This media is not supported in your browser
VIEW IN TELEGRAM
@NewsExclusive
Please be careful with Dogs.
Send children with some security.
Don't leave them all alone.
May god bless all children.
Please be careful with Dogs.
Send children with some security.
Don't leave them all alone.
May god bless all children.
Forwarded from Indians Jobs
Dear All,
If any women you know have taken break in career and want to resume their career , but not getting a breakthrough..
Here is the chance! Tata group has programme to help such women professionals. They will be interviewed , trained and placed in different and appropriate job positions within Tata group of companies.
If anyone interested please register online
http://www.tatasecondcareer.com/
Spread the word, it might help capable and aspiring woman somewhere :)
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Other Most preferred Opportunity for women in financial sector is ⬇️
👇👇👇👇👇👇👇👇👇👇👇
If someone wants to work as freelance entrepreneur,
You can mail your resumes to
hr@liclifeplus.com
Subject: want to become an entrepreneur.
Please help many potential women on break in their career because of many compulsory reasons.
Please forward....
Thank you
If any women you know have taken break in career and want to resume their career , but not getting a breakthrough..
Here is the chance! Tata group has programme to help such women professionals. They will be interviewed , trained and placed in different and appropriate job positions within Tata group of companies.
If anyone interested please register online
http://www.tatasecondcareer.com/
Spread the word, it might help capable and aspiring woman somewhere :)
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Other Most preferred Opportunity for women in financial sector is ⬇️
👇👇👇👇👇👇👇👇👇👇👇
If someone wants to work as freelance entrepreneur,
You can mail your resumes to
hr@liclifeplus.com
Subject: want to become an entrepreneur.
Please help many potential women on break in their career because of many compulsory reasons.
Please forward....
Thank you
Look at this Run, Gomathi Marimuthu from Trichy, winning the 800mtrs Gold at the Asian championship at Doha.
The lead runners blocks her progress, she skillfully moves to the right and wins a Gold.
No Hugs Handshakes from fellow atheletes, no official running to congratulate her
30yrs of age from a Village near Salem.
Unsung Heroine of our Country. This epic run should be played in between IPL matches.
@NewsExclusive
The lead runners blocks her progress, she skillfully moves to the right and wins a Gold.
No Hugs Handshakes from fellow atheletes, no official running to congratulate her
30yrs of age from a Village near Salem.
Unsung Heroine of our Country. This epic run should be played in between IPL matches.
@NewsExclusive
Listen up! This is what Mumbaikars want from their new government in #battle2019.
ET Now’s @rahul_jour took a met… https://t.co/LDGua5MJsC
ET Now’s @rahul_jour took a met… https://t.co/LDGua5MJsC
Twitter
ET NOW
Listen up! This is what Mumbaikars want from their new government in #battle2019. ET Now’s @rahul_jour took a metro ride to figure out the burning issues. #GetInked #LokSabhaElections2019 @BJP4India @INCIndia @ShivSena @MumbaiNCP https://t.co/UI4SUvQu48
చిత్తూరు
టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చనిపోయేముందు, చివరి జీవితంతో చోటు చేసుకున్న ఒడిదుడుకుల సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రాష్ట్రంలో మే 1న బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిత్రానికి పూజలు నిర్వహించి పలమనేరులోని మంజునాథ థియేటర్లో బుధవారం ఉదయం 9.47 గంటలకు చిత్రాన్ని విడుదల చేస్తారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్ర దర్శకులు రామ్గోపాల్ వర్మ, నటీ నటులు హాజరుకానున్నారని నిర్మాత రాకేష్రెడ్డి తెలిపారు.
టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చనిపోయేముందు, చివరి జీవితంతో చోటు చేసుకున్న ఒడిదుడుకుల సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రాష్ట్రంలో మే 1న బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిత్రానికి పూజలు నిర్వహించి పలమనేరులోని మంజునాథ థియేటర్లో బుధవారం ఉదయం 9.47 గంటలకు చిత్రాన్ని విడుదల చేస్తారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్ర దర్శకులు రామ్గోపాల్ వర్మ, నటీ నటులు హాజరుకానున్నారని నిర్మాత రాకేష్రెడ్డి తెలిపారు.
అమరావతి :
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు ముందంజలో ఉండటం గర్వకారణమని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
తమ ప్రతిభతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి దేశవ్యాప్తంగా ఇనుమడింపజేశారని కొనియాడారు.
