎదురుగా కుర్చున్న వాళ్ళకు తినిపించుకోన్నారు...🤒🤒
అలా కడుపునిండా తినగలిగారు..😀😀
👉మనము ఎదుటివారికి సహాయము చేస్తున్నాము అంటే స్వర్గము లో ఉన్నాము అని, ఆ సహాయము మనకు ఏదో ఒక రూపము లో మనకు తిరిగి వస్తుంది.😊😊
..
..
స్వార్ధం తో నేను మాత్రమే అనుకొంటే నరకం లో ఉన్నట్లే.
☝Always help to others👏
🌺🌺💐 💐
ఇంటర్వ్యూ కు వెళ్ళాడు.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి….ఉద్యోగానికి వచ్చిన అభ్యర్దికి సంబంధించిన కొన్ని పర్సనల్ ప్రశ్నలు అడిగిన తర్వాత…. సంతకాన్ని బట్టి వ్యక్తి వ్యక్తిత్వం చెప్పొచ్చని చెబుతూనే..ఏది…ఈ వైట్ పేపర్ మీద నీ సంతకం పెట్టు అంటూ…ఓ వైట్ పేపర్ అతని చేతికిచ్చాడంట.!! ఆ వైట్ పేపర్ ను తీసుకున్న అభ్యర్థి కాసేపు ఆలోచించి వైట్ పేపర్ ను నాలుగు వైపుల నుండి మడిచి….. ఆ నాలుగు సైడ్స్ కవర్ అయ్యేలా సంతకం పెట్టి ఇంటర్వ్యూయర్ కు ఇచ్చాడట.! అది చూసిన ఇంటర్వ్యూ యర్…..యస్ యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడట.
అలా బ్లాంక్ పేపర్ ఇచ్చి సైన్ ఎందుకు చేయమన్నాడు.?
బ్లాంక్ పేపర్ మీద సైన్ చేయమనగానే చేసినట్టైతే….అభ్యర్థికి లోక జ్ఞానం లేనట్టు అర్థం. ఇలా చేయమనడం…అభ్యర్థి కామన్ సెన్స్ ను, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ను పరీక్షించడమే.! ఒకవేళ నేను సైన్ చేయను అంటే కూడా అతనిని నెగెటివ్ గా అర్థం చేసుకోవొచ్చు…సో అటువంటి విపత్కర పరిస్థితిని ఇలా తెలివిగా డీల్ చేయడంతో…..అభ్యర్థి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నచ్చి ఉద్యోగం ఇచ్చారట!
బ్లాంక్ పేపర్ మీద సైన్ చేయమనగానే చేసినట్టైతే….అభ్యర్థికి లోక జ్ఞానం లేనట్టు అర్థం. ఇలా చేయమనడం…అభ్యర్థి కామన్ సెన్స్ ను, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ను పరీక్షించడమే.! ఒకవేళ నేను సైన్ చేయను అంటే కూడా అతనిని నెగెటివ్ గా అర్థం చేసుకోవొచ్చు…సో అటువంటి విపత్కర పరిస్థితిని ఇలా తెలివిగా డీల్ చేయడంతో…..అభ్యర్థి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నచ్చి ఉద్యోగం ఇచ్చారట!
Channel name was changed to «The living life impact foundation»
Channel name was changed to «The living life @ impact foundation»
Successful people can't relax on chair
They relax by *WORK.*
They sleep with *DREAM.*
Awake with *COMMITMENT* &
Work towards *GOALS.*
That's the *SPIRIT* of life.
Good Morning🙏☕
Have a great day🌷🌹
They relax by *WORK.*
They sleep with *DREAM.*
Awake with *COMMITMENT* &
Work towards *GOALS.*
That's the *SPIRIT* of life.
Good Morning🙏☕
Have a great day🌷🌹
****ఏడు చేపల కధలో ****
అర్ధం పరమార్ధం...
వీలైనంత ఓపికగా 😔😔😔చదవండి...
ఏడు చేపల కథ చిన్న పిల్లలకు ఎంతో పరిచయం ఉన్న కథ మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే కథ.
అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడు కులు. ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు.
వేటాడిన చేపలను ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు. గడ్డిమేటు అడ్డొచ్చింది అంది.
