2011 నుండి జరుగుతున్న పోరాట ఫలితమే నేడు లబ్దిదారులకు అందుతున్న భారీ పరిహారం అర్హుడైనా ప్రతి మత్స్యకారుడికి పరిహారం అందించేందుకు చర్యలు..
-పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు గారు.
-పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు గారు.
మా ప్రియతమ నాయకులు మల్లాడి కృష్ణారావు గారు ఎంతో కష్టపడి ఎన్నోవిధాలుగా పోరాటాలు చేసి నష్టపరిహారం తీసుకురావడం జరిగింది. మాకు రావాల్సిన సొమ్మును రాకుండా ఎంతమంది అడ్డుకున్న నిజాయితీగా నిస్వార్థంగా నా అనుకున్న ప్రజలకోసం ఇంత చేస్తుంటే, ఏకోశాన సంభందం లేని వారు నేనే తెచ్చాను అనడం హాస్యాస్పదంగా ఉంది.
గత ఎన్నికల్లో మనకు మరింత మంచి జరుగుతుంది అని పోటీలో లేకుండా రంగస్వామి గారిని నిలబెట్టిన త్యాగశీలి మా మల్లాడి. పోటీలో లేనిమల్లాడి ని ఓడించాము అనడం మీ అవివేకం. ఆయన పోటీలో ఉంటే ఓడించడం ఎవరితరమూ కాదు.
మాగాపు సుబ్బారావు ఖబడ్దార్!
ఈ 9నెలల పరిపాలన లో మీ నాయకుడు చేసిందేమైన ఉంటే ప్రజలకు తెలియజేయండి, అంతేకానీ, యానాం అభివృద్ధి ప్రదాత అయిన మా మల్లాడి పై మరియు ఆయన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది.
చేతనయితేప్రజలకు మంచి చేయమనండి, ప్రజలు హర్షిస్తారు. మా నాయకునిపై విమర్శలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
శేరు కృష్ణ, అధ్యక్షుడు,
మత్స్యకారుల సంక్షేమ సంఘం, యానాం
గత ఎన్నికల్లో మనకు మరింత మంచి జరుగుతుంది అని పోటీలో లేకుండా రంగస్వామి గారిని నిలబెట్టిన త్యాగశీలి మా మల్లాడి. పోటీలో లేనిమల్లాడి ని ఓడించాము అనడం మీ అవివేకం. ఆయన పోటీలో ఉంటే ఓడించడం ఎవరితరమూ కాదు.
మాగాపు సుబ్బారావు ఖబడ్దార్!
ఈ 9నెలల పరిపాలన లో మీ నాయకుడు చేసిందేమైన ఉంటే ప్రజలకు తెలియజేయండి, అంతేకానీ, యానాం అభివృద్ధి ప్రదాత అయిన మా మల్లాడి పై మరియు ఆయన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది.
చేతనయితేప్రజలకు మంచి చేయమనండి, ప్రజలు హర్షిస్తారు. మా నాయకునిపై విమర్శలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
శేరు కృష్ణ, అధ్యక్షుడు,
మత్స్యకారుల సంక్షేమ సంఘం, యానాం
మత్స్యకారుల కంపెన్సెషన్ నుండి మల్లాడి కృష్ణారావు 10వేలు తీసుకున్నారు అనేది అవాస్తవం. అలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇకపై కూడా జరగబోదని తెలియజేస్తూన్నాను.
గత కాలంలో కృష్ణారావు గారు యానాం కు ఎంతో చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. యానాం 25 సం. కు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందింది అనేది అందరకీ తెలుసు.
ఇప్పుడు ప్రజాప్రతినిధి గా మీరు ఉన్నారు, మంచి చేస్తే ప్రజల అండదండలు ఉంటాయి, లేకుంటే ప్రజలు తిరస్కరిస్తారు. అది దృష్టి లో పెట్టుకొని యానాం ను ఎలా డెవలప్ చేయాలి అని చూడాలి , అంతే తప్ప విమర్శలు మంచి పద్ధతి కాదు. మా నాయకుని విమర్శిస్తే ప్రతిస్పందన వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో మేం చేసేసాం అని కాకుండా, కరెక్ట్ గా ఉండాలి.
