కోపం
ఎవరి కోపం వారికే శత్రువు. అది నిప్పులాంటిది. దహించడం దాని గుణం. ఇతరులను దహించాలని తలచేవారు, చివరకు తామే కోపం అనే అగ్నికి ఆహుతి అవుతారు.
ఆగ్రహంతో ఉన్నవారు నిగ్రహం కోల్పోతారు. కళ్ళకు పొరలు కమ్ముతాయి. తుదకు దేవుణ్నీ లెక్కచేయని పరిస్థితి వస్తుంది! వృత్రాసుర సంహారం కోసం ఇంద్రుడు ప్రయోగించిన ఆయుధాలన్నీ విఫలమయ్యాయి. దధీచి ప్రసాదించిన వెన్నెముకతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని నిర్మించాడు. దుష్టుడైన వృత్రాసురుణ్ని ఆ ఆయుధంతో సంహరించి, ఇంద్రుడు లోకాల్ని రక్షించాడు. దధీచి కుమారుడు పిప్పలాదుడు పెద్దవాడైన తరవాత తన తండ్రి మరణానికి కారకులైన దేవతలపై కోపించాడు. వారిని సర్వనాశనం చేయ సంకల్పించాడు. తల్లి వద్దని చెప్పినా వినకుండా తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళాడు. అతడు చేసిన తపస్సు ఫలితంగా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకొమ్మన్నాడు. ‘స్వామీ! మీ మూడో కన్ను తెరచి దేవలోకాన్ని తగలబెట్టి, సర్వ నాశనం గావించండి... ఇదే నా కోరిక’ అన్నాడు పిప్పలాదుడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ‘నా కంటి మంటవల్ల దేవతలే కాదు... సర్వప్రకృతీ మాడి మసి అయిపోతుంది’ అని శివుడు ఎంత చెప్పినా పిప్పలాదుడు తన మూర్ఖపు పట్టు వదల్లేదు. దాంతో శివుడు తన మూడో కన్ను కొద్దిగా తెరిచాడు. దాని నుంచి వెలువడిన అగ్ని జ్వాలలు మొదట పిప్పలాదుణ్నే తాకాయి. కొద్ది నిమిషాలైనా ఆ మంటలను తట్టుకోలేక అల్లాడిపోయాడు. ‘పరమేశ్వరా! దేవతల్ని తగలబెట్టమని నిన్ను ప్రార్థిస్తే, తుదకు నా ప్రాణాలకే ఎసరు పెట్టావా, ఇది న్యాయమా?’ అన్నాడు పిప్పలాదుడు శోకిస్తూ. ‘భక్తా! నేను నిన్ను బాధించడంలేదు. నీ కోపమే నిన్ను బాధిస్తున్నది. నువ్వు కోరినట్లు దేవతలను దహించడానికే మూడో కన్ను కొద్దిగా తెరిచాను. కానీ దాని సెగ నీకు తగిలింది. ఎందుకంటే నీ శరీరం దేవతలకు నిలయం. నీ చేతులకు అధిదేవత ఇంద్రుడు. కన్నులకు సూర్యుడు. ముక్కుకు అశ్వనీ దేవతలు. మనసుకు చంద్రుడు. నీ శరీరమంతటా దేవతలు నెలకొని ఉన్నారు. అందుకే అగ్నిజ్వాలలు నీపై ప్రసరించాయి’ అన్నాడు శివుడు. పిప్పలాదుడు తన తప్పు తెలుసుకొని ఈశ్వరుణ్ని స్తుతించాడు. శంకరుడు అగ్ని జ్వాలలను పరిహరించాడు.
క్షమాగుణం అలవరచుకుంటే కోపం శమిస్తుంది. కోపానికి విరుగుడు శాంతి. శాంతి సద్భావనకు దారి తీస్తుంది. ద్రౌపదికి జరిగిన అవమానాలు, అనుభవించిన కష్టాలు ఆమెకు కోపం తెప్పించడం సహజమే! ఆమె ప్రతిజ్ఞలు గొప్ప యుద్ధానికే దారితీశాయి. కాని, చివరకు ఆమె చూపిన ఔదార్యం అప్రతిమానమైనది. ఆమె మాటలు లోకానికి ఒక గుణపాఠం.
దుర్యోధనుణ్ని సంతోషపెట్టడానికి అశ్వత్థామ నిద్రపోతున్న ద్రౌపదీ పుత్రుల తలలుకోసి చంపాడు. ఈ వార్త తెలిసి ద్రౌపది కుప్పకూలిపోయింది. అర్జునుడు ఆమెను ఓదార్చ ప్రయత్నించాడు. ‘నా గాండీవంతో అశ్వత్థామ తల ఖండించి తెచ్చి, నీ పాదాల చెంత పడవేస్తాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అశ్వత్థామ అర్జునుణ్ని చూడగానే భయంతో పారిపోసాగాడు. అర్జునుడు అశ్వత్థామను పట్టి కట్టి తెచ్చి, ద్రౌపది సమక్షాన నిలిపాడు. సిగ్గుతో తలవంచుకొని నిలబడి ఉన్న అశ్వత్థామతో ద్రౌపది ఇలా అన్నది- ‘దయతో ఉండాల్సిన జాతిలో పుట్టిన నీకు పిల్లల్ని చంపడానికి చేతులెలా వచ్చాయి, వారు నీకేం ద్రోహం చేశారు? నిద్రపోతున్నవారిని, యుద్ధానికి సిద్ధంగాలేనివారిని చంపడం తగునా?’ అని నిలదీసింది. ఆమెకు అశ్వత్థామ తల్లి గుర్తుకు వచ్చింది.
‘ద్రోణుడితోపాటు చితిలో పడకుండా, కొడుకును చూసుకుంటూ ఆ తల్లి ఎలాగో బతుకుతూ ఉంది. నేనెలాగూ పిల్లల్ని పోగొట్టుకొని శోకిస్తూ ఉన్నాను. ఇంకో తల్లికీ నాలాంటి దుస్థితే పట్టాలా? ఆ తల్లి శోకాన్ని పోగొట్టండి’- అని కృష్ణార్జునులతో పలికింది. ద్రౌపది కోపం కరుణగా మారి, దయగా పరిణమించి, తుదకు శాంతిని స్థాపించింది.
#Kopam
ఎవరి కోపం వారికే శత్రువు. అది నిప్పులాంటిది. దహించడం దాని గుణం. ఇతరులను దహించాలని తలచేవారు, చివరకు తామే కోపం అనే అగ్నికి ఆహుతి అవుతారు.
ఆగ్రహంతో ఉన్నవారు నిగ్రహం కోల్పోతారు. కళ్ళకు పొరలు కమ్ముతాయి. తుదకు దేవుణ్నీ లెక్కచేయని పరిస్థితి వస్తుంది! వృత్రాసుర సంహారం కోసం ఇంద్రుడు ప్రయోగించిన ఆయుధాలన్నీ విఫలమయ్యాయి. దధీచి ప్రసాదించిన వెన్నెముకతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని నిర్మించాడు. దుష్టుడైన వృత్రాసురుణ్ని ఆ ఆయుధంతో సంహరించి, ఇంద్రుడు లోకాల్ని రక్షించాడు. దధీచి కుమారుడు పిప్పలాదుడు పెద్దవాడైన తరవాత తన తండ్రి మరణానికి కారకులైన దేవతలపై కోపించాడు. వారిని సర్వనాశనం చేయ సంకల్పించాడు. తల్లి వద్దని చెప్పినా వినకుండా తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళాడు. అతడు చేసిన తపస్సు ఫలితంగా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకొమ్మన్నాడు. ‘స్వామీ! మీ మూడో కన్ను తెరచి దేవలోకాన్ని తగలబెట్టి, సర్వ నాశనం గావించండి... ఇదే నా కోరిక’ అన్నాడు పిప్పలాదుడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ‘నా కంటి మంటవల్ల దేవతలే కాదు... సర్వప్రకృతీ మాడి మసి అయిపోతుంది’ అని శివుడు ఎంత చెప్పినా పిప్పలాదుడు తన మూర్ఖపు పట్టు వదల్లేదు. దాంతో శివుడు తన మూడో కన్ను కొద్దిగా తెరిచాడు. దాని నుంచి వెలువడిన అగ్ని జ్వాలలు మొదట పిప్పలాదుణ్నే తాకాయి. కొద్ది నిమిషాలైనా ఆ మంటలను తట్టుకోలేక అల్లాడిపోయాడు. ‘పరమేశ్వరా! దేవతల్ని తగలబెట్టమని నిన్ను ప్రార్థిస్తే, తుదకు నా ప్రాణాలకే ఎసరు పెట్టావా, ఇది న్యాయమా?’ అన్నాడు పిప్పలాదుడు శోకిస్తూ. ‘భక్తా! నేను నిన్ను బాధించడంలేదు. నీ కోపమే నిన్ను బాధిస్తున్నది. నువ్వు కోరినట్లు దేవతలను దహించడానికే మూడో కన్ను కొద్దిగా తెరిచాను. కానీ దాని సెగ నీకు తగిలింది. ఎందుకంటే నీ శరీరం దేవతలకు నిలయం. నీ చేతులకు అధిదేవత ఇంద్రుడు. కన్నులకు సూర్యుడు. ముక్కుకు అశ్వనీ దేవతలు. మనసుకు చంద్రుడు. నీ శరీరమంతటా దేవతలు నెలకొని ఉన్నారు. అందుకే అగ్నిజ్వాలలు నీపై ప్రసరించాయి’ అన్నాడు శివుడు. పిప్పలాదుడు తన తప్పు తెలుసుకొని ఈశ్వరుణ్ని స్తుతించాడు. శంకరుడు అగ్ని జ్వాలలను పరిహరించాడు.
క్షమాగుణం అలవరచుకుంటే కోపం శమిస్తుంది. కోపానికి విరుగుడు శాంతి. శాంతి సద్భావనకు దారి తీస్తుంది. ద్రౌపదికి జరిగిన అవమానాలు, అనుభవించిన కష్టాలు ఆమెకు కోపం తెప్పించడం సహజమే! ఆమె ప్రతిజ్ఞలు గొప్ప యుద్ధానికే దారితీశాయి. కాని, చివరకు ఆమె చూపిన ఔదార్యం అప్రతిమానమైనది. ఆమె మాటలు లోకానికి ఒక గుణపాఠం.
దుర్యోధనుణ్ని సంతోషపెట్టడానికి అశ్వత్థామ నిద్రపోతున్న ద్రౌపదీ పుత్రుల తలలుకోసి చంపాడు. ఈ వార్త తెలిసి ద్రౌపది కుప్పకూలిపోయింది. అర్జునుడు ఆమెను ఓదార్చ ప్రయత్నించాడు. ‘నా గాండీవంతో అశ్వత్థామ తల ఖండించి తెచ్చి, నీ పాదాల చెంత పడవేస్తాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అశ్వత్థామ అర్జునుణ్ని చూడగానే భయంతో పారిపోసాగాడు. అర్జునుడు అశ్వత్థామను పట్టి కట్టి తెచ్చి, ద్రౌపది సమక్షాన నిలిపాడు. సిగ్గుతో తలవంచుకొని నిలబడి ఉన్న అశ్వత్థామతో ద్రౌపది ఇలా అన్నది- ‘దయతో ఉండాల్సిన జాతిలో పుట్టిన నీకు పిల్లల్ని చంపడానికి చేతులెలా వచ్చాయి, వారు నీకేం ద్రోహం చేశారు? నిద్రపోతున్నవారిని, యుద్ధానికి సిద్ధంగాలేనివారిని చంపడం తగునా?’ అని నిలదీసింది. ఆమెకు అశ్వత్థామ తల్లి గుర్తుకు వచ్చింది.
‘ద్రోణుడితోపాటు చితిలో పడకుండా, కొడుకును చూసుకుంటూ ఆ తల్లి ఎలాగో బతుకుతూ ఉంది. నేనెలాగూ పిల్లల్ని పోగొట్టుకొని శోకిస్తూ ఉన్నాను. ఇంకో తల్లికీ నాలాంటి దుస్థితే పట్టాలా? ఆ తల్లి శోకాన్ని పోగొట్టండి’- అని కృష్ణార్జునులతో పలికింది. ద్రౌపది కోపం కరుణగా మారి, దయగా పరిణమించి, తుదకు శాంతిని స్థాపించింది.
#Kopam
వేంకటేశ్వర అవతారానికి 3 ప్రధానమైన కారణాలు
1. ఒక నాడు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగారుట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారుట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి, తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా (కలియుగంలో అశ్వమేథయాగం చేసినంత పుణ్యం. అసలు కలియుగంలో చెయ్యడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా) వారి పాపాలని నేను తీసేస్తాను. వారి డబ్బు వెయ్యకపోయినా సరే, తల నీలాలు సమర్పిస్తే చాలు.
