*“🌷👌ఓ మంచిమాట👌🌷”*
*👉చిన్న విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా మారేలోగా ఎన్ని అడ్డంకులు అవాంతరాలు. మొదట విత్తనం మట్టిలో ఉండగానే చీమలూ, పురుగులూ తినేసేయాలని చూస్తాయి.అది వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినేయాలని చూస్తాయి.ఆ తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులూ దాని పని పట్టబోతాయి. అయినా అది ఎదిగి పెద్ద వృక్షంగా మారిందంటే, ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాల్చుకుంటాయి.మనిషి ఎదుగుదలా సరిగ్గా ఇలాంటిదే.... 🙏👈*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*👉చిన్న విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా మారేలోగా ఎన్ని అడ్డంకులు అవాంతరాలు. మొదట విత్తనం మట్టిలో ఉండగానే చీమలూ, పురుగులూ తినేసేయాలని చూస్తాయి.అది వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినేయాలని చూస్తాయి.ఆ తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులూ దాని పని పట్టబోతాయి. అయినా అది ఎదిగి పెద్ద వృక్షంగా మారిందంటే, ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాల్చుకుంటాయి.మనిషి ఎదుగుదలా సరిగ్గా ఇలాంటిదే.... 🙏👈*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🙏 పంచ పునీతాలు 🙏
మొదటిది..వాక్ శుద్ధి:
వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు
మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.
రెండవది..... దేహశుద్ధి:
మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండుపూటలా స్నానం చెయ్యాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.
మూడవది.....భాండ శుద్ధి:
శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుబ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.
నాలుగవది.......కర్మశుద్ధి:
అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.
ఐదవది..........మనశ్శుద్ధి:
మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాలవైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్ధి.....
మొదటిది..వాక్ శుద్ధి:
వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు
మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.
రెండవది..... దేహశుద్ధి:
మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండుపూటలా స్నానం చెయ్యాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.
మూడవది.....భాండ శుద్ధి:
శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుబ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.
నాలుగవది.......కర్మశుద్ధి:
అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.
ఐదవది..........మనశ్శుద్ధి:
మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాలవైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్ధి.....
🌺🙏The Sanskrit root 'Gu'
means darkness or ignorance, and 'ru' denotes the remover of that darkness. Therefore, a *Guru* is one who *removes* the darkness of our ignorance.🌺🙏
On this auspicious
🙏🙏GURU PURNIMA DAY🙏🙏
Let us take this opportunity to offer our pranaams to all gurus who made a difference in our lives.
Guru is directly the supreme spirit —
I offer my salutations to all my Gurus .
Jai Gurudev
means darkness or ignorance, and 'ru' denotes the remover of that darkness. Therefore, a *Guru* is one who *removes* the darkness of our ignorance.🌺🙏
On this auspicious
🙏🙏GURU PURNIMA DAY🙏🙏
Let us take this opportunity to offer our pranaams to all gurus who made a difference in our lives.
Guru is directly the supreme spirit —
I offer my salutations to all my Gurus .
Jai Gurudev
✍ ఓ మంచి మాట. సహనం వహిస్తే గొంగలిపురుగు సైతం రంగురంగుల సీతాకోకచిలుకగా మారుతుంది. సహనం గల మనిషి తానుఅనుకున్న వాటినల్లా సంపాదించుకోగలిగే అద్భుతమైన సంకల్ప శక్తి కలిగి ఉంటాడు.కర్ణుడుకి కవచకుండలాలు ఎలాంటివో మనిషి విజయానికి "సహనం" అటువంటిది.అందుకే పెద్దలంటారు "ధనసంపద లేకున్నా ఫర్వాలేదు కాని సహనసంపద అవసరం" అని.
జైహింద్!!!
జైహింద్!!!
🙏🌞 సుప్రభాతం!
అదృష్టమంటే
మనం కోరుకున్నది మనకు ఇవ్వడమే కాదు.
మనకు అవసరం లేని వాటిని నిర్ధాక్షిణ్యంగా మనకు దూరం చేయడం.
We cannot control the wind, but we can direct the sail.
అదృష్టమంటే
మనం కోరుకున్నది మనకు ఇవ్వడమే కాదు.