సుబ్బారావు గారు ఇంతకుముందు మా నాయకుని వద్ద ఉండేవారు, ఇప్పుడు ప్రజా ప్రతినిధి వద్ద ఉన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు చూడాలి , అలాంటి సూచనలుఇవ్వాలి. ఇలాంటి వి మాట్లాడడం మంచిది కాదు అని సూచిస్తున్నాను.
మా వరకే మేము మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నాము. ప్రజల్లో స్పందన వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. అటువంటి ఘర్షణ వాతావరణం రాకుండా చూడాలి. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అని మనవి చేస్తున్నాను. ఇలాంటి విమర్శలు చేయవద్దని మనవి చేస్తున్నాను.
మీ... చింతా వెంకటేశ్వర రావు
గిరియాం పేట, గ్రామ పెద్ద.
గత కాలంలో కృష్ణారావు గారు యానాం కు ఎంతో చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. యానాం 25 సం. కు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందింది అనేది అందరకీ తెలుసు.
ఇప్పుడు ప్రజాప్రతినిధి గా మీరు ఉన్నారు, మంచి చేస్తే ప్రజల అండదండలు ఉంటాయి, లేకుంటే ప్రజలు తిరస్కరిస్తారు. అది దృష్టి లో పెట్టుకొని యానాం ను ఎలా డెవలప్ చేయాలి అని చూడాలి , అంతే తప్ప విమర్శలు మంచి పద్ధతి కాదు. మా నాయకుని విమర్శిస్తే ప్రతిస్పందన వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో మేం చేసేసాం అని కాకుండా, కరెక్ట్ గా ఉండాలి.
సుబ్బారావు గారు ఇంతకుముందు మా నాయకుని వద్ద ఉండేవారు, ఇప్పుడు ప్రజా ప్రతినిధి వద్ద ఉన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు చూడాలి , అలాంటి సూచనలుఇవ్వాలి. ఇలాంటి వి మాట్లాడడం మంచిది కాదు అని సూచిస్తున్నాను.
మా వరకే మేము మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నాము. ప్రజల్లో స్పందన వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. అటువంటి ఘర్షణ వాతావరణం రాకుండా చూడాలి. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అని మనవి చేస్తున్నాను. ఇలాంటి విమర్శలు చేయవద్దని మనవి చేస్తున్నాను.
మీ... చింతా వెంకటేశ్వర రావు
గిరియాం పేట, గ్రామ పెద్ద.
స్వర్గీయ రీజెన్సీ సిరామిక్స్ వైస్ ప్రెసిడెంట్ కే సి చంద్రశేఖర్ యానాం ఓల్డ్ ఏజ్ హోమ్ కి అందించిన సేవలను మల్లాడి కృష్ణారావు గారు కొనియాడారు ఓల్డ్ ఏజ్ హోమ్ లో జరిగిన చంద్రశేఖర్ వర్దంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఓల్డ్ ఎజ్ హోమ్ ప్రాంగణంలో ముగ్గురు విగ్రహాల ఏర్పాటు చేయడం జరిగిందని ఒకటి అప్పటి దివంగత లెఫ్ట్ నెంట్ గవర్నర్ రజిని రాయ్, 2 లోక్ సభ స్పీకర్ దివంగత జి.ఎం.సి.బాలయోగి, మూడు చంద్రశేఖర్ గాల్ల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఓల్డ్ ఎజ్ హోమ్ ఏర్పాటు దాని నిర్వహణకు వీరు అందించిన సేవలను ఆయన కొనియాడారు మనకి మన ఊరికి సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదని ఆయన హితవు పలికారు.
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మత్స్యకార సోదరులకు gspc చమురు సంస్థ అందించిన 7,1/2 నెలల నష్ట పరిహారం ఎట్టకేలకు అర్హులైన వారి అందరికి తమ తమ బ్యాంకు ఖాతాల్లో సోమ్ము జమ అయింది దీంతో మత్స్యకార గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమ ఆరాధ్య దైవం పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారికి పుదుచ్చేరి రాష్ట్ర సీఎం N.రంగస్వామి గారికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి పెట్టుకున్నారు.