తొలి 10ర్యాంకుల్లో 3, మొదటి 24 ర్యాంకుల్లో 6 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్ధులే కైవసం చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు.
అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందాన్ని చంద్రబాబు ట్విట్టర్లో అభినందించారు.
నెల్లూరు జిల్లా నర్సాపురానికి చెందిన బట్టేపాటి కార్తికేయ,
అనంతపురానికి చెందిన కొండా రేణు,
విజయవాడకు చెందిన యెందుకూరి జయంత్ ఫణిసాయి,
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బొజ్జా చేతన్ రెడ్డి వరుసగా 5,9,19,21 ర్యాంకులు సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు.
ఏటా 30 నుంచి 40 శాతం ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలే ఉండటం అభినందనీయమన్నారు.
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు ముందంజలో ఉండటం గర్వకారణమని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
తమ ప్రతిభతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి దేశవ్యాప్తంగా ఇనుమడింపజేశారని కొనియాడారు.
తొలి 10ర్యాంకుల్లో 3, మొదటి 24 ర్యాంకుల్లో 6 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్ధులే కైవసం చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు.
అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందాన్ని చంద్రబాబు ట్విట్టర్లో అభినందించారు.
నెల్లూరు జిల్లా నర్సాపురానికి చెందిన బట్టేపాటి కార్తికేయ,
అనంతపురానికి చెందిన కొండా రేణు,
విజయవాడకు చెందిన యెందుకూరి జయంత్ ఫణిసాయి,
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బొజ్జా చేతన్ రెడ్డి వరుసగా 5,9,19,21 ర్యాంకులు సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు.
ఏటా 30 నుంచి 40 శాతం ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలే ఉండటం అభినందనీయమన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
శ్రీకాకుళం జిల్లా .
ఏప్రిల్ 30
పార్టీ సీనియర్ నేత శ్రీ ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ బ్రేకింగ్స్ ...
-ముఖ్యమంత్రి చెప్పే ప్రతిపనిని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి చేయరు.
-ముఖ్యమంత్రికి సిఎస్ సలహాదారు మాత్రమే.
-ఎల్వీ సుబ్రమణ్యంతో నేను కలసి పనిచేశాను.ఆయన చాలా నిబధ్దతతో పనిచేస్తారు.
-సిఎస్ పై నిందలు ఆపండి ఇది మంచిది కాదు.
.-ఐఏఎస్ అంటే ఐ అగ్రి సార్ అని అనమంటారుమీరు .అది కాదు వారి విధి.
-చట్టప్రకారం పాలన నడుస్తుందా లేదా అనేది చెప్పడం వారి బాధ్యత
-చంద్రబాబు ఇటీవల వితండ వాదనలకు దిగుతున్నారు.
-తన వైఫల్యాలకు ప్రధానినరేంద్రమోదిగారే కారణం అని చెబుతుంటారు.
-అదే ప్రధానిని దేశంలో ఎవరూప్రశంసించనంతగా చంద్రబాబుప్రశంసించారు.
-జగన్ గారిని,చివరకు ఈవిఎంలను కూడా తప్పుపడుతున్నారు.
ఏపిలో ఈసి నిబందనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని టిడిపి వాదన చేస్తోంది.
-చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం చెబుతుంది ఇదేనా?
-ఎన్నికల విధులు నిర్వహించే యంత్రాంగానికి ఎప్పుడైనా పీపుల్స్ రిప్రజెంటేటివ్
యాక్ట్, రాజ్యాంగం ఈసికి పూర్తి అదికారం ఇచ్చింది
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగాలి.అలా జరగకపోతే ప్రజలకు ఆ వ్యవస్దపై నమ్మకం పోతుింది.
-మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి వచ్చినపుడు ఈసి ఆదేశాలు పాటించాలా?
లేక మీ ఆదేశాలు పాటించాలా?
-మన చట్టాలను గౌరవించక్కర్లేదని మీ పాలన తెలియచేసింది.
-రాజ్యాంగంపై మీకు నమ్మకం లేని విధంగా పాలన చేశారు.
-రాజ్యాంగం వ్యవస్దలను నాశనం చేశారు.స్పీకర్ వ్యవస్దను కూడా భ్రష్టు పట్టించారు.
-రాజధాని నిర్మాణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి స్విస్ ఛాలెంజ్ పద్దతిని అమలు చేశారు.