2. ద్వాపర యుగంలో యశోదమ్మ చిన్నికృష్ణున్ని పెంచే అదృష్టం కలిగింది. ఈ లోకంలో యశోదమ్మవంటి అదృష్టవంతురాలు ఇంక ఎవ్వరులేరు. యశోదమ్మ అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శనభాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది. కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు. వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే, పోతనాచార్యుల వారు తెలుగులోకి ఆంధ్రీకరించారు. కానీ యశోదమ్మకి ఒక కోరిక మిగిలి పోయింది. రుక్మిణి కల్యాణం చూడలేకపోయింది. అప్పుడు ఆమె అడిగితే, కృష్ణుడు వాగ్థానం చేశాడుట నేను కలియుగంలో వేంకటేశ్వరునిగా అవతరిస్తాను, నీవు వకుళమాతగా వచ్చి నా కల్యాణం చేయించు అని.
3. వేదవతిని పరిగ్రహించాలి (వివాహ మాడాలి)
సీతమ్మ దొరికినట్లుగానే, ఈమె కూడా దర్భల మీద దొరికింది. నెమ్మదిగా పెరిగి యుక్త వయ్యస్సులోకి రాగానే, ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు. అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్తు శ్రీనివాసుడిని వివాహమాడతాను అని. అప్పుడు తండ్రిగారు అన్నారు, శ్రీనివాసుడిని పరిణయమాడడమంటే మాటలా. పార్వతి దేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి. అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్లి తపస్సు చేసిందిట. ఆమె తపస్సు చేస్తుంటే, రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే, వేదవతి వాడిని శపించి (నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని, ఆమెయే సీతమ్మ) అగ్ని ప్రవేశం చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి, కూతురిగా స్వీకరించాడు. కొన్నాళ్ళ తరువాత, రావణుడు సీతమ్మని ఎత్తుకు పోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు. రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడుట, నీ రథంలో ఉన్న సీత నిజ మైన సీత కాదు, మాయ సీత అని. అసలు సీత నా దగ్గర ఉందని. అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి, అగ్ని హోత్రుడి దగ్గర ఉన్న మాయాసీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు. నిజమైన సీత మాత్రం అగ్ని హోత్రుడి దగ్గర ఉండిపోయింది. అసలుసీత తరపున వేదవతి అశోక వనంలో 12 నెలలు ఉండి, రాముడిని రప్పించి, రావణ వాత చేయించింది. వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక, అగ్నిహోత్రుడు దగ్గరకి వెళ్ళిపోయింది.
వేదము యొక్క స్వరూపమే సీత. సీతమ్మ స్వరూపమే వేదవతి. నిజానికి ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కరే. రావణాసురుడి గురుంచి చెబుతూ, రావణుడు వేదాలు చదివాడు, క్రమం తప్పకుండా సంధ్యా వందనం చేసేవాడు. చాలా తపస్సు చేసాడు కాని శ్రద్ధ లేదు, వక్ర బుద్ధి పోలేదు. అందుకే రాముడి చేతిలో మరణించాడు. శంకరుడుకి చాలా పూజలు చేసాడు కానీ, సీతయే పార్వతి అని తెలుసుకోలేక పోయాడు. తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు. 12 నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక, అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు. అప్పుడు రాముడన్నాడు, ఈ అవతారం లో నేను ఏకపత్ని వ్రతున్ని. నేను కలియుగంలో శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని (పద్మావతి అమ్మవారు) పరిణయమాడతనన్నాడు.
1. ఒక నాడు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగారుట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారుట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి, తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా (కలియుగంలో అశ్వమేథయాగం చేసినంత పుణ్యం. అసలు కలియుగంలో చెయ్యడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా) వారి పాపాలని నేను తీసేస్తాను. వారి డబ్బు వెయ్యకపోయినా సరే, తల నీలాలు సమర్పిస్తే చాలు.
2. ద్వాపర యుగంలో యశోదమ్మ చిన్నికృష్ణున్ని పెంచే అదృష్టం కలిగింది. ఈ లోకంలో యశోదమ్మవంటి అదృష్టవంతురాలు ఇంక ఎవ్వరులేరు. యశోదమ్మ అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శనభాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది. కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు. వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే, పోతనాచార్యుల వారు తెలుగులోకి ఆంధ్రీకరించారు. కానీ యశోదమ్మకి ఒక కోరిక మిగిలి పోయింది. రుక్మిణి కల్యాణం చూడలేకపోయింది. అప్పుడు ఆమె అడిగితే, కృష్ణుడు వాగ్థానం చేశాడుట నేను కలియుగంలో వేంకటేశ్వరునిగా అవతరిస్తాను, నీవు వకుళమాతగా వచ్చి నా కల్యాణం చేయించు అని.
3. వేదవతిని పరిగ్రహించాలి (వివాహ మాడాలి)
సీతమ్మ దొరికినట్లుగానే, ఈమె కూడా దర్భల మీద దొరికింది. నెమ్మదిగా పెరిగి యుక్త వయ్యస్సులోకి రాగానే, ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు. అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్తు శ్రీనివాసుడిని వివాహమాడతాను అని. అప్పుడు తండ్రిగారు అన్నారు, శ్రీనివాసుడిని పరిణయమాడడమంటే మాటలా. పార్వతి దేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి. అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్లి తపస్సు చేసిందిట. ఆమె తపస్సు చేస్తుంటే, రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే, వేదవతి వాడిని శపించి (నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని, ఆమెయే సీతమ్మ) అగ్ని ప్రవేశం చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి, కూతురిగా స్వీకరించాడు. కొన్నాళ్ళ తరువాత, రావణుడు సీతమ్మని ఎత్తుకు పోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు. రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడుట, నీ రథంలో ఉన్న సీత నిజ మైన సీత కాదు, మాయ సీత అని. అసలు సీత నా దగ్గర ఉందని. అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి, అగ్ని హోత్రుడి దగ్గర ఉన్న మాయాసీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు. నిజమైన సీత మాత్రం అగ్ని హోత్రుడి దగ్గర ఉండిపోయింది. అసలుసీత తరపున వేదవతి అశోక వనంలో 12 నెలలు ఉండి, రాముడిని రప్పించి, రావణ వాత చేయించింది. వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక, అగ్నిహోత్రుడు దగ్గరకి వెళ్ళిపోయింది.
వేదము యొక్క స్వరూపమే సీత. సీతమ్మ స్వరూపమే వేదవతి. నిజానికి ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కరే. రావణాసురుడి గురుంచి చెబుతూ, రావణుడు వేదాలు చదివాడు, క్రమం తప్పకుండా సంధ్యా వందనం చేసేవాడు. చాలా తపస్సు చేసాడు కాని శ్రద్ధ లేదు, వక్ర బుద్ధి పోలేదు. అందుకే రాముడి చేతిలో మరణించాడు. శంకరుడుకి చాలా పూజలు చేసాడు కానీ, సీతయే పార్వతి అని తెలుసుకోలేక పోయాడు. తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు. 12 నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక, అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు. అప్పుడు రాముడన్నాడు, ఈ అవతారం లో నేను ఏకపత్ని వ్రతున్ని. నేను కలియుగంలో శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని (పద్మావతి అమ్మవారు) పరిణయమాడతనన్నాడు.
తెలంగాణ లో మొట్టమొదటి బంగారు ఆలయం
ఈ అందమైన బంగారు ఆలయం ఆధునిక మరియు ప్రాచీన ఆర్కిటెక్చర్ మిశ్రమానికి ఒక ఉదాహరణ. ఈ ఆలయంలో శ్రీ శ్రీ రాధా గోవింద, స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, చతుర్భుజ జప ఆంజనేయ స్వామి, పంచజన్యేశ్వర స్వామి-శివుడు క్షేత్ర పాలకులు…
#Golden
హరే కృష్ణ ఫౌండేషన్కు చెందిన ఈ ఆలయం, హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉంది.
ఈ అందమైన బంగారు ఆలయం ఆధునిక మరియు ప్రాచీన ఆర్కిటెక్చర్ మిశ్రమానికి ఒక ఉదాహరణ. ఈ ఆలయంలో శ్రీ శ్రీ రాధా గోవింద, స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, చతుర్భుజ జప ఆంజనేయ స్వామి, పంచజన్యేశ్వర స్వామి-శివుడు క్షేత్ర పాలకులు…
#Golden
వేంటకేశ్వరశరణాగతి స్తోతమ్
శేషాచలం సమాసాద్య కశ్యపాద్యా మహర్షయ:,
వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా 1
కలిసంతారకం ముఖ్యం స్తోత్రమేత జ్జపేన్నర :
సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి. 2
కశ్యప ఉవాచ :-
కాదగిహ్రీమంతవిద్యాయా: ప్రాపై ్యవ పరదేవతా,
కలౌ శ్రీ వేంకటేశాఖ్యాతామహం శరణం భజే. 3
అత్రి ఉవాచ :-
అకారాది క్షకారాంత వర్ణైర్య: ప్రతిపాద్యతే,
కలౌ శ్రీ వేంకటేశాఖ్య శ్శరణం మే ఉమాపతి: 4
భరద్వాజ ఉవాచ :-
భగవాన్ భార్గవీకాంతో భక్తాభీప్సితదాయక:
భక్తస్య వేంకటేశాఖ్యో భరద్వాజస్యమేగతి: 5
విశ్వామిత్ర ఉవాచ :-
విరాడ్విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞాన విగ్రహ:,
విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుస్సదా. 6
గౌతమ ఉవాచ :-
గౌర్గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభు:
శరణం గౌతమస్యాస్తు వేంకటాద్రి శిరోమణి: 7
జమదగ్ని ఉవాచ :-
జగత్కర్తా జగద్బర్తా జగద్ధర్తా జగన్మయ:
జమదగ్నే: ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వర: 8
వసిష్ఠ ఉవాచ :-
వస్తు విజ్ఞానమాత్రం యన్నిర్విశేషం సుఖం చ సత్, తద్బ్రహ్యై వాహమస్మీతి వేంకటేశం భజే సదా 9
సప్తర్షి రచితం స్తోత్రం సర్వదా య: ప ఠేన్నర:,
సో భయం ప్రాప్నుయాత్సత్యం సర్వత్ర విజయీ భవేత్. 10
ఇతి శ్రీ మత్సప్తర్షికృత వేంటకేశ్వరశరణాగతి స్తోతమ్
#Venkateshwarasaranagathi stotram
శేషాచలం సమాసాద్య కశ్యపాద్యా మహర్షయ:,
వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా 1
కలిసంతారకం ముఖ్యం స్తోత్రమేత జ్జపేన్నర :
సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి. 2
కశ్యప ఉవాచ :-
కాదగిహ్రీమంతవిద్యాయా: ప్రాపై ్యవ పరదేవతా,
కలౌ శ్రీ వేంకటేశాఖ్యాతామహం శరణం భజే. 3
అత్రి ఉవాచ :-
అకారాది క్షకారాంత వర్ణైర్య: ప్రతిపాద్యతే,
కలౌ శ్రీ వేంకటేశాఖ్య శ్శరణం మే ఉమాపతి: 4
భరద్వాజ ఉవాచ :-
భగవాన్ భార్గవీకాంతో భక్తాభీప్సితదాయక:
భక్తస్య వేంకటేశాఖ్యో భరద్వాజస్యమేగతి: 5
విశ్వామిత్ర ఉవాచ :-
విరాడ్విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞాన విగ్రహ:,
విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుస్సదా. 6
గౌతమ ఉవాచ :-
గౌర్గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభు:
శరణం గౌతమస్యాస్తు వేంకటాద్రి శిరోమణి: 7
జమదగ్ని ఉవాచ :-
జగత్కర్తా జగద్బర్తా జగద్ధర్తా జగన్మయ:
జమదగ్నే: ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వర: 8
వసిష్ఠ ఉవాచ :-
వస్తు విజ్ఞానమాత్రం యన్నిర్విశేషం సుఖం చ సత్, తద్బ్రహ్యై వాహమస్మీతి వేంకటేశం భజే సదా 9
సప్తర్షి రచితం స్తోత్రం సర్వదా య: ప ఠేన్నర:,
సో భయం ప్రాప్నుయాత్సత్యం సర్వత్ర విజయీ భవేత్. 10
ఇతి శ్రీ మత్సప్తర్షికృత వేంటకేశ్వరశరణాగతి స్తోతమ్
#Venkateshwarasaranagathi stotram
చాలా అరుదుగా దొరికే సూర్య మండల
స్త్రోత్రం..!!