గడ్డిమేటా ❓గడ్డిమేటా ఎందుకు అడ్డొచ్చావ్ అని అడిగారు.
ఆవు మేయలేదు అంది.
ఆవా, ఆవా ఎందుకు మేయలేదు ❓అని అడిగారు.
గొల్లవాడు నన్ను మేపలేదు అంది. గొల్లవాడా⁉
గొల్లవాడా ఆవును ఎందుకు మేపలేదు అని అడిగారు.
అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు. అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు❓అని అడిగారు.
పిల్లవాడు ఏడ్చాడు అంది.
పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావ్ ❓అని అడిగారు.
చీమ కుట్టింది అన్నాడు.
చీమా టీమ్ ఎందుకు కుట్టావ్❓అన్నారు. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది.
ఎన్నో అసహజాలు, అసంగతాలు అయిన సన్నివేశాలు ఉన్నా, ...
రీజనింగ్ అడగకుండా, ఆలోచించకుండా వినే గొప్ప తెలుగు కథ ఈ ఏడు చేపల కథ.
నిజానికి రాజుగారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది. అడవికిపోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా!
అయినా ఎవ్వరూ ఈ ప్రశ్న వేయరు. చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం. వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తిపోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా⁉
నిజానికి ఈ ప్రశ్న ఎంతో వ్యాలిడ్ ప్రశ్న. అయినా ఎవ్వరూ ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు. ఎవ్వరూ అడగలేదు కదా అని రీజనింగ్ ఇవ్వకపోవడం ఒక మంచి రచయిత లక్షణం కాదు.
అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే, చదువుకుంటే అనేక అంతరార్థాలు, పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి.
రాజుగారు అంటే మనిషి. ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం. జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.
రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే సప్త వ్యసనాలు. ఏమిటా వ్యసనాలు❓
కామం, వేట, జూదం, మద్యపానం, వాక్పారుష్యం (కఠినంగా, పరుషంగా మాట్లాడడం), దండ పారుష్యం (తీవ్రంగా దండించడం), అర్ధదూషణం (ధనాన్ని దుబారాగా ఖర్చు చేయడం),
వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు. అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.
వీటిని ఎండగట్టాలి అంటే ఎవరికి వారే చేయాలి తప్ప, వేరే ఎవరో చేయ కూడదు. అందుకే కథలో ఏడు చేపలను రాజుగారి కొడుకులే ఎండగట్టినట్టు చెప్పారు.
ఈ నాటి సమాజంలో కామం, వేట, జూదం, మద్యం, దుర్భాష, ధనవ్యయం ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అందరం చూస్తూనే ఉన్నాం. పైన చెప్పిన సప్త వ్యసనాలు మనిషిని ఎలా పీడిస్తున్నాయో, సమాజాన్ని ఎలా చెడగొడుతున్నాయో కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం.
రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు. ఏమిటా చేప. అది కామం. దీన్ని జయించడం చాలా కష్టం. ఎంత ప్రయత్నించినా అది ఎండదు. కామం అంటే ఏమిటి❓లోకం అనుకునే సెక్స్ కాదు, కోరిక.
కోరిక ఒక పట్టాన చావదు. ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది. మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు. కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.
మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే. అందుకని కోరికలను జయించడం అసాధ్యం. ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.
ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓గడ్డిమేటు.
గడ్డిమేటు అంటే ఏమిటి❓
కుప్పకోసిన అజ్ఞానం. మన అజ్ఞానం కొండలాగా పేరుకుపోతే దాని నీడన ఎన్ని కోరికలైనా బ్రతుకుతాయి. గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా❓మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు. కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼
ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు. మనిషి లో నేనున్నాను అన్న అహంకారమే గడ్డిమేటు. దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం. మరి అది పోవాలంటే ఏం చేయాలి❓
ఆవు వచ్చి మేయాలి. ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓ఆవు అంటే జ్ఞానం. జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది. లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.
అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు (జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం) జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగినవాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే. మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి❓
సామాన్యుడు జ్ఞానాన్ని గోరూపంలో దర్శించాలి. ఈ గోవును ఎవ్వరు మేపాలి. గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓
సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.
జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼
అర్జునుడు అనే దూడను అ
అర్ధం పరమార్ధం...
వీలైనంత ఓపికగా 😔😔😔చదవండి...
ఏడు చేపల కథ చిన్న పిల్లలకు ఎంతో పరిచయం ఉన్న కథ మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే కథ.
అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడు కులు. ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు.
వేటాడిన చేపలను ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు. గడ్డిమేటు అడ్డొచ్చింది అంది.
గడ్డిమేటా ❓గడ్డిమేటా ఎందుకు అడ్డొచ్చావ్ అని అడిగారు.
ఆవు మేయలేదు అంది.
ఆవా, ఆవా ఎందుకు మేయలేదు ❓అని అడిగారు.
గొల్లవాడు నన్ను మేపలేదు అంది. గొల్లవాడా⁉
గొల్లవాడా ఆవును ఎందుకు మేపలేదు అని అడిగారు.
అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు. అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు❓అని అడిగారు.
పిల్లవాడు ఏడ్చాడు అంది.
పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావ్ ❓అని అడిగారు.
చీమ కుట్టింది అన్నాడు.
చీమా టీమ్ ఎందుకు కుట్టావ్❓అన్నారు. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది.
ఎన్నో అసహజాలు, అసంగతాలు అయిన సన్నివేశాలు ఉన్నా, ...
రీజనింగ్ అడగకుండా, ఆలోచించకుండా వినే గొప్ప తెలుగు కథ ఈ ఏడు చేపల కథ.
నిజానికి రాజుగారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది. అడవికిపోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా!
అయినా ఎవ్వరూ ఈ ప్రశ్న వేయరు. చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం. వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తిపోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా⁉
నిజానికి ఈ ప్రశ్న ఎంతో వ్యాలిడ్ ప్రశ్న. అయినా ఎవ్వరూ ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు. ఎవ్వరూ అడగలేదు కదా అని రీజనింగ్ ఇవ్వకపోవడం ఒక మంచి రచయిత లక్షణం కాదు.
అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే, చదువుకుంటే అనేక అంతరార్థాలు, పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి.
రాజుగారు అంటే మనిషి. ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం. జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.
రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే సప్త వ్యసనాలు. ఏమిటా వ్యసనాలు❓
కామం, వేట, జూదం, మద్యపానం, వాక్పారుష్యం (కఠినంగా, పరుషంగా మాట్లాడడం), దండ పారుష్యం (తీవ్రంగా దండించడం), అర్ధదూషణం (ధనాన్ని దుబారాగా ఖర్చు చేయడం),
వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు. అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.
వీటిని ఎండగట్టాలి అంటే ఎవరికి వారే చేయాలి తప్ప, వేరే ఎవరో చేయ కూడదు. అందుకే కథలో ఏడు చేపలను రాజుగారి కొడుకులే ఎండగట్టినట్టు చెప్పారు.
ఈ నాటి సమాజంలో కామం, వేట, జూదం, మద్యం, దుర్భాష, ధనవ్యయం ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అందరం చూస్తూనే ఉన్నాం. పైన చెప్పిన సప్త వ్యసనాలు మనిషిని ఎలా పీడిస్తున్నాయో, సమాజాన్ని ఎలా చెడగొడుతున్నాయో కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం.
రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు. ఏమిటా చేప. అది కామం. దీన్ని జయించడం చాలా కష్టం. ఎంత ప్రయత్నించినా అది ఎండదు. కామం అంటే ఏమిటి❓లోకం అనుకునే సెక్స్ కాదు, కోరిక.
కోరిక ఒక పట్టాన చావదు. ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది. మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు. కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.
మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే. అందుకని కోరికలను జయించడం అసాధ్యం. ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.
ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓గడ్డిమేటు.
గడ్డిమేటు అంటే ఏమిటి❓
కుప్పకోసిన అజ్ఞానం. మన అజ్ఞానం కొండలాగా పేరుకుపోతే దాని నీడన ఎన్ని కోరికలైనా బ్రతుకుతాయి. గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా❓మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు. కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼
ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు. మనిషి లో నేనున్నాను అన్న అహంకారమే గడ్డిమేటు. దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం. మరి అది పోవాలంటే ఏం చేయాలి❓
ఆవు వచ్చి మేయాలి. ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓ఆవు అంటే జ్ఞానం. జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది. లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.
అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు (జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం) జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగినవాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే. మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి❓
సామాన్యుడు జ్ఞానాన్ని గోరూపంలో దర్శించాలి. ఈ గోవును ఎవ్వరు మేపాలి. గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓
సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.
జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼
అర్జునుడు అనే దూడను అ
డ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు. ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు. ఏమిరా నాయనా‼ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.
ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓
అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
ఈ జగన్మాత ఒక మంచి గురువును పంపకపోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు. వాడి ఆకలి తీరలేదు అంటే ఏమిటి అర్థం. వాడికి ఇంకా జ్ఞానం పొందే సమయం రాలేదు అని.ఇంకో మాటలో చెప్పాలంటే వాడికి దైవానుగ్రహం కలుగలేదు అని అర్థం.
ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది. ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.
ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం. సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.
చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం, మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి. ఈ చీమలు ఆరుబైట బారులు తీరి తిరుగుతూ కనబడతాయా❓
లేదు. చీమలు ఎప్పుడూ పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓మనిషికి ఉండే అజ్ఞానం ఒక పుట్ట.
రేపటి రోజును గురించి బంగారు కలలు కనడం మరోపుట్ట.
ఈ రెండు పుట్టలలో ఉన్న వాళ్ళని చేరదీసి, రక్షించడమే భగవంతుడికి తెలిసిన విద్య. ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.
🙏👏🙏👏🙏👏🙏👏
ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓
అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
ఈ జగన్మాత ఒక మంచి గురువును పంపకపోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు. వాడి ఆకలి తీరలేదు అంటే ఏమిటి అర్థం. వాడికి ఇంకా జ్ఞానం పొందే సమయం రాలేదు అని.ఇంకో మాటలో చెప్పాలంటే వాడికి దైవానుగ్రహం కలుగలేదు అని అర్థం.
ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది. ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.
ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం. సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.
చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం, మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి. ఈ చీమలు ఆరుబైట బారులు తీరి తిరుగుతూ కనబడతాయా❓
లేదు. చీమలు ఎప్పుడూ పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓మనిషికి ఉండే అజ్ఞానం ఒక పుట్ట.
రేపటి రోజును గురించి బంగారు కలలు కనడం మరోపుట్ట.
ఈ రెండు పుట్టలలో ఉన్న వాళ్ళని చేరదీసి, రక్షించడమే భగవంతుడికి తెలిసిన విద్య. ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.
🙏👏🙏👏🙏👏🙏👏
కష్టం ఒకరోజు సుఖంతో అన్నదట..
నువ్వు చాలా అదృష్టవంతురాలివి.. ప్రతి ఒక్కరు నిన్ను కావాలనుకుంటారు..
నేను చాలా దురదృష్టవంతురాలిని.. అందరు నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు అని..
అపుడు సుఖం ఇలా జవాబిచ్చిందట..
అయ్యో..!! అదృష్టమంతా నీదేను..!!!
నిన్ను పొందిన వారు "తమ వారందరినీ తలుచుకుంటారు..అసలైన తమ వారెవరో తెలుసుకుంటారు.."
నన్ను పొందిన వారు "తమవారినే కాదు, తమను తామే మరిచిపోతారు" అని.
నువ్వు చాలా అదృష్టవంతురాలివి.. ప్రతి ఒక్కరు నిన్ను కావాలనుకుంటారు..
నేను చాలా దురదృష్టవంతురాలిని.. అందరు నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు అని..
అపుడు సుఖం ఇలా జవాబిచ్చిందట..
అయ్యో..!! అదృష్టమంతా నీదేను..!!!
నిన్ను పొందిన వారు "తమ వారందరినీ తలుచుకుంటారు..అసలైన తమ వారెవరో తెలుసుకుంటారు.."
నన్ను పొందిన వారు "తమవారినే కాదు, తమను తామే మరిచిపోతారు" అని.