YANAM MIRROR🌞
18 subscribers
237 photos
103 videos
3 files
33 links
Colours of Politics
Download Telegram
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్ధులకు వ్యవస్థాపక అధ్యక్షుడు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు గారు దుస్తులు పంపిణీ చేశారు.
2011 నుండి జరుగుతున్న పోరాట ఫలితమే నేడు లబ్దిదారులకు అందుతున్న భారీ పరిహారం అర్హుడైనా ప్రతి మత్స్యకారుడికి పరిహారం అందించేందుకు చర్యలు..
-పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు గారు.
మా ప్రియతమ నాయకులు మల్లాడి కృష్ణారావు గారు ఎంతో కష్టపడి ఎన్నోవిధాలుగా పోరాటాలు చేసి నష్టపరిహారం తీసుకురావడం జరిగింది. మాకు రావాల్సిన సొమ్మును రాకుండా ఎంతమంది అడ్డుకున్న నిజాయితీగా నిస్వార్థంగా నా అనుకున్న ప్రజలకోసం ఇంత చేస్తుంటే, ఏకోశాన సంభందం లేని వారు నేనే తెచ్చాను అనడం హాస్యాస్పదంగా ఉంది.

గత ఎన్నికల్లో మనకు మరింత మంచి జరుగుతుంది అని పోటీలో లేకుండా రంగస్వామి గారిని నిలబెట్టిన త్యాగశీలి మా మల్లాడి. పోటీలో లేనిమల్లాడి ని ఓడించాము అనడం మీ అవివేకం. ఆయన పోటీలో ఉంటే ఓడించడం ఎవరితరమూ కాదు.

మాగాపు సుబ్బారావు ఖబడ్దార్!
ఈ 9నెలల పరిపాలన లో మీ నాయకుడు చేసిందేమైన ఉంటే ప్రజలకు తెలియజేయండి, అంతేకానీ, యానాం అభివృద్ధి ప్రదాత అయిన మా మల్లాడి పై మరియు ఆయన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది.

చేతనయితేప్రజలకు మంచి చేయమనండి, ప్రజలు హర్షిస్తారు. మా నాయకునిపై విమర్శలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.

శేరు కృష్ణ, అధ్యక్షుడు,
మత్స్యకారుల సంక్షేమ సంఘం, యానాం
మత్స్యకారుల కంపెన్సెషన్ నుండి మల్లాడి కృష్ణారావు 10వేలు తీసుకున్నారు అనేది అవాస్తవం. అలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇకపై కూడా జరగబోదని తెలియజేస్తూన్నాను.

గత కాలంలో కృష్ణారావు గారు యానాం కు ఎంతో చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. యానాం 25 సం. కు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందింది అనేది అందరకీ తెలుసు.

ఇప్పుడు ప్రజాప్రతినిధి గా మీరు ఉన్నారు, మంచి చేస్తే ప్రజల అండదండలు ఉంటాయి, లేకుంటే ప్రజలు తిరస్కరిస్తారు. అది దృష్టి లో పెట్టుకొని యానాం ను ఎలా డెవలప్ చేయాలి అని చూడాలి , అంతే తప్ప విమర్శలు మంచి పద్ధతి కాదు. మా నాయకుని విమర్శిస్తే ప్రతిస్పందన వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో మేం చేసేసాం అని కాకుండా, కరెక్ట్ గా ఉండాలి.

సుబ్బారావు గారు ఇంతకుముందు మా నాయకుని వద్ద ఉండేవారు, ఇప్పుడు ప్రజా ప్రతినిధి వద్ద ఉన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు చూడాలి , అలాంటి సూచనలుఇవ్వాలి. ఇలాంటి వి మాట్లాడడం మంచిది కాదు అని సూచిస్తున్నాను.
మా వరకే మేము మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నాము. ప్రజల్లో స్పందన వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. అటువంటి ఘర్షణ వాతావరణం రాకుండా చూడాలి. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అని మనవి చేస్తున్నాను. ఇలాంటి విమర్శలు చేయవద్దని మనవి చేస్తున్నాను.

మీ... చింతా వెంకటేశ్వర రావు
గిరియాం పేట, గ్రామ పెద్ద.