మనకు అవసరం లేని వాటిని నిర్ధాక్షిణ్యంగా మనకు దూరం చేయడం.
We cannot control the wind, but we can direct the sail.
☝️ A must attend program ..do Share with your friend's...👍
Forwarded from Gampa Nageshwer Rao ~
✍ ఓ మంచి మాట....🤘🏻 చెట్టునిండా పండ్లు ఉన్నా వాటిలో మాగిన పండు దగ్గర చిలుకవాలుతుంది.కుళ్ళిన పండు వైపుకు పురుగు ప్రాకుతుంది. మంచి,చెడుల సమూహంతో నీ చుట్టూ వుండే ప్రపంచం నిండి వుంది.నీ స్వభావం నిన్ను ఏదో ఒకవైపుకు నడిపిస్తుంది.🤘🏻
రెండున్నర యుద్ధాన్ని ఒకే సారి చేయగలమని చెప్పి
ప్రపంచమే ఉలిక్కి పడేలా చేసిన బిపిన్ రావత్ ఎవరు ?
భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆశామాషి సైనికుడు
కాదు, యుద్ధ తంత్రాలు తెలిసిన దీరుడు, ముందు
చూపు ఉన్న సైనికుడు, ఎంతో మంది సీనియర్లు
ఉన్నా , వయసులో తక్కువైనా అందరిని కాదని
బిపిన్ రావత్ కే ఆర్మీ చీఫ్ పదవి ప్రధాని మోడీ
కట్టబెట్టారంటే ఆయన సామర్ధ్యాన్ని మనం అర్థం
చేసుకోవచ్చు, చైనాతో యుద్ధం వస్తుందంటే చైనానే
కాదు పాకిస్తాన్ ,ఆదేశ ముస్కరలతో కలిపి రెండు
నర్ర యుద్ధాన్ని ఒకే సారి చేయగలమని ప్రకటన చేసి
ప్రపంచమే ఉలిక్కి పడేలా చేశాడు , ఎంతో ముందు
చూపు, శత్రువులను దెబ్బకొట్టే వ్యూహ రచన ఉంటే
గాని ఒక ఆర్మీ చీఫ్ ఇలాంటి ప్రకటన చేయరు,
బిపిన్ రావత్ ది ఉత్తరఖాండ్ రాష్ట్రం , మన
పూర్వీకులు తరతరాలుగా మన కుటుంబాల కోసం
కష్టపడుతుంటారు, కానీ రావత్ కుటుంబం తాతా
తండ్రి ఇలా తరతరాలుగా దేశం కోసం సైన్యంలో
ఉండి శత్రువులతో పోరాడుతున్నారు,బిపిన్ రావత్
చదివింది మొత్తం యుద్ధం గురించే , యుద్ధం ఎలా
చేయాలి, ఎలా ప్రణాళికలు రచించాలి, శత్రువుల
వ్యుహాలు ఎలా చిత్తు చేయాలి ఇలా ఆయన
ఇందులో PHD చేశారు, 1978 లో తన తండ్రి పని
చేసిన గుర్ఖా రైపిల్స్ లో సైనికుడిగా చేరాడు,
పర్వతాలపై యుద్ధం చేయడంలో ఎంతో నైపుణ్యం
వున్నవాడు,చాలా సంవత్సరాలు ముస్కరుల
వేటలో ఆరితేరి పోయాడు,శత్రువులు గీత దాట
కుండా ఎన్నో ఆపరేషన్లు నిర్వహించాడు,1987లో
ఒకానొక సందర్భంలో చైనా సైన్యాన్ని ఎదుర్కోవ
డానికి భారతదేశం బిపిన్ రావత్ బృందాన్ని పంపింది
అంతే కాకుండా మోనాకొ అనే ఆపరేషన్ లో
బాగంగా భారతదేశం తరపున బయటదేశం అయిన
కార్గో లో నాలుగు నెలలపాటు బిపిన్ రావత్ బృందం
శ్రమించి అక్కడ పరిస్థితులు దారిలోకి తెచ్చి
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు
2015లో 18 మంది సైనికులు మయన్మార్ కు
చెందిన ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోగా
రావత్ బృందం ఒక్క రాత్రిలోనే దాదాఫు 100
మంది ముస్కరులను గుట్టు చప్పుడు కాకుండా
బోర్డర్ బయటే పాతేసి వచ్చారు, ఈ ఉదంతంలో
ప్రపంచమే షాక్ అయ్యింది, డిసెంబర్ 2016 లో
ఆర్మీచీఫ్ గా రావత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత
కేవలం ఏడు నెలల్లోనే ఆపరేషన్ హంట్ పేరుతో
కాశ్మీర్ ను జల్లెడ పట్టి 110 మంది ముస్కరులను
మట్టు బెట్టించాడు, దేశంలో ఎక్కడ దాడులు
జరిగిన వెంటనే అక్కడకు చేరుకుని నేనున్నా
నంటు సైనికులకు ధైర్యం చెబుతారు, ఎదైనా
కష్టం వస్తే దేశం రావత్ బృందం వైపు చూసేది,
అంతటి సామర్ధ్యం ఉన్న సైనికుడు రెండునర్ర
యుద్ధానిఖి సిద్దమని ఊరికే చెప్పడు , ఎంతో
వ్యూహ రచన చేసుంటే తప్ప.
