హైందవి భగవద్గీత
ప్రతి ఒక్క గ్రామంలో గీతా పారాయణము
ప్రతి ఒక్క ఇంటిలో గీతా గ్రంథము
ప్రతి ఒక్కరికి గీతా జ్ఞానము
2020 గీతా జయంతి లోపు
1 లక్ష మందికి భగవద్గీతలోని 700 శ్లోకాలు నేర్పించి
లక్ష గృహాలలో గీతా పారాయణం చేయించాలి
అనే లక్ష్యంతో హైందవి ఫౌండేషన్ పని చేస్తుంది.
If you have Telegram, you can view and join
హైందవి భగవద్గీత right away.