రోజూ చడవలేకపోయినా..వారంలో ఒకరోజు..ఆదివారం నాడు చదివినా.. సమస్త పాపాల్ని హరించి..పుణ్యఫలం పెంచే స్తోత్రం..!!💐
నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే
సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే
సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||
యన్మండలం దీప్తికరం విశాలం |
రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||
యన్మండలం దేవగణైః సుపూజితం |
విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||
యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం |
త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |
సమస్త తేజోమయ దివ్యరూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||
యన్మండలం గూఢమతి ప్రబోధం |
ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వ పాపక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||
యన్మండలం వ్యాధివినాశదక్షం |
యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ ||
యన్మండలం వేదవిదో వదంతి |
గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ ||
యన్మండలం సర్వజనైశ్చ పూజితం |
జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౮ ||
యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం |
యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౯ ||
యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం |
ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౦ ||
యన్మండలం సర్వగతస్య విష్ణోః |
ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౧ ||
యన్మండలం వేదవిదోపగీతం |
యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౨ ||
సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||
ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం..సంపూర్ణం..||💐
#Suryamandala
స్త్రోత్రం..!!
రోజూ చడవలేకపోయినా..వారంలో ఒకరోజు..ఆదివారం నాడు చదివినా.. సమస్త పాపాల్ని హరించి..పుణ్యఫలం పెంచే స్తోత్రం..!!💐
నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే
సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే
సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||
యన్మండలం దీప్తికరం విశాలం |
రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||
యన్మండలం దేవగణైః సుపూజితం |
విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||
యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం |
త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |
సమస్త తేజోమయ దివ్యరూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||
యన్మండలం గూఢమతి ప్రబోధం |
ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వ పాపక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||
యన్మండలం వ్యాధివినాశదక్షం |
యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ ||
యన్మండలం వేదవిదో వదంతి |
గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ ||
యన్మండలం సర్వజనైశ్చ పూజితం |
జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౮ ||
యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం |
యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౯ ||
యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం |
ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౦ ||
యన్మండలం సర్వగతస్య విష్ణోః |
ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౧ ||
యన్మండలం వేదవిదోపగీతం |
యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౨ ||
సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||
ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం..సంపూర్ణం..||💐
#Suryamandala
స్నేహం
సృష్టిలో మధురమైంది స్నేహం. స్నేహం ప్రేమకు ఆలవాలం, సంతృప్తికి నిలయం. కాఠిన్యానికి తావివ్వనిది స్నేహం. స్వార్థానికి చోటులేనిది స్నేహం. కపటం, నాటకం, దౌష్ట్యం, ద్రోహం, అబద్ధం, అపకారం లాంటివాటిని దరిచేరనీయనిది స్నేహం. సద్భావానికి, సద్బుద్ధికి స్థావరమది. త్యాగానికి ప్రతిరూపమది. స్నేహానికి ఎల్లలు లేవు. అవధులు లేవు. పరిమితులు లేవు. స్నేహమొక స్రవంతి. అది ఆశలను చిగురింపజేస్తుంది. ఆశయాలను తలపింపజేస్తుంది.
జీవితంలో మంచి స్నేహితుడు దొరకడం కష్టం. ఒకసారి దొరికాక చేజార్చుకోకుండా ఉండగలగడమే మనం స్నేహితుడికిచ్చే నిజమైన విలువ. సజ్జనులతో చేసే స్నేహం శుక్లపక్ష చంద్రుడి లాంటిది. దుర్జన స్నేహం కృష్ణపక్షంలోని చంద్రుడిలా క్షీణిస్తుంటుంది. అందుకే యుక్తాయుక్త వివేచనతో స్నేహబంధం ఏర్పరచుకోవాలని ఆర్యాసప్తశతికర్త సుందర పాండ్యుడెప్పుడో ఉపదేశించాడు. చిన్నచిన్న విషయాలకు మనసు చివుక్కుమనకుండా చూసుకోవాలి. స్వల్ప ప్రయోజనాలు, స్వప్రయోజనాలకు ఆమడదూరంలో ఉండాలి. తగాదాల్లేకుండా జాగ్రత్తపడాలి. వివాదాలకు తావివ్వకుండా చూసుకోవాలి. విమర్శలతో మనసు వికలం కాకుండా ఉండాలి.
తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్ళు కావు. తీయగా మాట్లాడేవాళ్లు, దగ్గరగా ఉండేవాళ్లు, కులాసాగా నవ్వుతూ, కబుర్లాడేవాళ్లందరూ స్నేహితులు కారు. మనసునిండా ద్వేషం నింపుకొని, పైకిమాత్రం సానుకూలంగా, సన్నిహితంగా కనిపించే వారెందరో ఉంటారు చుట్టూరా. మన ఎదుట పొగడుతూ చాటుగా విమర్శించే వారుంటారు. నోటితో మాట్లాడుతూనే, నొసటితో వెక్కిరించేవాళ్ళు కొల్లలు. మేకవన్నెపులులు వారు.
సదుపదేశమందించేవారు, కర్కశమనిపించినా శ్రేయోదాయకంగా మాట్లాడేవారు, నిజాన్ని నిష్కర్షగా చెప్పేవారు నిజమైన స్నేహితులు. పాపపు పనులను చేయనీయకుండా, హితవు పలుకుతూ, సత్కార్యాల్లో పాల్గొనేలా చేస్తూ, రహస్యాలను అతి గోప్యంగా ఉంచుతూ, మంచి గుణాలనందరికీ తెలియజేస్తూ, ఆపద సమయాల్లో ఆదుకుంటూ, అవసరానికి ఆసరాగా ఉంటూ, ఎప్పటికప్పుడు సాయపడుతూండేవారే సన్మిత్రులని భర్తృహరి సలక్షణంగా వివరించాడు. రామాయణంలో శ్రీరామచంద్రుడంతటి వాడికి సుగ్రీవుడు, హనుమంతుడు మిత్రులుగా సహకరించారు. శ్రీకృష్ణుడు, కుచేలుడు బాల్యమిత్రులు. కాబట్టే ఎన్నో ఏళ్ల తరవాత కలుసుకున్న కుచేలుణ్ని ఆదరించి, కౌగిలించుకొని, పాదాలు కడిగి సింహాసనంపై కూర్చోబెట్టుకొని, సగౌరవంగా ఆత్మీయతను పంచాడు శ్రీకృష్ణుడు. కుచేలుడికి అఖండ సంపద చేకూర్చాడు. అదే స్నేహభాగ్యం.
రారాజు సుయోధనుడు కర్ణుడితో కుదిరిన స్నేహానికి చిహ్నంగా అభిమాన పురస్సరంగా అర్ధసింహాసన గౌరవం అందించాడు. స్నేహం విలువను పెంచాడు. రాజ్యసంరక్షణలో చంద్రగుప్తుడికి చాణక్యుడు, శ్రీకృష్ణదేవరాయలకు తిమ్మరుసు స్నేహితుల్లా వ్యవహరించారు. స్నేహబంధంలో కష్టం ఇష్టం అవుతుంది. దుఃఖం సుఖంగా పరిణమిస్తుంది. ఆపద సంపదగా గోచరిస్తుంది. స్నేహం అనే రెండక్షరాల్లో ఒకటి నీవు, మరొకటి నేనుగా ప్రకాశమానం కావాలి. ఒకరికోసం మరొకరుగా జీవించాలి. స్నేహభావం దినదిన ప్రవర్ధమానం కావాలి. అది నీటిమీది రాతలా కాకుండా, శిలాశాసనంలా శాశ్వతంగా నిలవాలి. ఆ స్నేహబంధమే మధురాతి మధురం!
అందరికీ మరొకసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
🙏🙏🙏
#Friendship
సృష్టిలో మధురమైంది స్నేహం. స్నేహం ప్రేమకు ఆలవాలం, సంతృప్తికి నిలయం. కాఠిన్యానికి తావివ్వనిది స్నేహం. స్వార్థానికి చోటులేనిది స్నేహం. కపటం, నాటకం, దౌష్ట్యం, ద్రోహం, అబద్ధం, అపకారం లాంటివాటిని దరిచేరనీయనిది స్నేహం. సద్భావానికి, సద్బుద్ధికి స్థావరమది. త్యాగానికి ప్రతిరూపమది. స్నేహానికి ఎల్లలు లేవు. అవధులు లేవు. పరిమితులు లేవు. స్నేహమొక స్రవంతి. అది ఆశలను చిగురింపజేస్తుంది. ఆశయాలను తలపింపజేస్తుంది.
జీవితంలో మంచి స్నేహితుడు దొరకడం కష్టం. ఒకసారి దొరికాక చేజార్చుకోకుండా ఉండగలగడమే మనం స్నేహితుడికిచ్చే నిజమైన విలువ. సజ్జనులతో చేసే స్నేహం శుక్లపక్ష చంద్రుడి లాంటిది. దుర్జన స్నేహం కృష్ణపక్షంలోని చంద్రుడిలా క్షీణిస్తుంటుంది. అందుకే యుక్తాయుక్త వివేచనతో స్నేహబంధం ఏర్పరచుకోవాలని ఆర్యాసప్తశతికర్త సుందర పాండ్యుడెప్పుడో ఉపదేశించాడు. చిన్నచిన్న విషయాలకు మనసు చివుక్కుమనకుండా చూసుకోవాలి. స్వల్ప ప్రయోజనాలు, స్వప్రయోజనాలకు ఆమడదూరంలో ఉండాలి. తగాదాల్లేకుండా జాగ్రత్తపడాలి. వివాదాలకు తావివ్వకుండా చూసుకోవాలి. విమర్శలతో మనసు వికలం కాకుండా ఉండాలి.
తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్ళు కావు. తీయగా మాట్లాడేవాళ్లు, దగ్గరగా ఉండేవాళ్లు, కులాసాగా నవ్వుతూ, కబుర్లాడేవాళ్లందరూ స్నేహితులు కారు. మనసునిండా ద్వేషం నింపుకొని, పైకిమాత్రం సానుకూలంగా, సన్నిహితంగా కనిపించే వారెందరో ఉంటారు చుట్టూరా. మన ఎదుట పొగడుతూ చాటుగా విమర్శించే వారుంటారు. నోటితో మాట్లాడుతూనే, నొసటితో వెక్కిరించేవాళ్ళు కొల్లలు. మేకవన్నెపులులు వారు.
సదుపదేశమందించేవారు, కర్కశమనిపించినా శ్రేయోదాయకంగా మాట్లాడేవారు, నిజాన్ని నిష్కర్షగా చెప్పేవారు నిజమైన స్నేహితులు. పాపపు పనులను చేయనీయకుండా, హితవు పలుకుతూ, సత్కార్యాల్లో పాల్గొనేలా చేస్తూ, రహస్యాలను అతి గోప్యంగా ఉంచుతూ, మంచి గుణాలనందరికీ తెలియజేస్తూ, ఆపద సమయాల్లో ఆదుకుంటూ, అవసరానికి ఆసరాగా ఉంటూ, ఎప్పటికప్పుడు సాయపడుతూండేవారే సన్మిత్రులని భర్తృహరి సలక్షణంగా వివరించాడు. రామాయణంలో శ్రీరామచంద్రుడంతటి వాడికి సుగ్రీవుడు, హనుమంతుడు మిత్రులుగా సహకరించారు. శ్రీకృష్ణుడు, కుచేలుడు బాల్యమిత్రులు. కాబట్టే ఎన్నో ఏళ్ల తరవాత కలుసుకున్న కుచేలుణ్ని ఆదరించి, కౌగిలించుకొని, పాదాలు కడిగి సింహాసనంపై కూర్చోబెట్టుకొని, సగౌరవంగా ఆత్మీయతను పంచాడు శ్రీకృష్ణుడు. కుచేలుడికి అఖండ సంపద చేకూర్చాడు. అదే స్నేహభాగ్యం.
రారాజు సుయోధనుడు కర్ణుడితో కుదిరిన స్నేహానికి చిహ్నంగా అభిమాన పురస్సరంగా అర్ధసింహాసన గౌరవం అందించాడు. స్నేహం విలువను పెంచాడు. రాజ్యసంరక్షణలో చంద్రగుప్తుడికి చాణక్యుడు, శ్రీకృష్ణదేవరాయలకు తిమ్మరుసు స్నేహితుల్లా వ్యవహరించారు. స్నేహబంధంలో కష్టం ఇష్టం అవుతుంది. దుఃఖం సుఖంగా పరిణమిస్తుంది. ఆపద సంపదగా గోచరిస్తుంది. స్నేహం అనే రెండక్షరాల్లో ఒకటి నీవు, మరొకటి నేనుగా ప్రకాశమానం కావాలి. ఒకరికోసం మరొకరుగా జీవించాలి. స్నేహభావం దినదిన ప్రవర్ధమానం కావాలి. అది నీటిమీది రాతలా కాకుండా, శిలాశాసనంలా శాశ్వతంగా నిలవాలి. ఆ స్నేహబంధమే మధురాతి మధురం!
అందరికీ మరొకసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
🙏🙏🙏
#Friendship
నేడు చక్కని సంతానాన్నిచ్చే గరుడ పంచమి
🕉🕉🕉🕉🕉🕉🕉🕉
కశ్యప ప్రజాపతికి వినత .. కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి ... 'నాగ పంచమి'గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని 'గరుడ పంచమి' అని కూడా పిలుస్తుంటారు.
శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్పభయం లేకుండా వుండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే ' గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున, గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది.
సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా ... లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది.
అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన ... ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది.
#Garuda #Panchami
🕉🕉🕉🕉🕉🕉🕉🕉
కశ్యప ప్రజాపతికి వినత .. కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి ... 'నాగ పంచమి'గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని 'గరుడ పంచమి' అని కూడా పిలుస్తుంటారు.
శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్పభయం లేకుండా వుండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే ' గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున, గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది.
సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా ... లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది.
అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన ... ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది.
#Garuda #Panchami
జన్మ నక్షత్ర పాదమును బట్టి శ్రివిష్ణు సహస్ర నామ పారాయణం
( జన్మ నక్షత్ర పాదమును బట్టి శ్లోకము పైన తెలిపిన ప్రకారము ఆ శ్లోకమును 108 సార్లు పారాయణము చేయవలెను)
హరిః ఓమ్..
అశ్వని 1వ పాదం
విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః 01
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః
అశ్వని 2వ పాదం
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః 02
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ
అశ్వని 3వ పాదం
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః 03
నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః
అశ్వని 4వ పాదం
సర్వ శ్శర్వ శ్శివ స్థ్సాణుః భూతాది ర్నిధి రవ్యయః 04
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః
భరణి 1వ పాదం
స్వయంభూ శ్శంభు రాదిత్యః పుష్క రాక్షో మహాస్వనః05
అనాదినిదనో ధాతా విధాతా ధాతు రుత్తమః
భరణి 2వ పాదం
అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః 06
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవి రో ధ్రువః
భరణి 3వ పాదం
అగ్రాహ్య శ్వాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః 07
ప్రభూత స్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరమ్
భరణి 4వ పాదం
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః 08
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః
కృత్తిక 1వ పాదం
ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః 09
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతి రాత్మవాన్
కృత్తిక 2వ పాదం
సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః 10
అహ స్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః
కృత్తిక 3వ పాదం
అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః 11
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః
కృత్తిక 4వ పాదం
వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమిత స్సమః 12
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః
రోహిణి 1వ పాదం
రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః 13
అమృత శ్శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః
రోహిణి 2వ పాదం
సర్వగ స్సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్ధనః 14
వేదో వేదవి దవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః
రోహిణి 3వ పాదం
లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః 15
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్ర శ్చతుర్భుజః
రోహిణి 4వ పాదం
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః 16
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః
మృగశిర 1వ పాదం
ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః 17
అతీంద్ర స్సంగ్రహ స్సర్గో ధృతాత్మా నియమో యమః
మృగశిర 2వ పాదం
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః 18
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబ లః
మృగశిర 3వ పాదం
మహాబుద్ది ర్మహావీర్యో మహాశక్త ర్మహాద్యుతిః 19
అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్
మృగశిర 4వ పాదం
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః 20
అనిరుద్ధ స్సురానందో గోవిందో గోవిదాం పతిః
ఆరుద్ర 1వ పాదం
మరీచి ర్దమనో హంసః సుపర్ణో భజగోత్తమః 21
హిరణ్యనాభ స్సుతపాః పద్మనాభః ప్రజాపతిః
ఆరుద్ర 2వ పాదం
అమృత్యు స్సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిర ? 22
అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా
ఆరుద్ర 3వ పాదం
గురు ర్గురుతమో ధామ సత్య స్సత్య పరాక్రమః 23
నిమిషో నిమష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః
ఆరుద్ర 4వ పాదం
అగ్రణీ ర్గ్రామణీ శ్శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః 24
సహస్రముర్దా విశ్వాత్మా సహస్రాక్ష స్సహస్స్రపాత్
పునర్వసు 1వ పాదం
ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః 25
అహ స్సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః
పునర్వసు 2వ పాదం
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ సృడ్ విశ్వభుగ్ విభుః 26
సత్కర్తా సత్కృత స్సాధుః జహ్ను ర్నారాయణో నరః
పునర్వసు 3వ పాదం
అసం ఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృ చ్ఛుచిః 27
సిద్ధార్ధః సిద్ధసంకల్పః సిద్ధిర స్సిద్ధిసాధనః
పునర్వసు 4వ పాదం
వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదదః 28
వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్శ్రుతిసాగరః
పుష్యమి 1వ పాదం
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః 29
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశ నః
పుష్యమి 2వ పాదం
ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః 30
బుుద్ధ స్స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశు ర్భాస్కరద్యుతిః
పుష్యమి 3వ పాదం
అమృతాంశూద్భవో భానుః శశబిందు స్సురేశ్వరః 31
ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః
పుష్యమి 4వ పాదం
భూతభవ్య భవన్నాథః పవనః పావనోనలః 32
కామహా కామకృత్ కాన్తః కామః కామప్రదః ప్రభుః
ఆశ్లేష 1వ పాదం
యుగాదికృ ద్యుగావర్తో నైకమాయో మహాశనః 33
అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిదనన్తజిత్
ఆశ్లేష 2వ పాదం
ఇష్టో విశిష్ట శ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః 34
క్రోధహః క్రోధకృత్ కర్తా విశ్వబాహు ర్మహీధరః
ఆశ్లేష 3వ పాదం
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః 35
అపాంనిధి రధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః
ఆశ్లేష 4వ పాదం
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః 36
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవ: పురన్దరః
మఖ 1వ పాదం
అశోక స్తారణ స్తారః శూర శ్శౌరి ర్జనేశ్వరః 37
అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మ నిభేక్షణః
మఖ 2వ పాదం
పద్మనాభో రవిందాక్షః పద్మగర్భ శ్శరీరభృత్ 38
మహర్ధి బుుద్దో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః
మఖ 3వ పాదం
అతుల శ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః 39
సర్వ లక్షణ లక్షణ్యో
( జన్మ నక్షత్ర పాదమును బట్టి శ్లోకము పైన తెలిపిన ప్రకారము ఆ శ్లోకమును 108 సార్లు పారాయణము చేయవలెను)
హరిః ఓమ్..
అశ్వని 1వ పాదం
విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః 01
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః
అశ్వని 2వ పాదం
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః 02
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ
అశ్వని 3వ పాదం
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః 03
నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః
అశ్వని 4వ పాదం
సర్వ శ్శర్వ శ్శివ స్థ్సాణుః భూతాది ర్నిధి రవ్యయః 04
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః
భరణి 1వ పాదం
స్వయంభూ శ్శంభు రాదిత్యః పుష్క రాక్షో మహాస్వనః05
అనాదినిదనో ధాతా విధాతా ధాతు రుత్తమః
భరణి 2వ పాదం
అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః 06
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవి రో ధ్రువః
భరణి 3వ పాదం
అగ్రాహ్య శ్వాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః 07
ప్రభూత స్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరమ్
భరణి 4వ పాదం
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః 08
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః
కృత్తిక 1వ పాదం
ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః 09
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతి రాత్మవాన్
కృత్తిక 2వ పాదం
సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః 10
అహ స్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః
కృత్తిక 3వ పాదం
అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః 11
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః
కృత్తిక 4వ పాదం
వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమిత స్సమః 12
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః
రోహిణి 1వ పాదం
రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః 13
అమృత శ్శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః
రోహిణి 2వ పాదం
సర్వగ స్సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్ధనః 14
వేదో వేదవి దవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః
రోహిణి 3వ పాదం
లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః 15
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్ర శ్చతుర్భుజః
రోహిణి 4వ పాదం
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః 16
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః
మృగశిర 1వ పాదం
ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః 17
అతీంద్ర స్సంగ్రహ స్సర్గో ధృతాత్మా నియమో యమః
మృగశిర 2వ పాదం
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః 18
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబ లః
మృగశిర 3వ పాదం
మహాబుద్ది ర్మహావీర్యో మహాశక్త ర్మహాద్యుతిః 19
అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్
మృగశిర 4వ పాదం
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః 20
అనిరుద్ధ స్సురానందో గోవిందో గోవిదాం పతిః
ఆరుద్ర 1వ పాదం
మరీచి ర్దమనో హంసః సుపర్ణో భజగోత్తమః 21
హిరణ్యనాభ స్సుతపాః పద్మనాభః ప్రజాపతిః
ఆరుద్ర 2వ పాదం
అమృత్యు స్సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిర ? 22
అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా
ఆరుద్ర 3వ పాదం
గురు ర్గురుతమో ధామ సత్య స్సత్య పరాక్రమః 23
నిమిషో నిమష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః
ఆరుద్ర 4వ పాదం
అగ్రణీ ర్గ్రామణీ శ్శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః 24
సహస్రముర్దా విశ్వాత్మా సహస్రాక్ష స్సహస్స్రపాత్
పునర్వసు 1వ పాదం
ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః 25
అహ స్సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః
పునర్వసు 2వ పాదం
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ సృడ్ విశ్వభుగ్ విభుః 26
సత్కర్తా సత్కృత స్సాధుః జహ్ను ర్నారాయణో నరః
పునర్వసు 3వ పాదం
అసం ఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృ చ్ఛుచిః 27
సిద్ధార్ధః సిద్ధసంకల్పః సిద్ధిర స్సిద్ధిసాధనః
పునర్వసు 4వ పాదం
వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదదః 28
వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్శ్రుతిసాగరః
పుష్యమి 1వ పాదం
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః 29
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశ నః
పుష్యమి 2వ పాదం
ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః 30
బుుద్ధ స్స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశు ర్భాస్కరద్యుతిః
పుష్యమి 3వ పాదం
అమృతాంశూద్భవో భానుః శశబిందు స్సురేశ్వరః 31
ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః
పుష్యమి 4వ పాదం
భూతభవ్య భవన్నాథః పవనః పావనోనలః 32
కామహా కామకృత్ కాన్తః కామః కామప్రదః ప్రభుః
ఆశ్లేష 1వ పాదం
యుగాదికృ ద్యుగావర్తో నైకమాయో మహాశనః 33
అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిదనన్తజిత్
ఆశ్లేష 2వ పాదం
ఇష్టో విశిష్ట శ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః 34
క్రోధహః క్రోధకృత్ కర్తా విశ్వబాహు ర్మహీధరః
ఆశ్లేష 3వ పాదం
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః 35
అపాంనిధి రధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః
ఆశ్లేష 4వ పాదం
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః 36
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవ: పురన్దరః
మఖ 1వ పాదం
అశోక స్తారణ స్తారః శూర శ్శౌరి ర్జనేశ్వరః 37
అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మ నిభేక్షణః
మఖ 2వ పాదం
పద్మనాభో రవిందాక్షః పద్మగర్భ శ్శరీరభృత్ 38
మహర్ధి బుుద్దో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః
మఖ 3వ పాదం
అతుల శ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః 39
సర్వ లక్షణ లక్షణ్యో
లక్ష్మీవాన్ సమితింజయః
మఖ 4వ పాదం
విక్షరో రోహితో మార్గో హేదు ర్దామోదర స్సహః 40
మహీధరో మహాభాగో వేగవా నమితాశనః
పుబ్బ 1వ పాదం
ఉద్భవ: క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః 41
కరణం కారణం కర్తా వికర్త గహనో గుహః
పుబ్బ 2వ పాదం
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః 42
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్ట శ్శుభేక్షణః
పుబ్బ 3వ పాదం
రామో విరామో విరతోమార్గో నేయో నయో నయః 43
వీర శ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవి దుత్తమః
పుబ్బ 4వ పాదం
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః 44
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః
ఉత్తర 1వ పాదం
బుుతు స్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః 45
ఉగ్ర స్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ :
ఉత్తర 2వ పాదం
విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ 46
అర్థో నర్థో మహాకోశో మహా భోగో మహాధనః
ఉత్తర 3వ పాదం
అనిర్విణ్ణ స్థ్సవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః 47
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామ స్సమీహనః
ఉత్తర 4వ పాదం
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాంగతిః 48
సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్
హస్త 1వ పాదం
సువ్రత స్సుముఖ స్సూక్ష్మః సుఘోష స్సుఖద స్సుహృత్49
మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః
హస్త 2వ పాదం
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ 50
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః
హస్త 3వ పాదం
ధర్మగుప్ ధర్మకృత్ ధర్మీ సదసక్షర మస్తక్షరమ్ 51
అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః
హస్త 4వ పాదం
గభస్తినేమి స్సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః 52
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృత్ గురుః
చిత్త 1వ పాదం
ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః 53
శరీరభూతభృ ద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః
చిత్త 2వ పాదం
సోమపో మృతప స్సోమః పురుజిత్ పురుసత్తమః 54
వినయో జయ స్సత్యసంధో దాశార్హ స్సాత్వతాంపతిః
మఖ 4వ పాదం
విక్షరో రోహితో మార్గో హేదు ర్దామోదర స్సహః 40
మహీధరో మహాభాగో వేగవా నమితాశనః
పుబ్బ 1వ పాదం
ఉద్భవ: క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః 41
కరణం కారణం కర్తా వికర్త గహనో గుహః
పుబ్బ 2వ పాదం
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః 42
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్ట శ్శుభేక్షణః
పుబ్బ 3వ పాదం
రామో విరామో విరతోమార్గో నేయో నయో నయః 43
వీర శ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవి దుత్తమః
పుబ్బ 4వ పాదం
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః 44
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః
ఉత్తర 1వ పాదం
బుుతు స్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః 45
ఉగ్ర స్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ :
ఉత్తర 2వ పాదం
విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ 46
అర్థో నర్థో మహాకోశో మహా భోగో మహాధనః
ఉత్తర 3వ పాదం
అనిర్విణ్ణ స్థ్సవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః 47
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామ స్సమీహనః
ఉత్తర 4వ పాదం
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాంగతిః 48
సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్
హస్త 1వ పాదం
సువ్రత స్సుముఖ స్సూక్ష్మః సుఘోష స్సుఖద స్సుహృత్49
మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః
హస్త 2వ పాదం
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ 50
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః
హస్త 3వ పాదం
ధర్మగుప్ ధర్మకృత్ ధర్మీ సదసక్షర మస్తక్షరమ్ 51
అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః
హస్త 4వ పాదం
గభస్తినేమి స్సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః 52
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృత్ గురుః
చిత్త 1వ పాదం
ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః 53
శరీరభూతభృ ద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః
చిత్త 2వ పాదం
సోమపో మృతప స్సోమః పురుజిత్ పురుసత్తమః 54
వినయో జయ స్సత్యసంధో దాశార్హ స్సాత్వతాంపతిః
Continued .....