దూకుడు స్వభావం గలవాడని విపక్షాలు ఆర్మీ చీఫ్ గా
రావత్ ను వ్యతిరేకించినా నరేంద్ర మోడీ ఆయనకే
పదవిని ఎందుకు కట్టబెట్టారు ఇప్పటికైనా తెసిలిందా.
ప్రపంచమే ఉలిక్కి పడేలా చేసిన బిపిన్ రావత్ ఎవరు ?
భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆశామాషి సైనికుడు
కాదు, యుద్ధ తంత్రాలు తెలిసిన దీరుడు, ముందు
చూపు ఉన్న సైనికుడు, ఎంతో మంది సీనియర్లు
ఉన్నా , వయసులో తక్కువైనా అందరిని కాదని
బిపిన్ రావత్ కే ఆర్మీ చీఫ్ పదవి ప్రధాని మోడీ
కట్టబెట్టారంటే ఆయన సామర్ధ్యాన్ని మనం అర్థం
చేసుకోవచ్చు, చైనాతో యుద్ధం వస్తుందంటే చైనానే
కాదు పాకిస్తాన్ ,ఆదేశ ముస్కరలతో కలిపి రెండు
నర్ర యుద్ధాన్ని ఒకే సారి చేయగలమని ప్రకటన చేసి
ప్రపంచమే ఉలిక్కి పడేలా చేశాడు , ఎంతో ముందు
చూపు, శత్రువులను దెబ్బకొట్టే వ్యూహ రచన ఉంటే
గాని ఒక ఆర్మీ చీఫ్ ఇలాంటి ప్రకటన చేయరు,
బిపిన్ రావత్ ది ఉత్తరఖాండ్ రాష్ట్రం , మన
పూర్వీకులు తరతరాలుగా మన కుటుంబాల కోసం
కష్టపడుతుంటారు, కానీ రావత్ కుటుంబం తాతా
తండ్రి ఇలా తరతరాలుగా దేశం కోసం సైన్యంలో
ఉండి శత్రువులతో పోరాడుతున్నారు,బిపిన్ రావత్
చదివింది మొత్తం యుద్ధం గురించే , యుద్ధం ఎలా
చేయాలి, ఎలా ప్రణాళికలు రచించాలి, శత్రువుల
వ్యుహాలు ఎలా చిత్తు చేయాలి ఇలా ఆయన
ఇందులో PHD చేశారు, 1978 లో తన తండ్రి పని
చేసిన గుర్ఖా రైపిల్స్ లో సైనికుడిగా చేరాడు,
పర్వతాలపై యుద్ధం చేయడంలో ఎంతో నైపుణ్యం
వున్నవాడు,చాలా సంవత్సరాలు ముస్కరుల
వేటలో ఆరితేరి పోయాడు,శత్రువులు గీత దాట
కుండా ఎన్నో ఆపరేషన్లు నిర్వహించాడు,1987లో
ఒకానొక సందర్భంలో చైనా సైన్యాన్ని ఎదుర్కోవ
డానికి భారతదేశం బిపిన్ రావత్ బృందాన్ని పంపింది
అంతే కాకుండా మోనాకొ అనే ఆపరేషన్ లో
బాగంగా భారతదేశం తరపున బయటదేశం అయిన
కార్గో లో నాలుగు నెలలపాటు బిపిన్ రావత్ బృందం
శ్రమించి అక్కడ పరిస్థితులు దారిలోకి తెచ్చి
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు
2015లో 18 మంది సైనికులు మయన్మార్ కు
చెందిన ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోగా
రావత్ బృందం ఒక్క రాత్రిలోనే దాదాఫు 100