-బిజేపితో ఉన్నన్ని రోజులు ప్రధానినరేంద్రమోదిని పొడిగారు.
-మీరు జూన్ 8 వరకు ముఖ్యమంత్రిని ప్రభుత్వం నాదే అని చెబుతుిన్నారు.
అది తప్పు.ప్రజలకు క్లారిఫై చేయాలనే భాద్యత ప్రతిపక్షంగా మా పై ఉంది.
-రాజ్యాంగం ఆర్టికల్ 172 లో ఏం చెబుతుంది.చూడండి.
-శాసనసభ మీరు ప్రమాణ స్వీకారం చేయడంతో (ఆ తేదీతో)ఐధు సంవత్సరాలు మొదలవుతుందని మీరు అనుకుంటున్నారు.
-మన రాష్ర్టంలో 2014లో మే ఏడో తేదీన ఎన్నికలు జరిగితే 16 వతేదీన ఫలితాలు వెలువడ్డాయి
రాష్ర్ట శాసనసభ 2014, మే 20 వతేదీన కానిస్టిట్యూట్ అయింది.అది అపాయింటెడ్ డేట్
-గడచిన ప్రభుత్వ కాలపరిధి మే20 వతేదీతో పూర్తి అవుతుంది.
-ప్రమాణస్వీకారతేదీతో సంభందం ఉండదు.రాజ్యాంగాన్ని చూసుకుని మీరు చెప్పింది తప్పు అని ప్రజల ఎదుట అంగీకరించాలని కోరుతున్నాం.
-ఎన్నికల కాలంలో అధికారులను నిర్వీర్యం చేసే పని చేయద్దు.
-మీరు ఆ వ్యవస్దలోనే సిఎం అయ్యారు.ఆ వ్యవస్ద పటిష్టంగా ఉండటం వల్లనే సిఎం అయ్యారు.
-40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిలా ప్రవర్తించండి. చిన్నపిల్లాడిలా మాట్లాడద్దు.
-సివిల్ సర్వెంట్స్ ను హింసించే విధంగా వ్యవహరించడం మంచి సంప్రదాయం కాదు.
-తర్వాత వచ్చే జనరేషన్ కు ఇదేనా మీరు ఇచ్చే సందేశం.
శ్రీకాకుళం జిల్లా .
ఏప్రిల్ 30
పార్టీ సీనియర్ నేత శ్రీ ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ బ్రేకింగ్స్ ...
-ముఖ్యమంత్రి చెప్పే ప్రతిపనిని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి చేయరు.
-ముఖ్యమంత్రికి సిఎస్ సలహాదారు మాత్రమే.
-ఎల్వీ సుబ్రమణ్యంతో నేను కలసి పనిచేశాను.ఆయన చాలా నిబధ్దతతో పనిచేస్తారు.
-సిఎస్ పై నిందలు ఆపండి ఇది మంచిది కాదు.
.-ఐఏఎస్ అంటే ఐ అగ్రి సార్ అని అనమంటారుమీరు .అది కాదు వారి విధి.
-చట్టప్రకారం పాలన నడుస్తుందా లేదా అనేది చెప్పడం వారి బాధ్యత
-చంద్రబాబు ఇటీవల వితండ వాదనలకు దిగుతున్నారు.
-తన వైఫల్యాలకు ప్రధానినరేంద్రమోదిగారే కారణం అని చెబుతుంటారు.
-అదే ప్రధానిని దేశంలో ఎవరూప్రశంసించనంతగా చంద్రబాబుప్రశంసించారు.
-జగన్ గారిని,చివరకు ఈవిఎంలను కూడా తప్పుపడుతున్నారు.
ఏపిలో ఈసి నిబందనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని టిడిపి వాదన చేస్తోంది.
-చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం చెబుతుంది ఇదేనా?
-ఎన్నికల విధులు నిర్వహించే యంత్రాంగానికి ఎప్పుడైనా పీపుల్స్ రిప్రజెంటేటివ్
యాక్ట్, రాజ్యాంగం ఈసికి పూర్తి అదికారం ఇచ్చింది
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగాలి.అలా జరగకపోతే ప్రజలకు ఆ వ్యవస్దపై నమ్మకం పోతుింది.
-మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి వచ్చినపుడు ఈసి ఆదేశాలు పాటించాలా?
లేక మీ ఆదేశాలు పాటించాలా?
-మన చట్టాలను గౌరవించక్కర్లేదని మీ పాలన తెలియచేసింది.
-రాజ్యాంగంపై మీకు నమ్మకం లేని విధంగా పాలన చేశారు.
-రాజ్యాంగం వ్యవస్దలను నాశనం చేశారు.స్పీకర్ వ్యవస్దను కూడా భ్రష్టు పట్టించారు.
-రాజధాని నిర్మాణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి స్విస్ ఛాలెంజ్ పద్దతిని అమలు చేశారు.
-బిజేపితో ఉన్నన్ని రోజులు ప్రధానినరేంద్రమోదిని పొడిగారు.
-మీరు జూన్ 8 వరకు ముఖ్యమంత్రిని ప్రభుత్వం నాదే అని చెబుతుిన్నారు.
అది తప్పు.ప్రజలకు క్లారిఫై చేయాలనే భాద్యత ప్రతిపక్షంగా మా పై ఉంది.
-రాజ్యాంగం ఆర్టికల్ 172 లో ఏం చెబుతుంది.చూడండి.
-శాసనసభ మీరు ప్రమాణ స్వీకారం చేయడంతో (ఆ తేదీతో)ఐధు సంవత్సరాలు మొదలవుతుందని మీరు అనుకుంటున్నారు.
-మన రాష్ర్టంలో 2014లో మే ఏడో తేదీన ఎన్నికలు జరిగితే 16 వతేదీన ఫలితాలు వెలువడ్డాయి
రాష్ర్ట శాసనసభ 2014, మే 20 వతేదీన కానిస్టిట్యూట్ అయింది.అది అపాయింటెడ్ డేట్
-గడచిన ప్రభుత్వ కాలపరిధి మే20 వతేదీతో పూర్తి అవుతుంది.
-ప్రమాణస్వీకారతేదీతో సంభందం ఉండదు.రాజ్యాంగాన్ని చూసుకుని మీరు చెప్పింది తప్పు అని ప్రజల ఎదుట అంగీకరించాలని కోరుతున్నాం.
-ఎన్నికల కాలంలో అధికారులను నిర్వీర్యం చేసే పని చేయద్దు.
-మీరు ఆ వ్యవస్దలోనే సిఎం అయ్యారు.ఆ వ్యవస్ద పటిష్టంగా ఉండటం వల్లనే సిఎం అయ్యారు.
-40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిలా ప్రవర్తించండి. చిన్నపిల్లాడిలా మాట్లాడద్దు.
-సివిల్ సర్వెంట్స్ ను హింసించే విధంగా వ్యవహరించడం మంచి సంప్రదాయం కాదు.
-తర్వాత వచ్చే జనరేషన్ కు ఇదేనా మీరు ఇచ్చే సందేశం.
Food vigilance inspection on following restaurant and ceased..
1. People's choice - MVP colony.
2. Raju's kitchen - krm colony, seethamadhara
3. Paradise- peddhipalem
4. Kamath restaurant- peddhipalem
5. Rajugari daba- yendada
6. Prince daba- PM palem
7. Grand Alfa restaurant- gajuwaka
8. Alfa restaurant- jagadamba
9. Manasa restaurant- allipuram,near Jyoti theater
10. Spices restaurant- gajuwaka
11. Alifa restaurant- gajuwaka
Above all restaurants food vigilance people seen that they are serving to the people for long days stocked food in fridges, applying different colors for attractive and some chemicals adding into the food for removing bad smell..
Please avoid those hotels and if possible avoid maximum outside food and even in swiggy/zomota orders too..
#noquality
#nohealthyfood
#equal to poision
Please share thiswith every vizag resident. 🙏🏻
1. People's choice - MVP colony.
2. Raju's kitchen - krm colony, seethamadhara
3. Paradise- peddhipalem
4. Kamath restaurant- peddhipalem
5. Rajugari daba- yendada
6. Prince daba- PM palem
7. Grand Alfa restaurant- gajuwaka
8. Alfa restaurant- jagadamba
9. Manasa restaurant- allipuram,near Jyoti theater
10. Spices restaurant- gajuwaka
11. Alifa restaurant- gajuwaka
Above all restaurants food vigilance people seen that they are serving to the people for long days stocked food in fridges, applying different colors for attractive and some chemicals adding into the food for removing bad smell..
Please avoid those hotels and if possible avoid maximum outside food and even in swiggy/zomota orders too..
#noquality
#nohealthyfood
#equal to poision
Please share thiswith every vizag resident. 🙏🏻