చిత్త 3వ పాదం
జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః 55
అంభో నిధి రనంతాత్మా మహోదధిశయోంతకః
చిత్త 4వ పాదం
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోద నః 56
ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః
స్వాతి 1వ పాదం
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః 57
త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగః కృతాంతకృత్
స్వాతి 2వ పాదం
మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ 58
గుహ్యో గ భీరో గహనో గుప్త శ్చక్ర గదాధరః
స్వాతి 3వ పాదం
వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢ స్సంకర్షణో చ్యుతః 59
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః
స్వాతి 4వ పాదం
భగవాన్ భగహా నందీ వనమాలీ హలాయుధః 60
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణు ర్గతిసత్తమః
విశాఖ 1వ పాదం
సుధన్వా ఖండపరశుః దారుణో ద్రవిణప్రదః 61
దివిస్పృక్ సర్వ దృక్ వ్యాసో వాచస్పతి రయోనిజః
విశాఖ 2వ పాదం
త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ 62
సన్న్యాసకృ చ్ఛమ శ్శాంతో నిష్ఠాశాంతిః పరాయణః
విశాఖ 3వ పాదం
శుభాంగ శ్శాంతిద స్స్రష్టా కుముదః కువలేశయః 63
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః
విశాఖ 4వ పాదం
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః 64
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః
అనురాధ 1వ పాదం
శ్రీదశ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్శ్రీవిభావనః 65
శ్రీధర శ్శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః
అనురాధ 2వ పాదం
స్వక్ష స్స్వం గ శ్శతానందో నంది ర్జ్యోతి ర్గణేశ్వరః 66
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః
అనురాధ 3వ పాదం
ఉదీర్ణ స్సర్వతశ్చక్షుః అనీశ శ్శాశ్వతః స్థిరః 67
భూశయో భూషణో భూతిః విశోక శ్శోకనాశనః
అనురాధ 4వ పాదం
అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః 68
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః
జ్యేష్ఠ 1వ పాదం
కాలనేమి నిహావీర శౌరిః శూర శ్శూరజనేశ్వరః 69
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః
జ్యేష్ఠ 2వ పాదం
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః 70
అనిర్దేశ్యవపు ర్విష్ణుః వీరో నంతో ధనంజయః
జ్యేష్ఠ 3వ పాదం
బ్ర హ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః 71
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః
జ్యేష్ఠ 4వ పాదం
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః 72
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః
మూల 1వ పాదం
స్తవ్య స్త్సవప్రియ స్త్సోత్రం స్తుత స్త్సోతా రణప్రియః 73
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః
మూల 2వ పాదం
మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః 74
వసుప్రదో వాసుదేవో వసు ర్వసుమనా హవిః
మూల 3వ పాదం
సద్గతి స్సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః 75
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః
మూల 4వ పాదం
భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయోనలః 76
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః
పూర్వాషాడ 1వ పాదం
విశ్వమూర్తి ర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్ 77
అనేకమూర్తి రవ్యక్తః శతమూర్తి శ్శతాననః
పూర్వాషాడ 2వ పాదం
ఏకో నైక స్స వః కః కిం యత్తత్పద మనుత్తమమ్ 78
లోకబంధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః
పూర్వాషాడ 3వ పాదం
సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చంద నాంగదీ 79
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః
పూర్వాషాడ 5వ పాదం
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ 80
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః
ఉత్తరాషాడ 1వ పాదం
తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్ర భృతాం వరః 81
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః
ఉత్తరాషాడ 2వ పాదం
చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహశ్చతుర్గతిః 82
చతురాత్మా చతుర్భావః చతుర్వేదవి దేకపాత్
ఉత్తరాషాడ 3వ పాదం
సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః 83
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా
ఉత్తరాషాడ 4వ పాదం
శుభాంగో లోకసారంగః సుతన్తు స్తనువర్ధనః 84
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః
శ్రవణం 1వ పాదం
ఉద్భవ స్సుందర స్సుందో రత్ననాభ స్సులోచనః 85
అర్కో వాజసని శ్శృంగీ జయంతః సర్వవిజ్జయీ
శ్రవణం 2వ పాదం
సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః 86
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః
శ్రవణం 3వ పాదం
కుముదః కున్దరః కుందః పర్జన్యః పావనో నిలః 87
అమృతాంశో మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః
శ్రవణం 4వ పాదం
సులభ ససువ్రత స్సిద్ధః శత్రుజి చ్ఛత్రుతాపనః 88
న్యుగ్రోధోదుమ్బరో శ్వత్థః చాణూరాంధ్ర నిషూదనః
ధనిష్ట 1వ పాదం
సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైధా స్సప్తవాహనః 89
అమూర్తి రనఘో చింత్యో భయకృత భయనాశనః
ధనిష్ట 2వ పాదం
అణుర్ బృహత్ కృశః స్థూలో గుణభృ న్నిర్గుణో మహాన్90
అధృత స్స్వదృత స్స్వాస్థ్య: ప్రాగ్వంశో వంశ వర్ధనః
ధనిష్ట 3వ పాదం
భారభృత్ కథితో యోగీ యోగీశ స్సర్వ కామదః 91
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయు వాహనః
ధనిష్ట 4వ పాదం
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమః 92
అపరాజిత స్సర్వసహో నియంతా నియమో యమః
శతభిషం 1వ పాదం
సత్త్వవాన్ సాత్విక స్సత్యః సత్యధర్మ పరాయణః 93
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః
శతభిషం 2వ పాదం
విహాయసగతి ర్జ్యోతిః సురచి ర్హుతభు గ్విభుః 94
రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః
శతభిషం 3వ పాదం
అనంత హుతభుగ్భోక్తా సుఖదో నైకదో గ్రజః
చిత్త 3వ పాదం
జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః 55
అంభో నిధి రనంతాత్మా మహోదధిశయోంతకః
చిత్త 4వ పాదం
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోద నః 56
ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః
స్వాతి 1వ పాదం
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః 57
త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగః కృతాంతకృత్
స్వాతి 2వ పాదం
మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ 58
గుహ్యో గ భీరో గహనో గుప్త శ్చక్ర గదాధరః
స్వాతి 3వ పాదం
వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢ స్సంకర్షణో చ్యుతః 59
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః
స్వాతి 4వ పాదం
భగవాన్ భగహా నందీ వనమాలీ హలాయుధః 60
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణు ర్గతిసత్తమః
విశాఖ 1వ పాదం
సుధన్వా ఖండపరశుః దారుణో ద్రవిణప్రదః 61
దివిస్పృక్ సర్వ దృక్ వ్యాసో వాచస్పతి రయోనిజః
విశాఖ 2వ పాదం
త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ 62
సన్న్యాసకృ చ్ఛమ శ్శాంతో నిష్ఠాశాంతిః పరాయణః
విశాఖ 3వ పాదం
శుభాంగ శ్శాంతిద స్స్రష్టా కుముదః కువలేశయః 63
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః
విశాఖ 4వ పాదం
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః 64
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః
అనురాధ 1వ పాదం
శ్రీదశ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్శ్రీవిభావనః 65
శ్రీధర శ్శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః
అనురాధ 2వ పాదం
స్వక్ష స్స్వం గ శ్శతానందో నంది ర్జ్యోతి ర్గణేశ్వరః 66
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః
అనురాధ 3వ పాదం
ఉదీర్ణ స్సర్వతశ్చక్షుః అనీశ శ్శాశ్వతః స్థిరః 67
భూశయో భూషణో భూతిః విశోక శ్శోకనాశనః
అనురాధ 4వ పాదం
అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః 68
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః
జ్యేష్ఠ 1వ పాదం
కాలనేమి నిహావీర శౌరిః శూర శ్శూరజనేశ్వరః 69
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః
జ్యేష్ఠ 2వ పాదం
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః 70
అనిర్దేశ్యవపు ర్విష్ణుః వీరో నంతో ధనంజయః
జ్యేష్ఠ 3వ పాదం
బ్ర హ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః 71
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః
జ్యేష్ఠ 4వ పాదం
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః 72
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః
మూల 1వ పాదం
స్తవ్య స్త్సవప్రియ స్త్సోత్రం స్తుత స్త్సోతా రణప్రియః 73
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః
మూల 2వ పాదం
మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః 74
వసుప్రదో వాసుదేవో వసు ర్వసుమనా హవిః
మూల 3వ పాదం
సద్గతి స్సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః 75
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః
మూల 4వ పాదం
భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయోనలః 76
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః
పూర్వాషాడ 1వ పాదం
విశ్వమూర్తి ర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్ 77
అనేకమూర్తి రవ్యక్తః శతమూర్తి శ్శతాననః
పూర్వాషాడ 2వ పాదం
ఏకో నైక స్స వః కః కిం యత్తత్పద మనుత్తమమ్ 78
లోకబంధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః
పూర్వాషాడ 3వ పాదం
సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చంద నాంగదీ 79
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః
పూర్వాషాడ 5వ పాదం
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ 80
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః
ఉత్తరాషాడ 1వ పాదం
తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్ర భృతాం వరః 81
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః
ఉత్తరాషాడ 2వ పాదం
చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహశ్చతుర్గతిః 82
చతురాత్మా చతుర్భావః చతుర్వేదవి దేకపాత్
ఉత్తరాషాడ 3వ పాదం
సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః 83
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా
ఉత్తరాషాడ 4వ పాదం
శుభాంగో లోకసారంగః సుతన్తు స్తనువర్ధనః 84
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః
శ్రవణం 1వ పాదం
ఉద్భవ స్సుందర స్సుందో రత్ననాభ స్సులోచనః 85
అర్కో వాజసని శ్శృంగీ జయంతః సర్వవిజ్జయీ
శ్రవణం 2వ పాదం
సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః 86
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః
శ్రవణం 3వ పాదం
కుముదః కున్దరః కుందః పర్జన్యః పావనో నిలః 87
అమృతాంశో మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః
శ్రవణం 4వ పాదం
సులభ ససువ్రత స్సిద్ధః శత్రుజి చ్ఛత్రుతాపనః 88
న్యుగ్రోధోదుమ్బరో శ్వత్థః చాణూరాంధ్ర నిషూదనః
ధనిష్ట 1వ పాదం
సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైధా స్సప్తవాహనః 89
అమూర్తి రనఘో చింత్యో భయకృత భయనాశనః
ధనిష్ట 2వ పాదం
అణుర్ బృహత్ కృశః స్థూలో గుణభృ న్నిర్గుణో మహాన్90
అధృత స్స్వదృత స్స్వాస్థ్య: ప్రాగ్వంశో వంశ వర్ధనః
ధనిష్ట 3వ పాదం
భారభృత్ కథితో యోగీ యోగీశ స్సర్వ కామదః 91
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయు వాహనః
ధనిష్ట 4వ పాదం
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమః 92
అపరాజిత స్సర్వసహో నియంతా నియమో యమః
శతభిషం 1వ పాదం
సత్త్వవాన్ సాత్విక స్సత్యః సత్యధర్మ పరాయణః 93
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః
శతభిషం 2వ పాదం
విహాయసగతి ర్జ్యోతిః సురచి ర్హుతభు గ్విభుః 94
రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః
శతభిషం 3వ పాదం
అనంత హుతభుగ్భోక్తా సుఖదో నైకదో గ్రజః
95
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః
శతభిషం 4వ పాదం
సనాత్ సనాతనతమః కపిలః కపి రవ్యయః 96
స్వస్తిద స్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః
పూర్వాభాద్ర 1వ పాదం
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః 97
శబ్ధాతిగ శ్శబ్ద సహః శిశిర శ్శర్వరీకరః
పూర్వాభాద్ర 2వ పాదం
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః 98
విద్వత్తమో వీతభయః పుణ్య శ్రవణ కీర్తనః
పూర్వాభాద్ర 3వ పాదం
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః 99
వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్థితః
పూర్వాభాద్ర 4వ పాదం
అనంత రూపో నంతశ్రీః జితమన్యు ర్భయాపహః 100
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః
ఉత్తరాభాద్ర 1వ పాదం
అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః 101
జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః
ఉత్తరాభాద్ర 2వ పాదం
ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః 102
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణ :
ఉత్తరాభాద్ర 3వ పాదం
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణధృత్ ప్రాణ జీవనః 103
తత్త్వం తత్త్వవి దేకాత్మా జన్మమృత్యు జరాతిగః
ఉత్తరాభాద్ర 4వ పాదం
భూర్భువ స్స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః 104
యజ్ఞో యజ్ఞపతి ర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః
రేవతి 1వ పాదం
యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః 105
యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం అన్న మన్నాద ఏవచ
రేవతి 2వ పాదం
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః 106
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాశనః
రేవతి 3వ పాదం
శంఖభృత్ నందకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః 107
రథాంగపాణి రక్షోభ్యః సర్వ ప్రహరణాయుధః
(శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమః ఇతి)
రేవతి 4వ పాదం
వనమాలీ గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ| 108
శ్రీమన్నారయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు||
(పై శ్లోకములు రెండింటిని రెండుమార్లు చదువలెను)
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః
శతభిషం 4వ పాదం
సనాత్ సనాతనతమః కపిలః కపి రవ్యయః 96
స్వస్తిద స్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః
పూర్వాభాద్ర 1వ పాదం
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః 97
శబ్ధాతిగ శ్శబ్ద సహః శిశిర శ్శర్వరీకరః
పూర్వాభాద్ర 2వ పాదం
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః 98
విద్వత్తమో వీతభయః పుణ్య శ్రవణ కీర్తనః
పూర్వాభాద్ర 3వ పాదం
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః 99
వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్థితః
పూర్వాభాద్ర 4వ పాదం
అనంత రూపో నంతశ్రీః జితమన్యు ర్భయాపహః 100
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః
ఉత్తరాభాద్ర 1వ పాదం
అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః 101
జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః
ఉత్తరాభాద్ర 2వ పాదం
ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః 102
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణ :
ఉత్తరాభాద్ర 3వ పాదం
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణధృత్ ప్రాణ జీవనః 103
తత్త్వం తత్త్వవి దేకాత్మా జన్మమృత్యు జరాతిగః
ఉత్తరాభాద్ర 4వ పాదం
భూర్భువ స్స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః 104
యజ్ఞో యజ్ఞపతి ర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః
రేవతి 1వ పాదం
యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః 105
యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం అన్న మన్నాద ఏవచ
రేవతి 2వ పాదం
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః 106
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాశనః
రేవతి 3వ పాదం
శంఖభృత్ నందకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః 107
రథాంగపాణి రక్షోభ్యః సర్వ ప్రహరణాయుధః
(శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమః ఇతి)
రేవతి 4వ పాదం
వనమాలీ గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ| 108
శ్రీమన్నారయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు||
(పై శ్లోకములు రెండింటిని రెండుమార్లు చదువలెను)
శయన నియమాలు
పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు:
1. నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు.
దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు.
(మనుస్మృతి)
2. పడుకుని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు.
(విష్ణుస్మృతి)
3. విద్యార్థి, నౌకరు, ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలపవచ్చును.
(చాణక్య నీతి)
4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి.
(దేవీ భాగవతము)
పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.
(పద్మ పురాణము)
5. తడి పాదము లతో నిద్రించవద్దు.
పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి(ధనం)ప్రాప్తిస్తుంది.
(అత్రి స్మృతి)
విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం.
(మహాభారతం)
6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు.
(గౌతమ ధర్మ సూత్రం)
7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు, ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది.
(ఆచార మయూఖ్)
8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు.
కానీ జ్యేష్ఠ మాసం లో
1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.
(పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)
9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.
(బ్రహ్మా వైవర్తపురాణం)
10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు గంటల) తరువాతనే పడుకోవాలి
11. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.
12. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు.
యముడు మరియు దుష్ట గ్రహము ల నివాసము ఉంటారు.
దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది.
మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు, మృత్యువు లేదా
అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.
13. గుండెపై చేయి వేసుకుని, చెత్తు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.
14. పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.
15. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. (పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది)
16. నుదుటన బొట్టు లేదా తిలకం ధరించి నిద్రించడం అశుభం కావున పడుకొనే ముందు తీసివేయండి.
ఈ పదహారు నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, దీర్ఘాయుష్మంతులు అవుతారు.
#sleeping #rules #Sleep
పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు:
1. నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు.
దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు.
(మనుస్మృతి)
2. పడుకుని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు.
(విష్ణుస్మృతి)
3. విద్యార్థి, నౌకరు, ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలపవచ్చును.
(చాణక్య నీతి)
4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి.
(దేవీ భాగవతము)
పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.
(పద్మ పురాణము)
5. తడి పాదము లతో నిద్రించవద్దు.
పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి(ధనం)ప్రాప్తిస్తుంది.
(అత్రి స్మృతి)
విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం.
(మహాభారతం)
6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు.
(గౌతమ ధర్మ సూత్రం)
7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు, ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది.
(ఆచార మయూఖ్)
8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు.
కానీ జ్యేష్ఠ మాసం లో
1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.
(పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)
9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.
(బ్రహ్మా వైవర్తపురాణం)
10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు గంటల) తరువాతనే పడుకోవాలి
11. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.
12. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు.
యముడు మరియు దుష్ట గ్రహము ల నివాసము ఉంటారు.
దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది.
మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు, మృత్యువు లేదా
అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.
13. గుండెపై చేయి వేసుకుని, చెత్తు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.
14. పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.
15. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. (పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది)
16. నుదుటన బొట్టు లేదా తిలకం ధరించి నిద్రించడం అశుభం కావున పడుకొనే ముందు తీసివేయండి.
ఈ పదహారు నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, దీర్ఘాయుష్మంతులు అవుతారు.
#sleeping #rules #Sleep
శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే...
చాలా సంవత్సరాల క్రితం కాంచీవరం లో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండే వాడు. అతను బంగారు నగలు తయారు చెయ్యడంలో నిపుణుడు.
అతను చేసే ఏ నగైనా చాలా అందంగా ఉండేది. ఆడవాళ్లు ధరించే గొలుసులు, గాజులు, పాపిడి చేరు లాటి నగలు చాలా బాగా ఉండేవి. ముఖ్యంగా, నడుముకి ధరించే, వడ్డాణం అతను చేస్తే చాలా బాగా అమరేది. అతను చేసినంత బాగా నడుముకి పెట్టుకొనే నగ చేయడం ఇంకెవరి వల్లనా అయేది కాదు. దానివల్ల అందరూ అతని చేతే నగలు చేయించుకోవాలని ఉబలాటపడేవారు.
స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగు ఉండేది కాదు. కానీ అతను అపర శివ భక్తుడు.విష్ణువు పేరు వినడం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు.
దాని వలన అతను కేవలం శివ భక్తులకి మాత్రమే నగలు చేసేవాడు. అదీ కాక శివయ్య నిరంతరం శివపూజ చేసుకోడం ఇష్టపడేవాడు. నిరాడంబరంగా జీవించేవాడు. దానివలన అతను ధనార్జన గురించిగానీ, రాజాశ్రయం గురించి గానీ ఏనాడూ ఆలోచించేవాడు కాదు.
ఇదిలా ఉండగా ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహా విష్ణుకి ఆలయం కట్టించాలని కోరిక కలిగింది. ఆమె తనకి స్వామి కలలో కనపడి కోవెల కట్టమని ఆదేశించినట్టు చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది. స్వామివారి నగలు ఆస్థాన స్వర్ణ కారులు తయారు చేసేసారు. అయితే, స్వామి వారి నడుముకి పెట్టే ఆభరణం ఏమాత్రం బాగా కుదర లేదు.
మహారాణీకి నిరాశ కలిగింది. అప్పుడు ఆమె చెలికత్తె ఆమెకి శివయ్య గురించి చెప్పీ తన స్నేహితురాలి ద్వారా శివయ్య తయారు చేసిన నడుముకి పెట్టే నగలు తెప్పించి రాణీ గారికి చూపించింది. ఆ నగల అందం చూసి మహా రాణీ మైమరచిపోయింది. శివయ్య చేత స్వామి వారి నగ చేయించాలని వెంటనే నిర్ణయించి, శివయ్య ని పిలిపించింది.
ఈ విషయం తెలీని శివయ్య, రాణీగారి వద్దకు వచ్చేడు. రాణీగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేనని, తను శివుని తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పేడు. మహా రాణీ కి చాలా ఆగ్రహం వచ్చింది. ఇతను ఎందుకు చెయ్యడు? అన్న పంతం వచ్చింది.
అక్కడ శివయ్య గురించి తెలిసిన వారు జోక్యం చేసుకొని శివయ్య తో ఇలా చెప్పేరు.
" శివయ్యా! ఇది మహారాజుతో వ్యవహారం. ఈ ఒక్కసారికీ, ఈ నగ చేసీ! లేకుంటే, అనవసరంగా, శిక్షకి గురి కావలసి ఉంటుంది. " అయితే శివయ్య, నేను విష్ణు ఆలయంలోకి వెళ్లను కదా! కొలతలు లేకుండా నగ ఎలా చెయ్యాలి? అని అడిగేడు.
దానికి మిత్రులు మేము ఆ కొలతలు నీకు ఇస్తాము. నువ్వు దాని ప్రకారం, నగ చేసెయ్యి, చాలు అని స్వామి వారి నడుము కొలతలు తీసి శివయ్య కి అంద జేసారు. శివయ్య ఆ కొలతల ప్రకారం నగ చేసి అందజేసి తనకి తన ఊరు వెళ్లడానికి అనుమతి ఇమ్మని అడిగేడు.
రాణీ ఆలయ పెద్దలతో, ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది. ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బెత్తెడు చిన్నది అయింది.
మళ్లీ మహా రాణి శివయ్య ని నగ సరి చేసి ఇమ్మంది. శివయ్య చేసి ఇచ్చేడు. మళ్లీ అలాగే చిన్నది అయింది. ఇలా మూడు సార్లు జరిగే సరికి శివయ్యే ఆశ్చర్య పోయేడు. కొలత సరిగా ఇవ్వటం లేదేమొ అందుకే సరిగా అమరటం లేదేమో అని అన్నాడు.మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది.
కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా! దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పేడు. ." నువ్వు కళ్లకి గంతలు కట్డుకొని రా! మేము నీకు సాయం చేస్తాం" అన్నారు శివయ్యకి ఇష్టం లేక పోయినా, ఎలాగో కొలత తీసి నగ చేసేస్తే తన ఊరు పోవచ్చును కదాని, కళ్లకి గంతలు కట్టుకొని గుడికి బయలుదేరేడు. మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది.
గుడిలో శివయ్య స్వామి వారి నడుము చుట్టూ కొల తీసిందికి చెయ్యి పెట్టేసరికి అతని చేతికి శివ లింగం తగిలినట్టయింది. శివయ్య ఉలిక్కి పడి, ఇదేమిటి? ఇది శివాలయమా! అనుకుంటూ కళ్ల గంతలు తీసేసాడు.
ఎదురుగా విష్ణు విగ్రహం. చటక్కున కళ్లు మూసుకొని మళ్లా కొలతలకని నడుముని తాకేసరికి, ఈసారి చేతికి నెలవంక, నాగుపాము తగిలేయి. మళ్లీ ఆశ్చర్యంతో కళ్లు తెరిచి చూసేసరికి శ్రీ మహా విష్ణువే! మళ్లీ కళ్లు మూసుకొని కొలత తియ్యబోతే అర్ధ నారీశ్వరం లా తోచింది. కళ్లు తెరిస్తే మహా విష్షు కళ్లు మూస్తే శివుడూ లా గోచరిస్తూ ఉండేసరికి శివయ్య కే కనువిప్పు అయింది.
