యానాం శివారు దొమ్మెటివారి పెట సమీపంలో జరుగుతున్న పేకాట క్లబ్బుల పై శనివారం ఉదయం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో వేలాది మంది సమక్షంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభలో మల్లాడి కృష్ణారావు గారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల పాలనలో ఇటువంటి ఆ సాంఘిక కార్యక్రమాలు జరగకుండా యానం నియోజకవర్గాని కాపాడు కున్నానని అయితే ఇటీవల కాలంలో ఎన్నికైన యానాం ప్రజాప్రతినిధి (ఎమ్మెల్యే) యానం ప్రాంతాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు అన్నారు పేకాట క్లబ్లు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా తో పాటు హెచ్ఆర్ స్క్వేర్ అనే సంస్థ ద్వారా యానం మున్సిపాలిటీని పందికొక్కుల్లా దోసుకుంటున్నారని ఇటువంటి అరాచకాలను జరగకుండా ఎంతటి పోరాటానికైనా మల్లాడి కృష్ణారావు సిద్ధంగా ఉన్నాను అన్నారు తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు యానం ప్రజల శ్రేయస్సుకోసం తాను ఎప్పుడు ముందుంటానని అన్నారు హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న పేకాట క్లబ్బులను ఆపే వరకు తన పోరాటం ఆగదని హెచ్చరించారు అధికారులు, పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించి అటువంటి ఆ సాంఘిక కార్యక్రమాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు నా అనుకునే వారు ఎవరు అటువంటి అసాంఘిక కార్యక్రమాలకు మొగ్గుసుపొద్దని అటువంటి పేకాటకబ్లుల వల్ల సంసార జీవితాలు నాశనం అయిపోతాయని, యువత తప్పుదారి పడుతుందని పలు కుటుంబాలు రోడ్డున పడతమే కాకుండా ఆత్మహత్యలకు కూడా వెనకాడరని అలాంటి వ్యసనాలకు యానం ప్రజలు లోనవ్వకుండా బానిసలుకాకుండా నా ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ సమావేశానికి వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు తరలివచ్చినందుకు మల్లాడి అభిమాన సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు
పేకాట క్లబ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని మీ లీడర్స్ మా లీడర్స్ వెళ్లి 5 నిమిషాల్లో ఆ పేకాట క్లబ్ ముయించడానికి రా అని సవాల్ విసిరిన మల్లాడి.🔥
జాతీయ విపత్తు (National Calamity) సమయంలో పనిచేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కుంటి సాకులతో తప్పించుకుంటే..
మల్లాడి కృష్ణ రావు గారి అభిమానులు అన్నీ తామై,
గత 5 రోజుల నుండి ముంపు ప్రాంతాల ప్రజలకు
ఎనలేని సేవ చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు!
ఉదయం పాలు, బ్రెడ్
మధ్యాహ్నం భోజనం
రాత్రికి భోజనం
అత్యవసర మందులు
ముంపుకు గురైన నివాసితులకు స్వచ్ఛంద సేవా..
ఇలా గత 5 రోజుల నుండి..
ఎడతెరిపి లేకుండా, విసుగు విరామం లేకుండా,
ఉదయం 6 గంటల నుండి రాత్రి 3 గంటల వరకూ
ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు!
ఆపద సమయంలో #మల్లాడి కృష్ణ రావు గారికి,
యానాం ప్రజానీకానికి ఆసరాగా నిలిచిన ప్రతీ అభిమానికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు! 💐💐
మల్లాడి కృష్ణ రావు గారి అభిమానులు అన్నీ తామై,
గత 5 రోజుల నుండి ముంపు ప్రాంతాల ప్రజలకు
ఎనలేని సేవ చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు!
ఉదయం పాలు, బ్రెడ్
మధ్యాహ్నం భోజనం
రాత్రికి భోజనం
అత్యవసర మందులు
ముంపుకు గురైన నివాసితులకు స్వచ్ఛంద సేవా..
ఇలా గత 5 రోజుల నుండి..
ఎడతెరిపి లేకుండా, విసుగు విరామం లేకుండా,
ఉదయం 6 గంటల నుండి రాత్రి 3 గంటల వరకూ
ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు!
ఆపద సమయంలో #మల్లాడి కృష్ణ రావు గారికి,
యానాం ప్రజానీకానికి ఆసరాగా నిలిచిన ప్రతీ అభిమానికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు! 💐💐