అర్హులందరికీ నష్ట పరిహారం వడ్డీ తో సహా అందించే వరకు పోరాడతానని పుదుచ్చేరి ప్రభుత్వ డీల్లీ అదికార ప్రతినిధి మల్లాడి కృష్ణా రావుగారు అన్నారు
స్థానిక ఎర్రా గార్డెన్ లో గల తన స్వగృహంలో మత్స్యకార సంఘాల నాయకులతో మల్లాడి మాట్లాడారు
ఈ నష్ట పరిహారంకు సంబంధించి గత కొన్ని రోజులుగా పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామితో పాటు వివిధ శాఖల అధికారులతో చర్చించిన అంశాలను మల్లాడి కృష్ణారావు వివరించారు
మొత్తం 4532 మంది లబ్ధిదారులైన మత్స్యకారులలో ప్రస్తుతం 3354 మందికి మాత్రమే నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అన్నారు
మిగిలిన 1178 లబ్ధిదారులు తమ వద్ద ఉన్న వివరాలను తెలియజేయాలని అన్నారు
మొత్తం 5249 దరఖాస్తులులలో 4532 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఆ తేదీ నాటికి ఇంకా 717 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అన్నారు పెండింగ్ లో ఉన్న వారి గ్రామాల్లో కొంత మంది పెద్దలను రేపటి నుంచి పంపుతున్నాను అన్నారు రాలేని వారి వివరాలు ఆ పెద్దలకు తెలియజేయాలని కోరారు...
స్థానిక ఎర్రా గార్డెన్ లో గల తన స్వగృహంలో మత్స్యకార సంఘాల నాయకులతో మల్లాడి మాట్లాడారు
ఈ నష్ట పరిహారంకు సంబంధించి గత కొన్ని రోజులుగా పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామితో పాటు వివిధ శాఖల అధికారులతో చర్చించిన అంశాలను మల్లాడి కృష్ణారావు వివరించారు
మొత్తం 4532 మంది లబ్ధిదారులైన మత్స్యకారులలో ప్రస్తుతం 3354 మందికి మాత్రమే నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అన్నారు
మిగిలిన 1178 లబ్ధిదారులు తమ వద్ద ఉన్న వివరాలను తెలియజేయాలని అన్నారు
మొత్తం 5249 దరఖాస్తులులలో 4532 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఆ తేదీ నాటికి ఇంకా 717 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అన్నారు పెండింగ్ లో ఉన్న వారి గ్రామాల్లో కొంత మంది పెద్దలను రేపటి నుంచి పంపుతున్నాను అన్నారు రాలేని వారి వివరాలు ఆ పెద్దలకు తెలియజేయాలని కోరారు...
తాళ్ళరేవు మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అలుపెరగని పోరాటం చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావుగారిని మండల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మల్లాడి కృష్ణా రావు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు అందరూ కృషి ఫలితమే రెవెన్యూ డివిజన్ లోకి తాళ్ళరేవు మండలం చేర్చడం జరిగిందని ఉధ్యమ నాయకులను ఉద్దేశించి అన్నారు ఈ కార్యక్రమంలోతాళ్ళరేవు మండలం జే. ఏ. సీ. నాయకులు కుడుపూడి శివన్నారాయణ, ఎంపిపి రాయుడు సునీత గంగాధర్ , జడ్పిటిసి దొమ్మేటి శామ్యూల్ సాగర్, వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్రప్రసాద్, కొపనాతి లలిత నాగరాజు, టేకుమూడీ ఈశ్వరరావు , వడ్డి ఏడుకొండలు, గుత్తుల మల్లేశ్వరరావు ఎడ్ల కుటుంబరావు, ఇంజరం సర్పంచ్ ముద్దన ప్రసాద్, మట్టపర్తి లోవరాజు , కమిడీ ఈశ్వరీబాయి ,పోతుల రత్నకుమారి, దడాల స్వర్ణలత , దుర్గాప్రసాద్, రాజేష్, పాలిక శ్రీనివాస్ , గోవలంక వాసు పాల్గొన్నారు.