వెంటనే చెంపలు వాయించుకుంటూ
" స్వామీ ఈ మూర్ఖుడికి కనువిప్పు కలిగించేవా! శివ కేశవులు ఒకరే అన్న గొప్ప నిజం తెలిసినా, అహంకారం చేత విష్ణువు కన్నా, శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసినా, ఈ దీనుడికి అసలు నిజం బోధపడేట్టు రుజువు చేసేవు.ఇహ పై నా జీవితం శివ కేశవ సేవకే వినియోగిస్తాను" అని పాదాభిషేకం చేస్తున్న శివయ్య ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ముందుగా మహారాణి తేరుకొని, శివయ్యా! నువ్వు గొప్ప భక్తుడవు కాబట్టే, స్వామి నీద్వారా శివకేశవులు ఒకటే అనే గొప్ప సత్యం ప్రజలందరికీ తెలియజెప్పేరు. ఇహపై ఎవరూ శివ కేశవుల విషయంలో వాదులాడుకోకూడదు అని శాసనం వేయించుతున్నాను " అని ప్రకటించింది ప్రజలందరూ హర్షం ప్రకటించేరు.
ఆశ్చర్యకరంగా స్వామివారి నగ ఎలాటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో
చాలా సంవత్సరాల క్రితం కాంచీవరం లో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండే వాడు. అతను బంగారు నగలు తయారు చెయ్యడంలో నిపుణుడు.
అతను చేసే ఏ నగైనా చాలా అందంగా ఉండేది. ఆడవాళ్లు ధరించే గొలుసులు, గాజులు, పాపిడి చేరు లాటి నగలు చాలా బాగా ఉండేవి. ముఖ్యంగా, నడుముకి ధరించే, వడ్డాణం అతను చేస్తే చాలా బాగా అమరేది. అతను చేసినంత బాగా నడుముకి పెట్టుకొనే నగ చేయడం ఇంకెవరి వల్లనా అయేది కాదు. దానివల్ల అందరూ అతని చేతే నగలు చేయించుకోవాలని ఉబలాటపడేవారు.
స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగు ఉండేది కాదు. కానీ అతను అపర శివ భక్తుడు.విష్ణువు పేరు వినడం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు.
దాని వలన అతను కేవలం శివ భక్తులకి మాత్రమే నగలు చేసేవాడు. అదీ కాక శివయ్య నిరంతరం శివపూజ చేసుకోడం ఇష్టపడేవాడు. నిరాడంబరంగా జీవించేవాడు. దానివలన అతను ధనార్జన గురించిగానీ, రాజాశ్రయం గురించి గానీ ఏనాడూ ఆలోచించేవాడు కాదు.
ఇదిలా ఉండగా ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహా విష్ణుకి ఆలయం కట్టించాలని కోరిక కలిగింది. ఆమె తనకి స్వామి కలలో కనపడి కోవెల కట్టమని ఆదేశించినట్టు చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది. స్వామివారి నగలు ఆస్థాన స్వర్ణ కారులు తయారు చేసేసారు. అయితే, స్వామి వారి నడుముకి పెట్టే ఆభరణం ఏమాత్రం బాగా కుదర లేదు.
మహారాణీకి నిరాశ కలిగింది. అప్పుడు ఆమె చెలికత్తె ఆమెకి శివయ్య గురించి చెప్పీ తన స్నేహితురాలి ద్వారా శివయ్య తయారు చేసిన నడుముకి పెట్టే నగలు తెప్పించి రాణీ గారికి చూపించింది. ఆ నగల అందం చూసి మహా రాణీ మైమరచిపోయింది. శివయ్య చేత స్వామి వారి నగ చేయించాలని వెంటనే నిర్ణయించి, శివయ్య ని పిలిపించింది.
ఈ విషయం తెలీని శివయ్య, రాణీగారి వద్దకు వచ్చేడు. రాణీగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేనని, తను శివుని తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పేడు. మహా రాణీ కి చాలా ఆగ్రహం వచ్చింది. ఇతను ఎందుకు చెయ్యడు? అన్న పంతం వచ్చింది.
అక్కడ శివయ్య గురించి తెలిసిన వారు జోక్యం చేసుకొని శివయ్య తో ఇలా చెప్పేరు.
" శివయ్యా! ఇది మహారాజుతో వ్యవహారం. ఈ ఒక్కసారికీ, ఈ నగ చేసీ! లేకుంటే, అనవసరంగా, శిక్షకి గురి కావలసి ఉంటుంది. " అయితే శివయ్య, నేను విష్ణు ఆలయంలోకి వెళ్లను కదా! కొలతలు లేకుండా నగ ఎలా చెయ్యాలి? అని అడిగేడు.
దానికి మిత్రులు మేము ఆ కొలతలు నీకు ఇస్తాము. నువ్వు దాని ప్రకారం, నగ చేసెయ్యి, చాలు అని స్వామి వారి నడుము కొలతలు తీసి శివయ్య కి అంద జేసారు. శివయ్య ఆ కొలతల ప్రకారం నగ చేసి అందజేసి తనకి తన ఊరు వెళ్లడానికి అనుమతి ఇమ్మని అడిగేడు.
రాణీ ఆలయ పెద్దలతో, ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది. ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బెత్తెడు చిన్నది అయింది.
మళ్లీ మహా రాణి శివయ్య ని నగ సరి చేసి ఇమ్మంది. శివయ్య చేసి ఇచ్చేడు. మళ్లీ అలాగే చిన్నది అయింది. ఇలా మూడు సార్లు జరిగే సరికి శివయ్యే ఆశ్చర్య పోయేడు. కొలత సరిగా ఇవ్వటం లేదేమొ అందుకే సరిగా అమరటం లేదేమో అని అన్నాడు.మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది.
కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా! దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పేడు. ." నువ్వు కళ్లకి గంతలు కట్డుకొని రా! మేము నీకు సాయం చేస్తాం" అన్నారు శివయ్యకి ఇష్టం లేక పోయినా, ఎలాగో కొలత తీసి నగ చేసేస్తే తన ఊరు పోవచ్చును కదాని, కళ్లకి గంతలు కట్టుకొని గుడికి బయలుదేరేడు. మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది.
గుడిలో శివయ్య స్వామి వారి నడుము చుట్టూ కొల తీసిందికి చెయ్యి పెట్టేసరికి అతని చేతికి శివ లింగం తగిలినట్టయింది. శివయ్య ఉలిక్కి పడి, ఇదేమిటి? ఇది శివాలయమా! అనుకుంటూ కళ్ల గంతలు తీసేసాడు.
ఎదురుగా విష్ణు విగ్రహం. చటక్కున కళ్లు మూసుకొని మళ్లా కొలతలకని నడుముని తాకేసరికి, ఈసారి చేతికి నెలవంక, నాగుపాము తగిలేయి. మళ్లీ ఆశ్చర్యంతో కళ్లు తెరిచి చూసేసరికి శ్రీ మహా విష్ణువే! మళ్లీ కళ్లు మూసుకొని కొలత తియ్యబోతే అర్ధ నారీశ్వరం లా తోచింది. కళ్లు తెరిస్తే మహా విష్షు కళ్లు మూస్తే శివుడూ లా గోచరిస్తూ ఉండేసరికి శివయ్య కే కనువిప్పు అయింది.
వెంటనే చెంపలు వాయించుకుంటూ
" స్వామీ ఈ మూర్ఖుడికి కనువిప్పు కలిగించేవా! శివ కేశవులు ఒకరే అన్న గొప్ప నిజం తెలిసినా, అహంకారం చేత విష్ణువు కన్నా, శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసినా, ఈ దీనుడికి అసలు నిజం బోధపడేట్టు రుజువు చేసేవు.ఇహ పై నా జీవితం శివ కేశవ సేవకే వినియోగిస్తాను" అని పాదాభిషేకం చేస్తున్న శివయ్య ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ముందుగా మహారాణి తేరుకొని, శివయ్యా! నువ్వు గొప్ప భక్తుడవు కాబట్టే, స్వామి నీద్వారా శివకేశవులు ఒకటే అనే గొప్ప సత్యం ప్రజలందరికీ తెలియజెప్పేరు. ఇహపై ఎవరూ శివ కేశవుల విషయంలో వాదులాడుకోకూడదు అని శాసనం వేయించుతున్నాను " అని ప్రకటించింది ప్రజలందరూ హర్షం ప్రకటించేరు.
ఆశ్చర్యకరంగా స్వామివారి నగ ఎలాటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో
అలంకరించేసరికి అతికినట్డు సరిపోయింది.
******************************
నీతి: శివ కేశవలనే కాదు. ఏ దేవుళ్ల గురించైనా, కలహాలు తప్పు. పక్క వాళ్ల నమ్మే దైవాన్ని తూలనాడరాదు. పక్క వాళ్లు నమ్మే దైవాన్ని నిలబెట్టేందుకు అందరూ సముఖంగా ఉండాలి. ఒంకొకళ్ల దేవుడి నీ మతాన్నీ ప్రతీ ఒక్కరూ గౌరవించి బతకనిస్తే దేశం నందనవనం కాదూ!
🌸🌸🌸🌸🌸🌸
******************************
నీతి: శివ కేశవలనే కాదు. ఏ దేవుళ్ల గురించైనా, కలహాలు తప్పు. పక్క వాళ్ల నమ్మే దైవాన్ని తూలనాడరాదు. పక్క వాళ్లు నమ్మే దైవాన్ని నిలబెట్టేందుకు అందరూ సముఖంగా ఉండాలి. ఒంకొకళ్ల దేవుడి నీ మతాన్నీ ప్రతీ ఒక్కరూ గౌరవించి బతకనిస్తే దేశం నందనవనం కాదూ!
🌸🌸🌸🌸🌸🌸
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
శారదా దేశము
➖➖➖✍
మన...
కాశ్మీరు లోని అనేక నగరాల, ప్రదేశాల
మూల నామాలు, ఇప్పటి నామాలు...!
కాశ్మీరు--దీని మూల నామము --శారదాదేశము!
ఇక్కడ ఆచార్య శంకర భగవత్పాదులు శారదాదేవి సమక్షములో పాండిత్యాన్ని ప్రదర్శించి, తల్లి భారతి అనుగ్రహాన్ని పొందిన ప్రదేశము.
ఇక్కడి మూల నివాసులు శారదా భక్తులు, మరియు సంస్కృత పండితులు.
అష్టాదశ శక్తిపీఠాల శ్లోకము లో ఇలాగుంది...
|| వారణ్యస్యమ్ విశాలాక్షీ కాశ్మీరేషు సరస్వతీ || అని వ్యాఖ్యానము.
నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని ... అని భక్తితో పాడుకుంటాము.
కాశ్మీరము కేవలము హిందువులది. తురుష్క ముష్కరుల దాడిలో లక్షల కాశ్మీర పండితులు తమ స్వస్థానాలను వదలి ప్రాణాలు నిలుపుకొనుటకోసము వలస వెళ్ళారు.
కాశ్మీరుకు పూర్వ వైభవము, ప్రాచుర్యము, సాంస్కృతిక ప్రాధాన్యము వస్తాయనుటలో ఎటువంటి సందేహము లేదు.
ఇంకా కాశ్మీరు లోని పట్టణాల పేర్లు
* *వరాహ మూల* --బారాముల్లా
* *జంబూదేశ* -- జమ్ము
* *కర్ణరాజ పురం* -పీర్ పంజల్
* *సూర్య పుర* --సోపుర్
* *అవంతీ పురం* --పుల్వామా
**జయపురం* - సంబల్
ఒకప్పుడు కాశ్మీరులో ఐదు లక్షలకన్న ఎక్కువ మంది ఉన్న కాశ్మీర పండితులు ఈ నాడు రెండు వేల కన్నా ఎక్కువ లేరు.
కాశ్మీరు మన భారతపు శిరోభాగము.
అక్కడ శారదా సర్వజ్ఞ పీఠము ఉంది. దానికి నాలుగు ద్వారాలు. భారత దేశపు నాలుదిశల జ్ఞానానికి అది సంకేతము. అక్కడ శారద విశ్వవిద్యాలయము ఉండినది.
శంకరాచార్యులు ఎనిమిదో శతాబ్దపు చివర అక్కడికి వెళ్ళి పండితుల వాదములో గెలిచి దక్షిణ దిక్కున ఉన్న ద్వారాన్ని తెరచి దక్షిణ భారత పేరు నిలబెట్టారు.
కాశ్మీరము శైవ సాంప్రదాయ మూలాలు కలిగినది.
ఇక్కడ వుండే వేలాది మందికి తత్త్వ, సిద్ధాంత, ఆధ్యాత్మ, సంగీతము--ఇలాగ వేర్వేరు అంశాల- విచారాల ఆలవాలమై ఉండినది.
హిందూ, బౌద్ధ , శిక్ఖు ధర్మాలు ఇక్కడ ప్రాచుర్యము పొందినాయి. ఇక్కడ శిల్పకళ యొక్క భవ్యమైన పరంపర ఉండినది.