మంది ముస్కరులను గుట్టు చప్పుడు కాకుండా
బోర్డర్ బయటే పాతేసి వచ్చారు, ఈ ఉదంతంలో
ప్రపంచమే షాక్ అయ్యింది, డిసెంబర్ 2016 లో
ఆర్మీచీఫ్ గా రావత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత
కేవలం ఏడు నెలల్లోనే ఆపరేషన్ హంట్ పేరుతో
కాశ్మీర్ ను జల్లెడ పట్టి 110 మంది ముస్కరులను
మట్టు బెట్టించాడు, దేశంలో ఎక్కడ దాడులు
జరిగిన వెంటనే అక్కడకు చేరుకుని నేనున్నా
నంటు సైనికులకు ధైర్యం చెబుతారు, ఎదైనా
కష్టం వస్తే దేశం రావత్ బృందం వైపు చూసేది,
అంతటి సామర్ధ్యం ఉన్న సైనికుడు రెండునర్ర
యుద్ధానిఖి సిద్దమని ఊరికే చెప్పడు , ఎంతో
వ్యూహ రచన చేసుంటే తప్ప.
దూకుడు స్వభావం గలవాడని విపక్షాలు ఆర్మీ చీఫ్ గా
రావత్ ను వ్యతిరేకించినా నరేంద్ర మోడీ ఆయనకే
పదవిని ఎందుకు కట్టబెట్టారు ఇప్పటికైనా తెసిలిందా.
Forwarded from Gampa Nageshwer Rao ~
ఇష్టమైన పని ఎవరైనా చేస్తారు, కానీ చేస్తున్న పనిని ఇష్టపడి, కష్టపడి పని చేసి విజయం సాధించే వాడే నిజమైన మొనగాడు......
ఒక పిల్లాడు దేవుడిని చూడాలి అనుకున్నాడు . బుధ్ధుడిలా ఇంటినుండి బయలుదేరాడు .
అయితే ఇంటినుండి బయలుదేరినపుడు ఒక బేగ్ లో రెండు జతల బట్టలు కొన్ని కేకులూ పెట్టుకుని బయలుదేరాడు.
అలసిపోవడం తో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు
దగ్గరలో కనబడిన ఒక పార్కులోకి వెళ్ళాడు . ఆకలి అనిపించింది . ఒక కేక్ ప్యాకెట్ విప్పాడు . పక్కన ఒక ముసలి ఆమె ఆకలిగా చూస్తూ కనబడింది ఆమె దగ్గరికి వెళ్లి ఒక కేక్ ముక్క పెట్టాడు .
ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ కేక్ తీసుకుని తిని ప్రేమ పూర్వకంగా నవ్వింది . ఆ నవ్వు కుర్రాడికి చాలా నచ్చింది ఆమె నవ్వు మళ్ళీ చూడాలి అనుకున్నాడు . ఇంకో సారి దగ్గరకి వెళ్లి మళ్ళీ చిన్న కేక్ ముక్క ఇచ్చాడు . ఆమె మళ్ళీ కేక్ ముక్క తీసుకుని కృతజ్ఞతగా ఆప్యాయంగా ప్రేమగా నవ్వింది
ఆ నవ్వు కుర్రవాడికి చాలా నచ్చింది . ఆమె నవ్వును చూస్తూ ఉండాలి అనిపించింది . మద్యాహ్నం అంతా అతను అలా ఇస్తున్నాడు . ఆమె తీసుకుంటోంది . నవ్వుతోంది . ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు .
సాయంత్రం అయ్యింది . చీకటి పడుతోంది . లేచి వెళ్లి పోదాం అనుకున్నాడు . వెళ్లేముందు పరుగు పరుగున వెనక్కు వచ్చాడు . ఆమె దగ్గరగా వెళ్లి ఆమెను కౌగలించుకుని ఒక ముద్దు పెట్టాడు . ఆమె కూడా అతడిని దగ్గరకు తీసుకుని అందమైన తన నవ్వును బదులు ఇచ్చింది .
ఇంటికి తిరిగి వచ్చేశాడు . అతడి ముఖం లో కనబడుతున్న దివ్యమైన ఆనందాన్ని చూసిన అమ్మ అడిగింది .
కన్నా ! ఏమిటి రా ! ఈ రోజు నీ ముఖం లో అంత ఆనందం కనబడుతోంది . ఈ రోజు ఏమి జరిగిందిరా ? అని
“నేను ఇవాళ దేవుడితో కలిసి భోజనం చేశానమ్మా !” అన్నాడు ఆ కుర్రాడు
అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండానే “నీకు తెలుసా అమ్మా ! నేను ఇప్పటి వరకూ అలా నవ్విన వాళ్ళని చూడనే లేదు” అన్నాడు
అక్కడ ఆ ముసలామె కూడా ఇంటికి సంతోషం గా చేరింది . ఆమె ముఖం లో కనబడుతున్న ప్రశాంతతను చూసి “ఏమిటమ్మా ! ఇవాళ అంత ఆనందం గా ఉన్నావు ?” అడిగాడు కొడుకు .
“ఈ రోజు దేవుడిని చూశానురా!” అంది కొడుకుతో . అతడు సమాధానం ఇచ్చే లోపులోనే “ఆయనతో కలిసి పార్కులో కేకులు తిన్నాను” .
“ దేవుడు నేను అనుకున్న కంటే చాలా చిన్నవాడేరా!”
ఈ సంఘటన నుండి మనం ఏమి తెలుసుకోగలం ?
ఒక ఆత్మీయ స్పర్శ , ఒక చిన్న చిరునవ్వు , ఒక చిన్న మాట , ఒక చిన్న ఆలకింపు , ఒక చిన్న మెచ్చుకోలు , ఒక చిన్న సహాయం మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మార్పు తీసుకు రాగలదు .
మనలో ఎవరమూ దేవుడిని చూడలేదు . ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు .
జీవితం లో మనుషులు మనకు ఎదురుకావడం యాదృచ్చికం కాదు , దైవ సంకల్పం .... అది ఒక క్షణం కావచ్చు , కొంత కాలం కావచ్చు , జీవితాంతం కావచ్చు .
ఎదురుపడిన వారిని సమానం గా గౌరవిద్దాం ! అందరిలోనూ దైవాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం ! ఇది సాధన ద్వారానే సాధ్యం !
.
ఇతరులు మనలో దైవాన్ని చూడగలిగేలా ప్రవర్తిద్దాం !
అయితే ఇంటినుండి బయలుదేరినపుడు ఒక బేగ్ లో రెండు జతల బట్టలు కొన్ని కేకులూ పెట్టుకుని బయలుదేరాడు.
అలసిపోవడం తో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు
దగ్గరలో కనబడిన ఒక పార్కులోకి వెళ్ళాడు . ఆకలి అనిపించింది . ఒక కేక్ ప్యాకెట్ విప్పాడు . పక్కన ఒక ముసలి ఆమె ఆకలిగా చూస్తూ కనబడింది ఆమె దగ్గరికి వెళ్లి ఒక కేక్ ముక్క పెట్టాడు .
ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ కేక్ తీసుకుని తిని ప్రేమ పూర్వకంగా నవ్వింది . ఆ నవ్వు కుర్రాడికి చాలా నచ్చింది ఆమె నవ్వు మళ్ళీ చూడాలి అనుకున్నాడు . ఇంకో సారి దగ్గరకి వెళ్లి మళ్ళీ చిన్న కేక్ ముక్క ఇచ్చాడు . ఆమె మళ్ళీ కేక్ ముక్క తీసుకుని కృతజ్ఞతగా ఆప్యాయంగా ప్రేమగా నవ్వింది
ఆ నవ్వు కుర్రవాడికి చాలా నచ్చింది . ఆమె నవ్వును చూస్తూ ఉండాలి అనిపించింది . మద్యాహ్నం అంతా అతను అలా ఇస్తున్నాడు . ఆమె తీసుకుంటోంది . నవ్వుతోంది . ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు .
సాయంత్రం అయ్యింది . చీకటి పడుతోంది . లేచి వెళ్లి పోదాం అనుకున్నాడు . వెళ్లేముందు పరుగు పరుగున వెనక్కు వచ్చాడు . ఆమె దగ్గరగా వెళ్లి ఆమెను కౌగలించుకుని ఒక ముద్దు పెట్టాడు . ఆమె కూడా అతడిని దగ్గరకు తీసుకుని అందమైన తన నవ్వును బదులు ఇచ్చింది .
ఇంటికి తిరిగి వచ్చేశాడు . అతడి ముఖం లో కనబడుతున్న దివ్యమైన ఆనందాన్ని చూసిన అమ్మ అడిగింది .
కన్నా ! ఏమిటి రా ! ఈ రోజు నీ ముఖం లో అంత ఆనందం కనబడుతోంది . ఈ రోజు ఏమి జరిగిందిరా ? అని
“నేను ఇవాళ దేవుడితో కలిసి భోజనం చేశానమ్మా !” అన్నాడు ఆ కుర్రాడు
అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండానే “నీకు తెలుసా అమ్మా ! నేను ఇప్పటి వరకూ అలా నవ్విన వాళ్ళని చూడనే లేదు” అన్నాడు
అక్కడ ఆ ముసలామె కూడా ఇంటికి సంతోషం గా చేరింది . ఆమె ముఖం లో కనబడుతున్న ప్రశాంతతను చూసి “ఏమిటమ్మా ! ఇవాళ అంత ఆనందం గా ఉన్నావు ?” అడిగాడు కొడుకు .
“ఈ రోజు దేవుడిని చూశానురా!” అంది కొడుకుతో . అతడు సమాధానం ఇచ్చే లోపులోనే “ఆయనతో కలిసి పార్కులో కేకులు తిన్నాను” .
“ దేవుడు నేను అనుకున్న కంటే చాలా చిన్నవాడేరా!”
ఈ సంఘటన నుండి మనం ఏమి తెలుసుకోగలం ?
ఒక ఆత్మీయ స్పర్శ , ఒక చిన్న చిరునవ్వు , ఒక చిన్న మాట , ఒక చిన్న ఆలకింపు , ఒక చిన్న మెచ్చుకోలు , ఒక చిన్న సహాయం మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మార్పు తీసుకు రాగలదు .
మనలో ఎవరమూ దేవుడిని చూడలేదు . ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు .
జీవితం లో మనుషులు మనకు ఎదురుకావడం యాదృచ్చికం కాదు , దైవ సంకల్పం .... అది ఒక క్షణం కావచ్చు , కొంత కాలం కావచ్చు , జీవితాంతం కావచ్చు .
ఎదురుపడిన వారిని సమానం గా గౌరవిద్దాం ! అందరిలోనూ దైవాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం ! ఇది సాధన ద్వారానే సాధ్యం !
.
ఇతరులు మనలో దైవాన్ని చూడగలిగేలా ప్రవర్తిద్దాం !
Forwarded from Anilkumar Thondamalla
జీవిత సత్యాన్ని చెప్పే కప్ప కథ.!
ఒక కప్పను తీసుకొని “వేడి నీటిలో” పడేస్తే, అది వెంటనే బయటకి దూకేస్తుంది! అదే కప్పను చల్ల నీటి గిన్నెలో వేయండి. అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి. కప్ప సహజగుణం ఏంటి అంటే. వేడి పెరిగే కొద్దీ దానంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే “కప్ప” అందులో ఉండలేదు. బయటకి దూకేయాలని చూస్తుంది. కానీ అప్పుడు అది దూకలేదు. ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది. ఇక బయటకి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది. ఇది కేవలం కథ కాదు. ఇందులో చాలా నీతి ఉంది!
ఇప్పుడు ఒకటి ఆలోచించండి! కప్ప ఎలా చనిపోయింది? — చాలా మంది వేడి నీటి వల్ల అంటారు!
కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు. నీటిలో నుండి బయటకి ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది. కొద్దిగానే వేడి పెరిగింది కదా , సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండి పోయింది. చివరికి నీరు మరిగే సరికి అది బయటకి దూకలేకపోయింది!
అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి. కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు. ఎదుటి వాడికి మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చాము అనుకోండి. వాడు హింసిస్తూనే ఉంటాడు. మనం మొదట్లో భరించగలము. కానీ చివరికి వచ్చేసరికి భరించలేము. అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే సమస్యనుండి బయటకి వచ్చేయాలి. పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే, చివరికి సమస్యల వలలో చిక్కుకొని మరణించాల్సి వస్తది!. జీవితంలో ఎలాంటి పరిస్థితిలో అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోడం చాలా ముఖ్యం.
ఒక కప్పను తీసుకొని “వేడి నీటిలో” పడేస్తే, అది వెంటనే బయటకి దూకేస్తుంది! అదే కప్పను చల్ల నీటి గిన్నెలో వేయండి. అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి. కప్ప సహజగుణం ఏంటి అంటే. వేడి పెరిగే కొద్దీ దానంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే “కప్ప” అందులో ఉండలేదు. బయటకి దూకేయాలని చూస్తుంది. కానీ అప్పుడు అది దూకలేదు. ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది. ఇక బయటకి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది. ఇది కేవలం కథ కాదు. ఇందులో చాలా నీతి ఉంది!
ఇప్పుడు ఒకటి ఆలోచించండి! కప్ప ఎలా చనిపోయింది? — చాలా మంది వేడి నీటి వల్ల అంటారు!
కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు. నీటిలో నుండి బయటకి ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది. కొద్దిగానే వేడి పెరిగింది కదా , సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండి పోయింది. చివరికి నీరు మరిగే సరికి అది బయటకి దూకలేకపోయింది!
అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి. కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు. ఎదుటి వాడికి మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చాము అనుకోండి. వాడు హింసిస్తూనే ఉంటాడు. మనం మొదట్లో భరించగలము. కానీ చివరికి వచ్చేసరికి భరించలేము. అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే సమస్యనుండి బయటకి వచ్చేయాలి. పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే, చివరికి సమస్యల వలలో చిక్కుకొని మరణించాల్సి వస్తది!. జీవితంలో ఎలాంటి పరిస్థితిలో అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోడం చాలా ముఖ్యం.
Forwarded from Gampa Nageshwer Rao ~
Gampa Nageshwer Rao [Hyd]:
3rd TTTWS
******
This group is to join 3rd Train the Trainers workshop to be held at at Hyderabad maybe in the third week of August the exact dates and when you will be informed only to the assignments completed participants this training will be online through the telegram app we will be sending assignments after completing the assignments we will create a final group if you are really interested click below link and the dates which I mentioned maybe after Warangal impact the 2day's your stay and 2 day's food with hall and sound system charges in a 3 star hotel at Hyderabad maybe rupees 3500 per head this is depends on the hotel not more than this price the purpose of this training is only to create a trainer speaker to motivate the students of government school in different areas we cannot promise you to give any professional assignments or a stage at impact or any TV show
yours
gampa nageshwer Rao
my mobile number
9849 000 026 Jai Hind
Group link
https://t.me/joinchat/AGrBFg6D5f3SP9aDdLQ3sQ
3rd TTTWS
******
This group is to join 3rd Train the Trainers workshop to be held at at Hyderabad maybe in the third week of August the exact dates and when you will be informed only to the assignments completed participants this training will be online through the telegram app we will be sending assignments after completing the assignments we will create a final group if you are really interested click below link and the dates which I mentioned maybe after Warangal impact the 2day's your stay and 2 day's food with hall and sound system charges in a 3 star hotel at Hyderabad maybe rupees 3500 per head this is depends on the hotel not more than this price the purpose of this training is only to create a trainer speaker to motivate the students of government school in different areas we cannot promise you to give any professional assignments or a stage at impact or any TV show
yours
gampa nageshwer Rao
my mobile number
9849 000 026 Jai Hind
Group link
https://t.me/joinchat/AGrBFg6D5f3SP9aDdLQ3sQ