ఇక్కడి లిపి, ’ శారదా లిపి ’. భాష కాశ్మీరీ.
రండి, " శారదా సర్వజ్ఞ పీఠాన్ని " మరలా తెరచి పూజ చేద్దాము.
యతిద్వయం సంకల్పానికి శారదా అనుగ్రహము తోడై శారదా దేశము మనదిగా మారిన ఈ శుభవేళ అందరికీ అభినందనల అభివందనాలు🙏...✍
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
శారదా దేశము
➖➖➖✍
మన...
కాశ్మీరు లోని అనేక నగరాల, ప్రదేశాల
మూల నామాలు, ఇప్పటి నామాలు...!
కాశ్మీరు--దీని మూల నామము --శారదాదేశము!
ఇక్కడ ఆచార్య శంకర భగవత్పాదులు శారదాదేవి సమక్షములో పాండిత్యాన్ని ప్రదర్శించి, తల్లి భారతి అనుగ్రహాన్ని పొందిన ప్రదేశము.
ఇక్కడి మూల నివాసులు శారదా భక్తులు, మరియు సంస్కృత పండితులు.
అష్టాదశ శక్తిపీఠాల శ్లోకము లో ఇలాగుంది...
|| వారణ్యస్యమ్ విశాలాక్షీ కాశ్మీరేషు సరస్వతీ || అని వ్యాఖ్యానము.
నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని ... అని భక్తితో పాడుకుంటాము.
కాశ్మీరము కేవలము హిందువులది. తురుష్క ముష్కరుల దాడిలో లక్షల కాశ్మీర పండితులు తమ స్వస్థానాలను వదలి ప్రాణాలు నిలుపుకొనుటకోసము వలస వెళ్ళారు.
కాశ్మీరుకు పూర్వ వైభవము, ప్రాచుర్యము, సాంస్కృతిక ప్రాధాన్యము వస్తాయనుటలో ఎటువంటి సందేహము లేదు.
ఇంకా కాశ్మీరు లోని పట్టణాల పేర్లు
* *వరాహ మూల* --బారాముల్లా
* *జంబూదేశ* -- జమ్ము
* *కర్ణరాజ పురం* -పీర్ పంజల్
* *సూర్య పుర* --సోపుర్
* *అవంతీ పురం* --పుల్వామా
**జయపురం* - సంబల్
ఒకప్పుడు కాశ్మీరులో ఐదు లక్షలకన్న ఎక్కువ మంది ఉన్న కాశ్మీర పండితులు ఈ నాడు రెండు వేల కన్నా ఎక్కువ లేరు.
కాశ్మీరు మన భారతపు శిరోభాగము.
అక్కడ శారదా సర్వజ్ఞ పీఠము ఉంది. దానికి నాలుగు ద్వారాలు. భారత దేశపు నాలుదిశల జ్ఞానానికి అది సంకేతము. అక్కడ శారద విశ్వవిద్యాలయము ఉండినది.
శంకరాచార్యులు ఎనిమిదో శతాబ్దపు చివర అక్కడికి వెళ్ళి పండితుల వాదములో గెలిచి దక్షిణ దిక్కున ఉన్న ద్వారాన్ని తెరచి దక్షిణ భారత పేరు నిలబెట్టారు.
కాశ్మీరము శైవ సాంప్రదాయ మూలాలు కలిగినది.
ఇక్కడ వుండే వేలాది మందికి తత్త్వ, సిద్ధాంత, ఆధ్యాత్మ, సంగీతము--ఇలాగ వేర్వేరు అంశాల- విచారాల ఆలవాలమై ఉండినది.
హిందూ, బౌద్ధ , శిక్ఖు ధర్మాలు ఇక్కడ ప్రాచుర్యము పొందినాయి. ఇక్కడ శిల్పకళ యొక్క భవ్యమైన పరంపర ఉండినది.
ఇక్కడి లిపి, ’ శారదా లిపి ’. భాష కాశ్మీరీ.
రండి, " శారదా సర్వజ్ఞ పీఠాన్ని " మరలా తెరచి పూజ చేద్దాము.
యతిద్వయం సంకల్పానికి శారదా అనుగ్రహము తోడై శారదా దేశము మనదిగా మారిన ఈ శుభవేళ అందరికీ అభినందనల అభివందనాలు🙏...✍
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
సప్తమంగైయర్ స్ధలాలు
సర్వాంగభూషితుడై పరమశివుడు ప్రసాదించే దర్శనాన్ని, ' సర్వేశ్వర దర్శనం' అంటారు.
శిరస్సు న గంగ, చంద్రమౌళి, నుదుటన త్రినేత్రం, కంఠాన నాగాభరణం, చేతను ఢమరుకం, త్రిశూలమును ధరించి, శివపాద దర్శనంతో కూడిన దర్శనమే 'సర్వేశ్వర దర్శనం' అంటారు.
ఈ అలంకారశోభితుడైన పరమేశ్వరుని దర్శించాలని అఖిలాండేశ్వరి అమ్మవారు వాంఛించింది. అమ్మవారి కోరిక తెలుసుకున్న సప్తమాతృకలు, తాము పూజించే స్వయంభూ శైవక్షేత్రాలలో సర్వేశ్వరుని దర్శించ వచ్చని, అఖిలాండేశ్వరిని ఆ ఏడు స్ధలాలకి తీసుకుని వెళ్ళారు. అఖిలాండేశ్వరి ఆ సప్త క్షేత్రాల సర్వేశ్వరుని పూజించి తరించింది .
ఆ ఏడు స్ధలాలు...
1. హరి మంగై,
2. చక్రమంగై,
3. నంది మంగై,
4. శూలమంగై,
5. తాళ మంగై,
6. పశుమంగై,
7. పుళ్ళమంగై,
ఈ స్ధలాలో వెలసిన ఈశ్వరుని...
1. హరి ముక్తీశ్వరుడు,
2. చక్రవాగేశ్వరుడు,
3. జంబుకేశ్వరుడు,
4. కృత్తివాగేశ్వరుడు,
5. చంద్రమౌళీశ్వరుడు,
6. పశుపతీశ్వరుడు,
7. బ్రహ్మపురీశ్వరుడు...
అనే నామాలతో అర్చించి ఆరాధిస్తారు.
ఈ ఏడు పుణ్యక్షేత్రాల
పేర్లు *'మంగై'* అనే పేరు తో పూర్తి అవుతున్నందున, వీటిని
సప్త మంగైయర్ స్ధలాలుగా ప్రసిధ్ధి చెందాయి.
ఈ ఏడు శైవ క్షేత్రాలు తమిళనాడులో కుంభకోణం- తంజై మార్గంలో వున్నాయి.
సర్వాంగభూషితుడై పరమశివుడు ప్రసాదించే దర్శనాన్ని, ' సర్వేశ్వర దర్శనం' అంటారు.
శిరస్సు న గంగ, చంద్రమౌళి, నుదుటన త్రినేత్రం, కంఠాన నాగాభరణం, చేతను ఢమరుకం, త్రిశూలమును ధరించి, శివపాద దర్శనంతో కూడిన దర్శనమే 'సర్వేశ్వర దర్శనం' అంటారు.
ఈ అలంకారశోభితుడైన పరమేశ్వరుని దర్శించాలని అఖిలాండేశ్వరి అమ్మవారు వాంఛించింది. అమ్మవారి కోరిక తెలుసుకున్న సప్తమాతృకలు, తాము పూజించే స్వయంభూ శైవక్షేత్రాలలో సర్వేశ్వరుని దర్శించ వచ్చని, అఖిలాండేశ్వరిని ఆ ఏడు స్ధలాలకి తీసుకుని వెళ్ళారు. అఖిలాండేశ్వరి ఆ సప్త క్షేత్రాల సర్వేశ్వరుని పూజించి తరించింది .
ఆ ఏడు స్ధలాలు...
1. హరి మంగై,
2. చక్రమంగై,
3. నంది మంగై,
4. శూలమంగై,
5. తాళ మంగై,
6. పశుమంగై,
7. పుళ్ళమంగై,
ఈ స్ధలాలో వెలసిన ఈశ్వరుని...
1. హరి ముక్తీశ్వరుడు,
2. చక్రవాగేశ్వరుడు,
3. జంబుకేశ్వరుడు,
4. కృత్తివాగేశ్వరుడు,
5. చంద్రమౌళీశ్వరుడు,
6. పశుపతీశ్వరుడు,
7. బ్రహ్మపురీశ్వరుడు...
అనే నామాలతో అర్చించి ఆరాధిస్తారు.
ఈ ఏడు పుణ్యక్షేత్రాల
పేర్లు *'మంగై'* అనే పేరు తో పూర్తి అవుతున్నందున, వీటిని
సప్త మంగైయర్ స్ధలాలుగా ప్రసిధ్ధి చెందాయి.
ఈ ఏడు శైవ క్షేత్రాలు తమిళనాడులో కుంభకోణం- తంజై మార్గంలో వున్నాయి.
శ్రీ ఆంజనేయ నవరత్న మాల స్తోత్రం
వాల్మీకి రామాయణమునకు సుందరకాం డ తలమానికము. సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.రత్ననములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామివారికి సమర్పంచబడినది.
ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది. ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది. శ్లోకము తత్సంబంధిత గ్రహము, రత్నముల వివరములు స్తోత్రంలో తె లుపబడినవి. నవగ్రహములకు ఆయా శ్లోకములతో జపముచేసి ఫలితం పొందవచ్చునని చెప్పబడినది.
మాణిక్యం (సూర్యుడు)
తతో రావణనీతాయా: సీతాయాశ్శత్రుకర్శన: |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||
అర్థము : అనంతరము అరివవీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతజాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.
ముత్యం (చంద్రుడు)
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృ తిర్ధాక్ష్యం స కర్మసు న సీదతి ||
అర్థము : నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు.
ప్రవాలం (కుజుడు)
అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం |
అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక: ||
అర్థము : దిగులుపడకుండా ఉత్సాహముతో నుండుటవలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండటయే శ్రేయస్కరము.
మరకతం (బుధుడు)
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చతస్యై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమనిలేభ్య:
నమోస్తు చంద్రార్కమరుద్గణభ్య: ||
అర్థము : శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు.
హీరకం (శుక్రుడు)
రామ: కమలపత్రాక్ష: సర్వసత్త్వమనోహర: |
రూపదాక్షిణ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే ||
అర్థము : ఓ జానకీ! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులుగలవాడు. తన నిరుపమానకాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహసౌందర్యము, గుణసంపదయు గలవాడు.
ఇంద్రనీలం (శని)
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ: ||
అర్థము : మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. అసహాయ శూరుడు, కోసలదేశప్రభువు ఐన శ్రీరామునకు నేను దాసుడను.
గోమేదికం (రాహువు)
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తప: |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమత: ||
అర్థము : నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచిరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.
వైడూర్యం (కేతువు)
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||
అర్థము : శ త్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్య యందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలో చూడగలవు.
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం.
వాల్మీకి రామాయణమునకు సుందరకాం డ తలమానికము. సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.రత్ననములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామివారికి సమర్పంచబడినది.
ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది. ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది. శ్లోకము తత్సంబంధిత గ్రహము, రత్నముల వివరములు స్తోత్రంలో తె లుపబడినవి. నవగ్రహములకు ఆయా శ్లోకములతో జపముచేసి ఫలితం పొందవచ్చునని చెప్పబడినది.
మాణిక్యం (సూర్యుడు)
తతో రావణనీతాయా: సీతాయాశ్శత్రుకర్శన: |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||
అర్థము : అనంతరము అరివవీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతజాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.
ముత్యం (చంద్రుడు)
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృ తిర్ధాక్ష్యం స కర్మసు న సీదతి ||
అర్థము : నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు.
ప్రవాలం (కుజుడు)
అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం |
అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక: ||
అర్థము : దిగులుపడకుండా ఉత్సాహముతో నుండుటవలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండటయే శ్రేయస్కరము.
మరకతం (బుధుడు)
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చతస్యై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమనిలేభ్య:
నమోస్తు చంద్రార్కమరుద్గణభ్య: ||
అర్థము : శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు.
హీరకం (శుక్రుడు)
రామ: కమలపత్రాక్ష: సర్వసత్త్వమనోహర: |
రూపదాక్షిణ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే ||
అర్థము : ఓ జానకీ! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులుగలవాడు. తన నిరుపమానకాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహసౌందర్యము, గుణసంపదయు గలవాడు.
ఇంద్రనీలం (శని)
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ: ||
అర్థము : మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. అసహాయ శూరుడు, కోసలదేశప్రభువు ఐన శ్రీరామునకు నేను దాసుడను.
గోమేదికం (రాహువు)
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తప: |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమత: ||
అర్థము : నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచిరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.
వైడూర్యం (కేతువు)
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||
అర్థము : శ త్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్య యందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలో చూడగలవు.
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం.